Telugu News » Tag » vishakapatnam
వీర మహిళలు పురాణాల్లోనే కాదండోయ్. మనలోనూ మనతోనూ వున్నారు. తన ఫ్యామిలీని రక్షించుకునే క్రమంలో నిలువెల్లా గాయాల పాలైనా, పట్టువదలని విక్రమార్కురాలిలా దొంగలతో పోరాడింది ఆ మహిళ. అసలు విషయంలోకి వెళితే, విశాఖ జిల్లా పెందుర్తి నియోజక వర్గం చీమలాపల్లిలో ఓ ఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ ఆఫీసర్ ఆళ్ల అప్పారావు, ఆయన భార్య, ఇద్దరు కొడుకులతో రామాలయం సమీపంలోని చెరువు గట్టు ప్రాంతంలో నివసిస్తున్నారు. ధైర్యే సాహసే లావణ్యే.! అందులో పెద్ద కుమారుడు అవినాష్కి ఇటీవలే లావణ్యతో […]
Roja : వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా విశాఖ విమానాశ్రయంలో జనసేన కార్యకర్తల్ని రెచ్చగొట్టారట. ఈ క్రమంలోనే కొందరు జనసైనికులు రెచ్చిపోయారట.! ఇదీ సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారం. అందుకు సాక్ష్యంగా ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా జనసేన శ్రేణులు షేర్ చేస్తున్నాయి. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవడమేనా.? మంత్రుల మీద దాడి చేయడమేంటి.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘సంయమనం పాటించాలి’ అని పిలుపునిస్తోంటే, ఈ దాడుల వ్యవహారం ఎంతవరకు సమంజసం.? వైసీపీ కార్యకర్తలకేనా […]
YS Jagan : రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారనీ, జాగ్రత్తగా వుండాలనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో మూడు రాజధానుల నినాదంతో ఇటీవల వైసీపీ ఓ గర్జన నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు వెళ్ళడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ చేపట్టిన గర్జన కంటే, జనసేనానికి స్వాగతం పలికేందుకే ఎక్కువ జనం వచ్చారు. […]
Pawan Kalyan : ‘పవన్ కళ్యాణ్ కోసమే ఇక్కడికి వచ్చా. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఆయన కోసం నేనూ అక్కడికి వెళతా.. నా కుటుంబంతోపాటుగా అక్కడే వుంటా.. జనసేన పార్టీ అధికారంలోకి రావాలి..’ అంటూ విశాఖ సముద్ర తీరాన ఓ మహిళ, తన చంటి బిడ్డతో కలిసి జనసేన జెండా పట్టుకుని మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. జనసేన అధినేతగా ఆయన మీద అభిమానం సంగతి పక్కన పెడితే, సినీ నటుడిగా.. ఆయన మీద […]
Pawan Kalyan : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో వున్నారు. ఆయన్ని హోటల్కి పరిమితం చేసేశారు పోలీసులు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన బస వుంటున్న నోవోటెల్ హోటల్లో పోలీసులు ఆయన్ని నిర్బంధించినట్లే భావించాలేమో. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పోలీసుల తీరుపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు కూడా. ‘సాయంత్రం వేళ.. అలా సముద్రం ఒడ్డున చల్లటిగాలి పీల్చేందుకు ఈవినింగ్ వాక్ చేద్దామని వుంది.. వెళ్ళనా.?’ అంటూ పవన్ కళ్యాణ్ […]
Pawan Kalyan : విశాఖపట్నంలోనే కదా, నటనలో పాఠాలు నేర్చుకున్నది.. విశాఖలో రాజధాని పెడితే తప్పేంటి.? అంటూ ఓ జర్నలిస్టు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ప్రశ్నించారు. అసలు ఇలాంటి ప్రశ్నలెలా వస్తాయ్.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. నిన్ననే, ‘విశాఖ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న పవన్ కళ్యాణ్, విశాఖను రాజధానిని చేయడానికి ఒప్పుకోవడంలేదు..’ అంటూ సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా వెటకారం చేసిన సంగతి తెలిసిందే. రోజా వ్యాఖ్యలపై జనసేన నేతలు ఆల్రెడీ […]
Janasena : విశాఖపట్నంలో నిన్న జనసేన పార్టీ చాలా చాలా పెద్ద ‘షో’ చేసింది. విశాఖకు చేరుకున్న జనసేనానికి స్వాగతం పలికేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు విమానాశ్రయానికి చేరుకున్నారు. మొత్తంగా ఐదు లక్షల మందికి పైగా పాల్గొన్న ర్యాలీ విశాఖలో మాత్రమే కాదు, ఉత్తరాంధ్రలోనూ.. ఆ మాటకొస్తే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే చిన్నపాటి ప్రకంపనకు దారి తీసింది. ఇంకోపక్క, పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహం కారణంగా విశాఖ విమానాశ్రయ ప్రాంగణంలో కొంత అలజడి చోటు చేసుకుంది. మంత్రుల మీద […]
Pawan Kalyan : ‘అప్పట్లో టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం.. ఆ తర్వాత ఇంకో ప్రభుత్వం.. ఇలా ప్రభుత్వాలు మారతాయి. మాతో కూడా మీరు కలిసి పని చేయాల్సి రావొచ్చు. మీరు పనిచేయాల్సింది పార్టీల కోసం కాదు, ప్రజల కోసం. కొందరు పోలీస్ అధికారుల్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నా.. మీరు ఎవరి కోసం పని చేస్తున్నారో, వాళ్ళు ప్రతిపక్షంలో వున్నప్పుడు మీ మీద నమ్మకం లేదని అన్నారు..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, […]
Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా సహజంగానే జనం పోటెత్తుతారు. 2019 ఎన్నికలకు ముందు చూశాం.. జనసేనాని జనంలోకి వెళితే, ఆయన్ని చూసేందుకు వచ్చే జనం ఎలా వున్నారో.! వేలాది మందిని, లక్షలాది మందిని రప్పించడం జనసేనాని పవన్ కళ్యాణ్కి పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. కానీ, వారిని అదుపు చేయడమే కష్టం. ఏం జరిగింది 2019 ఎన్నికల్లో.? జనసేనాని పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. చిత్రంగా […]
Roja : ‘పవన్ కళ్యాణ్ పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయిని విశాఖ నుంచే సెలక్ట్ చేసుకున్నారు.. కానీ, విశాఖకు రాజధాని రావడం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు..’ అంటూ సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా, జనసేన అధినేత మీద సెటైర్ వేసిన విషయం విదితమే. మంత్రి రోజా సెటైర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది వైసీపీ శ్రేణుల నుంచి. దానికి కౌంటర్ ఎటాక్ కూడా అంతకు మించిన స్థాయిలో జనసేన పార్టీ నుంచి వచ్చింది. మంత్రి […]
Janasena : విశాఖ విమానాశ్రయం దగ్గర ఆంధ్రప్రదేశ్ మంత్రులపై జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు దాడి చేశారంటూ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. తమపై దాడి చేశారంటూ మంత్రులు జోగి రమేష్, విడదల రజని తదితరులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మరో మంత్రి రోజా అయితే, దాడిచేసివాళ్ళెవర్నీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాగా, ఈ దాడి ఆరోపణల్ని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తీవ్రంగా ఖండించారు. జనసేన పార్టీ ఎలాంటి దాడుల్నీ […]
YCP : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్ళారు. జనసేన పార్టీ నిర్వహిస్తోన్న జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ రోజు సాయంత్రం జనసేనాని విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. పెద్దయెత్తున పార్టీ కార్యకర్తలు జనసేనానికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి రావడంతో, భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అడుగు ముందుకు కదలడానికి చాలా సమయం పట్టింది. అయితే, భారీగా వచ్చిన అభిమానులకు తోడు.. ఆ మార్గంలో పవర్ కట్ కారణంగా వాహనాలు ముందుకు వెళ్ళేందుకు వీలు లేని పరిస్థితి […]
Janasena : కొన్నాళ్ళ క్రితం వైసీపీ నేత జోగి రమేష్ (ప్రస్తుతం మంత్రి), ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడి ఇంటిపైకి దూసుకెళ్ళారు.. పెద్దయెత్తున అనుచరుల్ని వెంటేసుకుని. ఆయన అనుచరుల చేతుల్లో కర్రలు, ఇనుపరాడ్లు కూడా వున్నాయ్. ప్రతిపక్ష నేత ఇంటిపైకి దూసుకెళ్ళిన జోగి రమేష్, అప్పట్లో ‘వినతి పత్రం ఇచ్చేందుకే’ అని చెబితే, పోలీసులు కూడా అదే నిజమని ప్రకటించారు. ఆ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల్లోనూ కొందరు గాయపడ్డారు. ఇంకో ఘటనలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర […]
CM Jagan ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వ్యూహాలను తట్టుకొని నిలబడటం టీడీపీకి కష్టంగా మారిపోయింది. 2019 ఎన్నికల నుండి నిన్నటి మున్సిపాలిటీ ఎన్నికల వరకు చావుదెబ్బ తింటుంది. రాష్ట్రంలో ఎలా ఉన్నకాని విశాఖలో మాత్రం టీడీపీ కొంచం గట్టిగానే ఉంది అనే మాటలు వినిపించాయి. కాని తాజా మున్సిపాలిటీ ఎన్నికల్లో విశాఖ కూడా టీడీపీ చేతి నుండి జారిపోయినట్లు సృష్టంగా తెలుస్తుంది. మొత్తం 98 డివిజన్లలో వైసీపీ 55కు పైగా డివిజన్లలో విజయం సాధించింది. […]
vizag : ఉక్కు నగరం విశాఖలో వైసీపీ మంచి విజయాన్ని నమోదు చేసింది. జీవీఎంసీ మేయర్ పీఠం దక్కించుకోవడానికి 50 వార్డులు అవసరం కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 58 గెలుచుకుంది. దీనితో ఇప్పుడు ఆ మేయర్ పదవి ఎవరికీ దక్కబోతోంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. కాబోయే ఆర్థిక రాజధాని కావటంతో అందరి కళ్ళు ఈ పీఠం మీదే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సారి బీసీ జనరల్ కు రిజర్వ్ కావటంతో ఆ […]