Telugu News » Tag » TDP MLA
Chinthamaneni Prabhakar : టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఎక్కడ.? హైద్రాబాద్ శివార్లలో కోడి పందాలు నిర్వహిస్తూ అడ్డంగా బుక్కయిపోయిన చింతమనేని, అనూహ్యంగా తప్పించుకుని పారిపోయారని పోలీసులు చెబుతోన్న విషయం విదితమే. పక్కా సమాచారంతోనే పోలీసులు, కోడి పందాలు నిర్వహిస్తోన్న ప్రాంతంపై దాడులు చేశారు. ఈ ఘటనలో దాదాపు 13 లక్షల నగదు, డజన్ల కొద్దీ పందెం కోళ్ళు, ఇరవైకి పైగా కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. పలువుర్ని అరెస్టు చేశారు కూడా. అయితే, […]
Kodi Pandalu : హైద్రాబాద్లోని పటాన్చెరు ప్రాంతంలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు పందెంరాయళ్ళను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పలువురు ప్రముఖులు, పోలీసుల రాకతో తెలివిగా తప్పించుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనిపించుకున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా తప్పించుకున్నవారిలో వున్నారట. పోలీసుల కళ్ళుగప్పి చింతమనేని ప్రభాకర్ తృటిలో తప్పించుకున్నట్లు మీడియాలో వార్తా కథనాలు దర్శనమిస్తున్నాయి. కొంతకాలంగా […]
రాజకీయాల్లో బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవ్వడం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకులు ఇప్పుడు ఏ పార్టీలో చోటు లేక దిక్కులు చూసే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు విశాఖ జిల్లా ముఖ్య నాయకుడు అయిన గంటా శ్రీనివాసరావు ఎదుర్కొంటున్నాడు. తెలుగు దేశం పార్టీతో రాజకీయం మొదలు పెట్టిన ఆయన ఆ తర్వాత పలు పార్టీలు మారాడు. చిరంజీవి ప్రజారాజ్యంలో కి వెళ్లడం అక్కడ నుండి కాంగ్రెస్ అటు […]
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా జంపింగ్ రాజకీయాలు నడుస్తున్నాయి. కాని ఏపీలో మాత్రం అది కనిపించడం లేదు. తెలుగు దేశం పార్టీ నుండి పలువురు ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్దంగా ఉన్నా కూడా జగన్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఒకరు ఇద్దరు తమకు తాముగా వచ్చినా కూడా వారికి పార్టీ కండువ కప్పి జగన్ ఆహ్వానించలేదు. వచ్చిన వారికి గొప్పగా గౌరవం కూడా ఏమీ ఇవ్వడం లేదు. టీడీపీ ఎమ్మెల్సీలు వైకాపాలో జాయిన్ అయిన సమయంలో […]
గత ఎన్నికల్లో టీడీపీని కాస్తోకూస్తో ఆదరించిన జిల్లాలలో ప్రకాశం జిల్లా కూడ ఒకటి. ఇక్కడ కీలకమైన అద్ధంకి, చీరాల, పర్చూరు నుండి టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. మిగిలిన 9 చోట్లా వైసీపీ అభ్యర్థులు గెలుపొంది ఆధిక్యం సాధించారు. కానీ అద్దంకి, చీరాల నుండి ఆమంచి, గరటయ్యలు ఓడిపోవడంతో వైసీపీ శ్రేణుల్లో ఆశ్చర్యం నెలకొంది. ఆంనుంచి, గరటయ్య ఇద్దరూ బలమైన నేతలే. కానీ ఓడిపోయారు. అందుకే ఈసారి స్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ అధిష్టానం తీర్మానించుకుంది. ఆమంచి కృష్ణమోహన్, కృష్ణచైతన్యలకు రెండు నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి టీడీపీ […]