Telugu News » Tag » ys jagan mohan reddy
MLA Rapaka Vara Prasad : ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థికి వైకాపాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డ విషయం తెలిసిందే. వారిని తెలుగు దేశం పార్టీ కొనుగోలు చేసిందని.. పదుల కోట్ల రూపాయలు ఆశ చూపించి వారిని కొనుగోలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అక్రమాలకు పాల్పడాలి.. అవినీతికి […]
Sri Reddy : టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఆమె మొదటి నుంచి కాంట్రవర్సీలకు పెట్టింది పేరుగా నిలబడుతోంది. అయితే ఆమె కేవలం సినిమాలతోనే కాకుండా రాజకీయ పరమైన విషయాలతో కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఆమె వైసీపీ పార్టీకి మొదటి నుంచి మద్దతు దారుగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఇందులో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ గెలుచు కుంది. ఎమ్మెల్యే […]
Sajjala Ramakrishna Reddy : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి అనురాధకు అనుకూలంగా ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యేలపై అధినేత వైఎస్ జగన్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లుగా వైకాపా పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డ వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైకాపా నాయకుల నుండి వచ్చిన […]
Sajjala Ramakrishna Reddy : ఏపీలో ఏడు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించగా అందులో అనూహ్యంగా టీడీపీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. వైసీపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. వాస్తవానికి ఏడు స్థానాలను గెలుచుకునే సంఖ్యాబలం వైసీపీకి ఉంది. ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాల్సిం ఉంటుంది. ఈ లెక్కన చూస్తే టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వైసీపీకి 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ […]
Pawan Kalyan : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే దూకుడు పెంచుతోంది. జనసేన పార్టీ స్థాపించి పది సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీ పట్నంలో పదో వార్షిక ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ అనేక విషయాలను వెల్లడించారు. ముందుగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు చెక్కులు అందజేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. నేను ఓడిపోయినా సరే ప్రజల కోసమే రెండు చోట్ల నిలబడ్డాను. […]
YS Jagan Mohan Reddy : ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యావ్యవస్థ పనితీరు అద్భుతంగా నడుస్తోంది. ఏపీలో పేద విద్యార్థలుకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో జగన్ ప్రవేశ పెట్టిన నాడు-నేడు విద్యా వ్యవస్థతో పాటు.. డిజిటల్ లెర్నింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్ లో భాగంగా అందరికీ ల్యాప్ ట్యాప్ ల పంపిణీ లాంటివి ఎంతో మేలు చేస్తున్నాయి. ఈ విధానాలపై ఇప్పటికే ఎన్నో ప్రశంసలు దక్కుతున్న నేపథ్యంలో తాజాగా స్విట్జర్ లాండ్ అధ్యక్షుడు […]
Nara Lokesh : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ను ఆ పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వెళ్లిన ప్రతి చోట కూడా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు.. ఘన స్వాగతం లభిస్తుంది అన్నట్లుగా ఉండేలా అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే చేస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు.. జగన్.. షర్మిల ఇలా ఎంతో మది పాదయాత్రలు చేయడం జరిగింది. ప్రతి పాదయాత్రలో కనిపించిన సీన్స్.. చిత్ర విచిత్రాలు […]
MLA Karanam Dharmasri : ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా విశాఖ పట్నం మారబోతుంది అంటూ వైకాపా నాయకులు పదే పదే చెబుతున్నారు. ఇటీవలే ఓ మంత్రి రాబోయే రెండు నెలల్లో వైజాగ్ నుండి ఏపీ పరిపాలన కొనసాగబోతుంది అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మరో అడుగు ముందుకు వేసి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని పేర్కొన్నాడు. ఏపీ రాజధాని గా వైజాగ్ లో ఉగాది నుండి పరిపాలన కొనసాగబోతుంది […]
Naga Babu : ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు తమ డిమాండ్లను వైకాపా ప్రభుత్వం పరిష్కరించడం లేదంటూ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల యొక్క ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ కి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ విషయమై జనసేన పార్టీ నేత నాగబాబు స్పందించారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై గవర్నర్ కి ఫిర్యాదు చేయడం […]
Nara Lokesh : తెలుగు దేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు గాను నారా లోకేష్ ఏకంగా నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రను 400 రోజుల పాటు చేయబోతున్నాడు. ఈనెల 27 నుండి ప్రారంభం కాబోతున్న ఈ పాదయాత్రకు పార్టీ సర్వం సిద్దం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ ఎప్పుడెప్పుడు నారా లోకేష్ పాద యాత్ర ప్రారంభం అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. మరో వైపు వైకాపా ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త జీవోతో పాద […]
Ali And Pawan Kalyan : ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్-అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. మొదటి నుంచి ఒకరంటే ఒకరికి అమితమైన అభిమానం. కమెడియన్ గా ఎదిగిన అలీ.. పవన్ కల్యాణ్ తో మంచి స్నేహ బంధాన్ని ఏర్పరుచుకున్నాడు. అలీ లేకుండా పవన్ అప్పట్లో ఒక్క సినిమా కూడా తీసేవాడు కాదు. ఎందుకు అని అడిగితే అలీ నా గుండెకాయ అని ఎన్నోసార్లు స్టేజిమీదనే చెప్పాడు పవన్ కల్యాన్. అంత […]
YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించింది కోడి కత్తి కేసు. చంద్రబాబు హయాంలో విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కోడి కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి. అతని పేరు శ్రీనివాస్. అప్పటినుంచి ఇప్పటిదాకా శ్రీనివాస్ రిమాండ్ ఖైదీగానే వున్నాడు. కాగా, శ్రీనివాస్ బెయిల్ కోసం గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమ కుమారుడ్ని కరుణించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శ్రీనివాస్ […]
Ram Gopal Varma : జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అంటే వివాదాస్పద ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మకి అస్సలు గిట్టదు. అందుకే, ఆ మధ్య పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఓ పేరడీ సినిమా కూడా తీశాడాయన. తాజాగా, రామ్ గోపాల్ వర్మ ఫక్తు రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ మీద రాజకీయ విమర్శలకు దిగాడు. ఈ వ్యవహారమిప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. బహుశా రామ్ గోపాల్ వర్మ వైసీపీలో […]
YS Jagan Mohan Reddy : 2024 ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టే దిశగా ‘వై నాట్ 175’ అనే లక్ష్యంతో దూసుకెళుతోన్న వైసీపీ, అందుకు తగ్గట్టుగా వివిధ విభాగాల్లో ప్రత్యేక మార్పుల్ని చేపడుతోంది. ఈ క్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షులుగా ఆర్. ధనుంజయ్ రెడ్డి, బసిరెడ్డి సిద్దారెడ్డిలను నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. […]
YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్లో జగననన్న సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులకు సంబంధించి ఐదు జిల్లాలకు కో-ఆర్డినేటర్గా వైసీపీ నేత పుట్టా శివశంకర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు కో-ఆర్డినేటర్గా వ్యవహరిస్తారు పుట్టా శివశంకర్ రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి అత్యంత విధేయుడు… పుట్టా శివశంకర్ రెడ్డి వివాద రహితుడు, పైగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ […]