Telugu News » Tag » Vijaysai Reddy
VijaySai Reddy: మై డియర్ బోకేష్! ఎమ్మారై మెషీన్లో పెడితే నీకున్న బ్రెయిన్ ఆవగింజంత.. స్కానింగ్ను ముందుకు కదుపుదాం అంటే మిగతాది సీమ పంది అంత! నీ బతుకే ఖావోస్.. దావోస్ గురించి నీకెందుకు చెప్పు? మేసింది చాలు.. మూసుకు కూర్చో..’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ట్విట్టర్ వేదికగా వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. అంతేనా, […]
ఏపీలో ఎక్కడ చూసినా దేవాలయాలపై దాడుల అంశం గురించే చర్చ. అదే రచ్చ. గత కొన్ని రోజుల నుంచి ఎన్నో దేవాలయాలపై అటాక్స్ జరిగినా.. రామతీర్థంలో జరిగిన ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేంద్రం కూడా సీరియస్ అయింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది. అయితే.. రామతీర్థం ఘటన తర్వాత ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్లిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై దాడి జరిగింది. ఈ దాడి ఘటనలో చంద్రబాబును ఏ1గా, […]
ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులకు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కామన్ అయిపొయింది. చేసింది గోరంతయితే చెప్పేది కొండంత అనేలా బిల్డప్స్ ఇస్తుంటారు. ఇక ఇదే నేపథ్యంలో ఒక కీలక నేత సెల్ఫ్ డబ్బా కొట్టుకుపోయి రెడ్ హ్యాండెండ్ గా దొరికిపోయాడు. అది ఎవరో కాదు ఏపీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. అయితే ఆయన ట్విట్టర్ లో చేసిన ట్విట్ సంచలనంగా మారింది. ‘ ఏపీలో డిసెంబర్ 25వ తేదీ నుండి కోటి మందికి కరోనా […]
విశాఖ త్వరలో పాలన రాజధాని కానుంది. అందుకే అధికార పార్టీ నేతలు అక్కడ అన్ని శక్తులను మోహరిస్తున్నారు. భూఆక్రమణలను, అక్రమాలను అణచివేసే పేరుతో పలువురు నేతల ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ భూముల్లో నిర్మాణాలు ఏవైనా ఉంటే కూల్చిపారేస్తున్నారు. ఈ ప్రక్రియను వారాంతాల్లో, తెల్లవాఘామున చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎక్కువగా దాడులు నిర్వహిస్తున్న స్థలాలు టీడీపీ నేతలవే కావడం గమనార్హం. ఇప్పటికే సబ్బం హరికి చెందిన స్థలాన్ని ప్రభుత్వ పార్కు స్థలమంటూ ప్రహరీ గోడలు కూల్చేసి బోర్డు పెట్టారు. ఈమధ్య బాలకృష్ణ చిన్నల్లుడు, టీడీపీ నేత శ్రీభరత్ కు చెందిన గీతం యూనివర్సిటీ అక్రమంగా […]