The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఎంటర్టైన్‌మెంట్
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • ఎక్సక్లూసివ్
  • ఆధ్యాత్మికం
  • మూవీ రివ్యూ
  • Entertainment
  • Andhra pradesh
  • Telangana
  • Sports
  • Business
  • Devotional
    • Bathukamma
    • Navaratri
  • Health
  • Automobile
  • Exclusive
  • Gallery
  • Horoscope
  • International
  • Latest News
  • National
  • Political Videos
  • Politics
  • Review
  • Technology
ads
    • Telugu News » Tag » TTD

TTD

TTD : టీటీడీకి రూ.4.31 కోట్ల జరిమానా విధించిన కేంద్ర ప్రభుత్వం… ఎందుకో తెలుసా?

TTD : టీటీడీకి రూ.4.31 కోట్ల జరిమానా విధించిన కేంద్ర ప్రభుత్వం… ఎందుకో తెలుసా?

8 months ago

TTD : తిరుమల తిరుపతి దేవస్థానం కి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 4.31 ఒక్క కోట్ల రూపాయల జరిమానా కట్టాలంటూ నోటీసులు ఇచ్చింది. తిరుమల శ్రీవారికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఆన్లైన్ ద్వారా ఆఫ్‌ లైన్‌ ద్వారా లక్షల్లో.. కోట్లలో విరాళాలు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అందులో ఎక్కువ శాతం విరాళాలు ఇచ్చేవారు తమ యొక్క వివరాలను గోప్యంగా ఉంచాలి అనుకుంటారు. అందుకే లక్షలు.. కోట్ల విరాళాలు ఇచ్చి కూడా తమ పేరు కనీసం […]

Dil Raju : దిల్ రాజు రియల్‌ ‘వారసుడు’ వచ్చాడు చూశారా?

9 months ago

Dil Raju  : మొన్న సంక్రాంతికి దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘వారసుడు’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో దిల్ రాజుకు భారీ లాభాలు వచ్చాయి. తెలుగు లో కాస్త తక్కువ వసూళ్లు రాబట్టినా కూడా తమిళంలో మాత్రం భారీగా వసూళ్లు సాధించింది. దిల్‌ రాజు సంక్రాంతికి తన రీల్ వారసుడు ను తీసుకు వచ్చాడు. తాజాగా తన రియల్‌ వారసుడు అన్వై రెడ్డి […]

Manchu Manoj : శివుడి ఆజ్ఞతో నడిచొచ్చే కొడుకు వచ్చాడు : మంచు మనోజ్‌

9 months ago

Manchu Manoj : హీరో మంచు మనోజ్, మౌనిక రెడ్డి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత కర్నూలు వెళ్లి మౌనిక రెడ్డి తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళ్లు అర్పించారు. ఆ తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మంచు మనోజ్ మాట్లాడుతూ జీవితంలో ఏది ఓడిపోయిన ప్రేమ ఓడిపోదని.. తమ ప్రేమ గెలిచిందని అన్నారు. తన తల్లిదండ్రుల ఆశీస్సులు, తన అక్క సపోర్టు, పై నుండి మౌనిక […]

Tirumala : మతి పోగొట్టే విధంగా కలియుగ వైకుంఠం 2022 లెక్కలు

11 months ago

Tirumala : కలియుగ వైకుంఠం తిరుమల కి 2022 సంవత్సరంలో భారీ ఆదాయం వచ్చింది. ఈ ఏడాది హుండీ గలగలలాడింది. 2022 సంవత్సరం మొత్తం కలిపి 1320 కోట్ల రూపాయలు హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లుగా టీటీడీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. 2022 సంవత్సరంలో తిరుమల శ్రీవారిని 2 కోట్ల 35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. కోటి ఎనిమిది లక్షల మంది శ్రీవారికి తల నీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ప్రతి […]

Roja : కూతురు హీరోయిన్‌గా ఎంట్రీపై మంత్రి రోజా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

1 year ago

Roja : సినీ నటి మంత్రి రోజా కూతురు అన్షు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతోంది అంటూ ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తల్లి బాటలోనే కూతురు హీరోయిన్ గా వెలుగు వెలిగే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరిగింది. అందం విషయంలో తల్లిని మించి అన్షు ఉంటుందని కనుక హీరోయిన్ గా నటిస్తే తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. […]

Jagga Reddy : ఈయన ఆయనేనా.? గుర్తు పట్టలేనంతగా మారిపోయిన కాంగ్రెస్ నేత.!

1 year ago

Jagga Reddy : కొందరు రాజకీయ నాయకులు ఓ గెటప్‌కి ఫిక్స్ అయిపోతారు.! ఆ గెటప్‌కి బ్రాండ్ అంబాసిడర్లయిపోతుంటారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా అంతే. జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జగ్గారెడ్డి అనగానే, ఆయన గెటప్ గుర్తుకొస్తుంటుంది చాలామందికి. బాగా పెరిగిపోయిన జుట్టు, సాధువుని తలపించే గడ్డం. ఆయన ప్రత్యేకతలు. ‘వీధి రౌడీ’ అని కూడా కొందరు విమర్శిస్తుంటారనుకోండి.. అది […]

Namitha : రాజకీయాలంటే నాకు చాలా ఇష్టం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలయ్య హీరోయిన్‌

1 year ago

Namitha : బాలకృష్ణ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న సీనియర్ నటి నమిత తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భర్త మరియు ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి నమిత శ్రీవారిని దర్శించుకున్నట్లుగా తెలుస్తోంది. రంగ నాయకుల మండపంలో వేద పండితుల ఆమెకు ఆశీర్వచనం ఇచ్చి లడ్డు ప్రసాదమును అందించారు. అనంతరం ఆమె ఆలయం నుండి బయటకు వచ్చారు. ఆ సందర్భంగా మీడియా వారు ఆమెను మాట్లాడించేందుకు ప్రయత్నించారు. తన పిల్లలు బాగున్నారని.. స్వామి వారి […]

Garuda Vahana : గ‌రుడ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప దర్శనం

1 year ago

Garuda Vahana : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు ఉదయం మోహినీ అవతారంలో శ్రీవారు మాఢవీధుల్లో ఊరేగారు. శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ‌నివారం రాత్రి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు త‌న‌కెంతో ప్రీతిపాత్ర‌మైన గ‌రుడ వాహ‌నంపై భ‌క్త‌కోటికి ద‌ర్శ‌న‌మిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళుతుండ‌గా భక్తుల కోలాటాలు, డ్రమ్స్‌ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహ‌న‌సేవ కోలాహ‌లంగా సాగింది. అన్ని గ్యాల‌రీల వ‌ద్ద స్వామివారిని అటు ఇటు తిప్పుతూ […]

30 Years Prudhvi : 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కి హైకోర్ట్ మొట్టికాయలు..విడాకులు ఇచ్చి వదిలేస్తే ఎలా నెలకి 8లక్షలు ఇవ్వాల్సిందే!!

1 year ago

30 Years Prudhvi : టాలీవుడ్ ప్రేక్షకులకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సుపరిచితుడుగా మారిన పృథ్వీ ప్రస్తుతం తీవ్ర వడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు. హాయిగా కమెడియన్ గా సినిమాలు చేసుకోక ఏదో పొడి చేద్దాం అన్నట్లుగా రాజకీయాల్లోకి వెళ్లి వైకాపాలో జాయిన్‌ అయ్యాడు. అక్కడ నానా కష్టాలు పడి.. జగన్‌ ను మచ్చిక చేసుకునేందుకు నోటికి వచ్చినట్లుగా ప్రత్యర్థులను తిట్టి చివరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో ఒక పదవిని దక్కించుకున్నాడు. దాన్ని సరిగా నిలబెట్టుకోలేక పోయాడు. […]

Tirumala : తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

1 year ago

Tirumala  : తెలుగు రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల కొండపై బ్రహ్మోత్సవాలకు అంకురార్పరణ జరిగింది.ఇవాళ్టి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు.. నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. కరోనా తరువాత తొలిసారి భక్తుల సమక్షంలో ఉత్సవాలు జరగనున్నాయి.బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. విద్యుత్ వెలుగుల్లో శ్రీవారి ఆలయం, రంగనాయకుల మండపం అలంకరించారు. సీఎం జగన్ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు […]

Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పరణ

1 year ago

Tirumala Brahmotsavam : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. రుత్వికులు, టీటీడీ అధికారులు, భక్త జన సందోహం మధ్య..శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీవారి సర్వ సైన్యాధక్షుడు విశ్వక్సేనుడు మాడవీధుల్లో ఊరేగారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల గిరులలో పండుగ వాతావరణం సంతరించుకుంది. రేపు సాయంత్రం 5.45 నుంచి 6:15 గంటల మద్య మీణాలగ్నంలో జరిగే ధ్వజారోహణంతో పూర్తిస్థాయిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలను సమర్పించిన అనంతరం […]

TTD : శ్రీవారికి ముస్లీం దంపతుల రూ. కోటి విరాళం

1 year ago

TTD : తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి చెన్నైకి చెందిన ముస్లీం దంపతులు సుబినా భాను, అబ్దుల్ గని లు కోటి రూపాయల విరాళంను శ్రీవారి సేవ కోసం అందించారు. అన్న ప్రసాదం ట్రస్టు కు రూ.15 లక్షలు, తిరుమలలో ఆధునికరించిన శ్రీవారి విశ్రాంతి భవనం నూతన ఫర్నిచర్ మరియు వంట శాల పాత్రలకు రూ. 87 లక్షల విరాళంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ముస్లిం దంపతులు ఇచ్చిన కోటి రూపాయల వారిని […]

Mani Tailor : పరదాల మణి: శ్రీ వారి సేవలో అరుదైన భాగ్యం ఈయనకు దక్కింది.! ఎవరీ పరదాల మణి.?

1 year ago

Mani Tailor : తిరుమల తిరుపతి దేవస్థానంలో ‘పరదాల మణి’ అంటే తెలియని వాళ్లుండరు. ఇంతకీ ఈ పరదాల మణి ఏం చేస్తారు.? పరదాలు కుడుతూ వుంటారు. ఏం పరదాలు.? శ్రీ వారి ముందు వేలాడే పరదాలు, కురాలాలను స్వయంగా తన హస్తాలతో కుట్టి ఇస్తారు పరదాల మణి. శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే తిరుమంజనం ఆళ్వార్ నాడు టైలర్ మణి, శ్రీవారికి పరదాలూ, కురాలాలూ కుట్టి సమర్పిస్తుంటారు. గత 24 ఏళ్లుగా వస్తున్న ఈ […]

Archana Gautam : కన్నీళ్లు పెట్టుకుంటూ టీటీడీ అధికారులపై నటి విమర్శలు

1 year ago

Archana Gautam : హిందీ సినీ నటి అర్చన గౌతమ్ నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లారు. అక్కడ ఆమెకు టీటీడీ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను డబ్బులు చెల్లించినప్పటికీ దర్శన టోకెన్ ఇవ్వలేదని ఆమె ఆరోపించింది. కార్యాలయంలో తాను ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా అక్కడికి సిబ్బంది తనను కొట్టేందుకు ప్రయత్నించారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తనతో తప్పుగా ప్రవర్తించిన వారికి దేవుడు తగిన శిక్ష […]

Minister Roja : తిరుమలలో మంత్రి రోజా బల ప్రదర్శన.! వెల్లువెత్తుతున్న విమర్శలు.!

1 year ago

Minister Roja : దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు కుటుంబ సభ్యులు, సన్నిహితుల్ని తీసుకెళ్ళడం వరకూ ఓకే. ప్రోటోకాల్‌ని మించి ఎక్కుమందిని, అందునా అనుచరుల్ని వెంటేసుకు వెళ్ళడం ఎంతవరకు సబబు.? పవిత్ర పుణ్యక్షేత్రాన్ని టూరిజం కేంద్రంగా మంత్రి రోజా మార్చేశారంటూ జనసేన నేత కిరణ్ రాయల్ విమర్శించారంటే, ఆ విమర్శలు ఊరకనే రాలేదు. తాజాగా, మంత్రి రోజా.. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన వెంట 30 మందిని తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. తొలుత […]

Latest News

  • Pawan Kalyan : పవన్ కల్యాణ్ కంటే బర్రెలక్కే బెటర్.. పరువు తీసుకున్న జనసేనాని..!
  • Bigg Boss 7 : ఆఖరి వారం నామినేషన్స్ రచ్చ.. ఎమోషనల్ అయిన పల్లవి ప్రశాంత్..!
  • Revanth Reddy : సీఎం పదవి కోసం జగన్ సాయాన్ని కోరుతున్న రేవంత్..?
  • Telangana : తెలంగాణలో టీడీపీ, జనసేన పరువు మూసీలో కలిపేశారు..!
  • Revanth Reddy First Speech : తెలంగాణ ప్రజల ఆశలను కాపాడుతాం.. రేవంత్ రెడ్డి మొదటి స్పీచ్..!
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright TheNewsQube News 2022. All rights reserved.