Telugu News » Tag » Women
Bathukamma Festival : బతుకునిచ్చే పండుగ బతుకమ్మ పండుగ సంబురాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను తొలిరోజు ఎంగిలిపూలతో కొలిచారు. తంగేడు, గునుగు, చామంతి, పట్టుగుచ్చులు ఇలా తీరొక్క పువ్వులతో బతుకమ్మలను అలంకరించారు. సాయంత్రం వేళ్లల్లో గ్రామాలు, పట్టణాల్లోని వీధుల్లోకి తీసుకువచ్చి ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఉయ్యాల పాటలు పడుతూ.. చేతులతో చప్పట్లు చరుస్తూ ఆటలాడారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఉయ్యాల […]
Angilipula Bathukamma : ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ. తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. బతుకమ్మ ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ఘనంగా ప్రారంభమవుతాయి.రాష్ట్రం రంగుపూలతో కొత్త అందాలను సంతరించుకుంది. పెత్రమాస నాడు ఎంగిలి పూల బతుకమ్మగా కొలువుదీరే ఈ పూల పండుగ… సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.పేర్చిన బతుకమ్మ చుట్టూ అంతా చేరి ఆడి పాడి.. ఆఖరుగా బతుకమ్మను గంగ ఒడికి […]
Women : దేశంలో ఎక్కడ చూసినా ఆడవాళ్ళపై అగాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వారికి భద్రత లేకుండా పోయింది. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఆడ అనే వాళ్లకి అస్సలు సెక్యూరిటీ లేదంటూ ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అర్థమవుతుంది. అందుకే మహిళలు తమంతట తాముగా రక్షణ పొందేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ స్వయంగా పోలీసులే సూచిస్తున్నారు. ఇప్పటికే పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక పెద్ద వారు కూడా […]
YCP Government : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో మహిళా డ్రైవర్లను నియమించడానికి వైసీపీ సర్కారు సర్వసన్నద్ధమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో అధికారులు అప్పుడే కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చి, ఆపై వారిని ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా పోస్టింగ్ ఇవ్వనున్నారు. తొలి దశలో 310 ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టుల్ని భర్తీ చేయడానికి నిర్ణయించిన ప్రభుత్వం, పదో తరగతి పాసైనవారు శిక్షణకు అర్హులని ప్రకటించింది. స్కిల్ డెవలప్మెంట్ […]
Vamshi Krishna : ఈ మధ్య కాలంలో కేటుగాళ్లు అమ్మాయిలని టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. మాయమాటలు చెప్పి వారిని వలలో వేసుకొని వారి దగ్గర ఉన్న డబ్బులు అన్నీ కాజేస్తున్నారు. తాజాగా వంశీ కృష్ణ అనే వ్యక్తి వెయ్యి నుండి పదిహేను వందల మందిని మోసం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. మాములు మోసగాడు కాదు.. మహిళలను మోసగించి రూ.40-50 కోట్ల వరకు దోచుకున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. అతడిపై అనేక ఫిర్యాదులు రావడంతో గత […]
Women: ఒకప్పుడు పురుషుల అరాచకలకు మహిళలు వణికిపోయేవారు.ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మహిళలే బ్లాక్ మెయిల్స్ చేస్తుండడం, కట్టుకున్న భర్తను చంపడం వంటివి చేస్తున్నారు.ఈ కలికాలంలో జరిగే ఆకృత్యాలు చూస్తుంటే ప్రతి ఒక్కరు నోరెళ్లపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తాజాగా ఓ మహిళ.. యువకుడిని బెదిరించడంతో సూసైడ్ చేసుకున్నాడు. లక్ష్మీ నగర్ బస్తీకి చెందిన శివ శంకర్ నాయక్ (24)అనే యువకుడికి కొద్దిరోజుల క్రితం ఆన్లైన్లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. సదరు మహిళతో ఓ రోజు వీడియో […]
గత కొద్ది రోజులుగా మన దేశంలో పోర్నోగ్రఫీపై ఆసక్తికర చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రా పోర్నోగ్రఫీ వీడియోలు చేసాడని,దీని ద్వారా చాలా సంపాదించాడంటూ అతనిపై అనేక ఆరోపణలు రావడంతో అరెస్ట్ చేశారు. ఈ కేసు నడుస్తున్న క్రమంలో శృంగారానికి సంబంధించిన వీడియోలు తీస్తూ వాటి ద్వారా డబ్బులు ఆర్జించే కొందరి పేర్లు బయటకు వచ్చాయి. అయితే సాధారణంగా పోర్నోగ్రఫీని మగవాళ్లే ఎక్కువగా చూస్తారని, మహిళలు పెద్దగా చూడరని చాలా మంది అనుకుంటారు. […]
Lens: కొన్ని సార్లు మనం చేసే నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదాలను కొని తెస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా కంటి విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించొద్దు. కంటి విషయంలో అశ్రద్ధ వహిస్తే అందకు తగ్గ మూల్యం తప్పక చెల్లించుకోవలసి ఉంటుంది. ఓ మహిళ 35 ఏళ్లుగా కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తుండగా, ఈ విషయంలో కొంత అశ్రద్ధ చూపడంతో ఆమె కంటి నుండి 27 లెన్స్లు బయటపడ్డాయి. ఇది వైద్యులని కూడా ఆశ్చర్యపరిచింది. సాధారణంగా కంటికి లెన్స్ అనేది […]
CM JAGAN: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తనలాగే తండ్రిని కోల్పోయిన ఓ ఆడబిడ్డను అర్థంచేసుకున్నారు. ఆమెకు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్డీవో)గా ఉన్నత ఉద్యోగం కల్పించారు. ఆమె ఈ రోజు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమే.. సింధు సుబ్రహ్మణ్యం. తండ్రి పేరు పి.సుబ్రహ్మణ్యం. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. నాటి ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన మొత్తం ఐదుగురిలో ఆయన ఒకరు. […]
ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో సత్తాచాటుతున్నారు. ఒకవైపు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార రంగాలతో పాటుగా దేశరక్షణ విభాగం మరిన్ని రంగాల్లో కూడా మహిళలు తమ సత్తా ఏంటో చుపెడ్తున్నారు. అలాగే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నౌకా రంగాల్లో కూడా మహిళలను రిక్రూట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే యుద్ధ నౌకల్లో ఇప్పటి వరకు కేవలం పురుషులకు మాత్రమే అవకాశం ఉండేది. ఇక ఆ నియమాన్ని మార్పులు చేసి యుద్ధ నౌకల్లో […]