Telugu News » Tag » Vijayawada
Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతి చెందడంతో చిన్న కుమారుడు మహేష్ బాబు అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. అంత్య క్రియలు మొదలుకుని నేడు హస్తికలు కృష్ణానదిలో కలపడం వరకు అన్నీ కూడా మహేష్ బాబు దగ్గరుండి చేశారు. కొడుకుగా తన బాధ్యతలను ప్రతి ఒక్కటి హిందూ ధర్మం ప్రకారం నిర్వహించిన మహేష్ బాబు నేడు విజయవాడలో కృష్ణానది ఒడ్డున సందడి […]
Pawan Kalyan : జస్ట్ ప్లేస్ మారిందంతే.! హంగామా మాత్రం సేమ్ టు సేమ్.! వేదిక బెజవాడకు మారిందా.? మంగళగిరి కేంద్రంగా రాజకీయ రచ్చ రంబోలా చూడబోతున్నామా.? కాస్సేపట్లో తేలిపోతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు విశాఖపట్నం నుంచి విజయవాడకు పయనమయ్యారు. విశాఖలోని నోవెటెల్ నుంచి ప్రత్యేక బందోబస్తు నడుమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. మార్గమధ్యంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా.. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు. చాలామందిని విడిపించాం.. మరికొందర్ని విడిపించాల్సి […]
Gold Price : బంగారం ధరలు భగభగమంటున్నాయి. గత కొద్ది రోజులుగా క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర నేడు కూడా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.400 పెరిగి రూ.48,150కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.440 ఎగిసి రూ.52,530గా నమోదైంది. బంగారంతో పాటు వెండి రేటు కూడా జిగేల్మంది. పసిడి పైపైకి.. విశాఖలో 22 క్యారెట్ల […]
Gold And Silver Prices : గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఇప్పుడు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో (20-07-2022 బుధవారం) పోలిస్తే ఈ రోజు బంగారరం ధర రూ.100 పెరిగింది. ఈరోజు (21-07-2022 సోమవారం) మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 46,400 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,300గా ఉంది. స్వల్పంగా పెరుగుదల.. గ్లోబల్ మార్కెట్లో పసిడి రేటు పడిపోయింది. 0.46 శాతం […]
Gold Prices : అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా దేశీయంగా బంగారం, వెండి ధరలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. దిగుమతులపై కేంద్రం సుంకాన్ని పెంచిన తర్వాత ధరలు భారీస్థాయిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. నిన్న పెరిగిన పసిడి రేటు ఈరోజు మరోసారి పడిపోయింది. ఆలస్యం ఎందుకు ? హైదరాబాద్ మార్కెట్లో జూలై 16న బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 తగ్గింది. దీంతో తులం రేటు రూ. […]
Gold Price : బంగారం ధరలలో హెచ్చుతగ్గులు వస్తూనే ఉన్నాయి. ఒక్కసారిగా బంగారం ధర తగ్గిపోవడం, వెంటనే మళ్లీ పెరగడం వంటివి మనం చూస్తూ వస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. మంగళవారం పసిడి ధర పెరగగా… ఇవాళ కూడా మరోసారి ధర ఎగబాకింది. పైపైకి ధరలు.. ఫలితంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 130 పెరగగా… 22 క్యారెట్ల బంగారం […]
Vijayawada: విజయవాడ మేయర్ లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అయితే ఈ లేఖలో సినిమా టిక్కెట్ల కోసం పైరవీలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సాధారణంగా రాజకీయ నాయకులు అయితే ఎన్నికల్లో టికెట్ల కోసం పైరవీలు చేయడం మనం చూశాం. వ్యాపారవేత్తలు కాంట్రాక్టుల కోసం పైరవీలు చేయడం చూశాం. కానీ ప్రభుత్వంలో కీలక పొజిషన్లో ఉండి.. సినిమా టికెట్ల కోసం థియేటర్ల యాజమాన్యాలకు లేఖ రాసి అడగడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విడుదలయ్యే ప్రతి పెద్ద […]
Kesineni Nani : ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు బాగా వేడెక్కాయి. దానికి కారణం.. ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు. ఇటీవలే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి అని అనుకునే లోపే… మున్సిపల్ ఎన్నికల హడావుడి స్టార్ట్ అయింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రచారాన్ని ప్రారంభించాయి. అయితే.. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో రాజకీయాలు ఒకలా ఉంటే.. విజయవాడలో ఇంకోలా ఉంటాయి. విజయవాడ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వరికీ అర్థం కావు. తాజాగా.. విజయవాడ టీడీపీ […]
TDP : విజయవాడలో టీడీపీ నేతల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. తాజాగా కేశినేని నాని వ్యతిరేక వర్గం సమావేశం అయ్యింది. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా నివాసంలో సమావేశమైన నేతలు ఎంపీ నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మేయర్ అభ్యర్థిత్వం రేపిన చిచ్చు తీవ్రరూపం దాల్చింది. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, సీనియర్ నేత నాగుల్ మీరా తిరుగుబాటుకు దిగారు. వర్గంలో […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇప్పటికే పన్నుల రూపంలో ప్రభుత్వాలు సామాన్య ప్రజల దగ్గర నుండి డబ్బులు దోచుకుంటున్నారు. పెట్రోల్ రేట్లు, బస్సు చార్జీలు, కరెంటు చార్జీలు, ఇంటి పన్నులు, మరుగుదొడ్డి పన్ను, చెత్త పన్ను అంటూ రకరకాల బాదుడు బాదుతున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రభుత్వం చేసిన పని చూసి విజయవాడ ప్రజలు అందరు షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. […]
ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న అరాచకాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే మొన్న విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహాం శిరచ్చేదం ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటన మరవకముందే మరో ఘటన తెర మీదకు వచ్చింది. అయితే విజయవాడ బస్టాండ్ సమీపంలో ఉన్న సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సీతమ్మ విగ్రహాన్నీ గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇక ఉదయం పూజలు నిర్వహించడానికి ఆలయానికి వచ్చిన పూజారి గమనించి […]
మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో నడుస్తూ వస్తున్న మెగా హీరోలు నటులుగానే కాకు మంచి సామాజిక సేవా దృక్పథం ఉన్న వ్యక్తులుగా అశేష ప్రేక్షకాదరణ పొందుతున్నారు. చిరంజీవి పోలికలతో ఉన్న సాయిధరమ్ రేసు గుర్రంలా ఇండస్ట్రీలోకి వచ్చారు. సుప్రీం హీరో అనే ట్యాగ్ని తనకు తగిలించుకున్నాడు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల మనసులని గెలుచుకున్నాడు. గత ఏడాది ప్రతి రోజు పండుగే అనే చిత్రంతో కడుపుబ్బ నవ్వించిన ఈ హీరో డిసెంబర్ 25న సోలో బ్రతుకే సో బెటర్ […]
ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని డిమాండ్ చూస్తూ రాష్ట్ర ప్రజలు చేస్తున్న ఉద్యమం ఈ నెల 15కి అంటే రేపటికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇటు బీజేపీ నేతలు ఈరోజు ఒకేసారి చేసిన కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమరావతి పోరాటానికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం విజయవాడలో భారీ ర్యాలీ చేయాలని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమం నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో ప్రారంభమవుతుందని […]
ఏపీలోని విజయవాడ స్వర్ణ కోవిడ్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబును విచారించేందుకు హై కోర్ట్ అనుమతి ఇచ్చింది. అయితే ఆయన ను కస్టడీలోకి తీసుకోవాలని శుక్రవారం కోర్ట్ సూచించింది. దీనితో నిందితున్ని అదుపులోకి తీసుకోని నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు విచారణ జరపనున్నారు. అంతేకాదు ఒక న్యాయవాది అధీనంలో విచారణ జరపాల్సిందిగా కోర్ట్ సూచించింది. అయితే కరోనా నేపథ్యంలో కోవిడ్ ఆసుపత్రిగా నియమించిన […]
ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితులను ప్రస్తుతం టీడీపీ ఎదుర్కొంటోంది. 2014 లో మరోసారి అధికారంలోకి వచ్చే వరకు కూడా టీడీపీ ప్రతిపక్షపార్టీగా బాగానే ఉండేది. కానీ.. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి చెందాక.. ఏపీలో టీడీపీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక.. టీడీపీ నుంచి ముఖ్య నేతలు కాస్త వేరే పార్టీలోకి జంప్ కొట్టారు. దీంతో టీడీపీ ఖాళీ అయిపోయింది. ఉన్న ఇద్దరు ముగ్గురు ముఖ్య నేతలు కూడా ఎప్పుడు జంప్ కొట్టాలని […]