Telugu News » Tag » Syed Ahmed
Indian : ఆస్ట్రేలియాలో బోర్డింగ్ వీసాపై ఉంటున్న భారతీయుడిని పోలీసులు కాల్చి చంపిన ఘటన తాజాగా వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళనాడుకు చెందిన 32 ఏళ్ల మహమ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ సిగ్నల్ రైల్వే స్టేషన్లో ఒక క్లీనర్ ని కత్తితో పొడవడమే కాకుండా అడ్డు వచ్చిన పోలీసులను బెదిరించి అక్కడి నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని, దాంతో పోలీసులు అతడిని కాల్చి చంపినట్లుగా స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనపై ఆస్ట్రేలియాలోని భారత రాయబార […]