Telugu News » Tag » YSRCP Minister
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో వైసీపీ, టీడీపీ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. చంద్రబాబు కమీషన్లు తినడం వలనే కేంద్రం ఆగ్రహించి నిధులు నిలిపివేసిందని, అంచనాలను తగ్గించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా కేంద్రం నుండి నిధులు తెచ్చుకోవడం చేతగాక తమ మీద నిందలు వేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే వాస్తవానికి గత ప్రభుత్వం కేంద్రం నుండి నిధులు రాకపోయినా సొంత నిధులు 4000 కోట్లు వెచ్చించి నిర్మాణాలు చేపట్టింది. అయితే వాటిలో ఎంత నిధులు పక్కదారి పట్టాయనేది తేలాల్సి ఉంది. ఆ నిధుల నుండి 3000 కోట్లు కేంద్రం రీఎంబర్సిమెంట్ చేశారు. అయితే గత అంచనాలకు తగ్గట్టు 47000 […]