Telugu News » Tag » SupremeCourt
ఆగస్ట్ 9న విజయవాడలో జరిగిన స్వర్ణా ప్యాలస్ అగ్ని ప్రమాదం ఘటన రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ ఘటనలో మొత్తం 10మంది మృతి చెందారు. స్వర్ణా ప్యాలస్ ను కోవిడ్ సెంటర్ గా మార్చిన రమేష్ హాస్పిటల్ ఎండీ రమేష్ కుమార్ పై కేసు నమోదు చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఎండీ, ఛైర్మన్ ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. తమపై కేసును కొట్టేయాలంటూ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హై కోర్ట్ […]
అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 100 సార్లు కోర్ట్ దగ్గర ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం కోర్ట్ లో ఆగిపోతుంది. ఇప్పటికే డాక్టర్ సుధాకర్ విషయంలో, ఈసీ రమేష్ కుమార్ విషయంలో, ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో, మూడు రాజధానుల విషయంలో ఇలా పలుసార్లు కోర్ట్ దగ్గర చివాట్లు పడ్డాయి. అయితే ఇప్పుడు మళ్ళీ మరోసారి సుప్రీం కోర్ట్ దగ్గర ప్రభుత్వానికి అడ్డంకి ఏర్పడింది. స్కూల్ లో ఇంగ్లీష్ మీడియంను […]
సుప్రీం కోర్ట్ జడ్జ్ లు, కోర్ట్ ల పై వివాదాస్పదమైన ట్వీట్స్ చేసిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పై సుమోటగా కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రశాంత్ భూషణ్ ను దోషిగా తెలుస్తూ ఈనెల 14న సుప్రీం కోర్ట్ తీర్పును వెల్లడించింది. అయితే కోర్ట్ లకు క్షమాపణ చెప్పాలని ప్రశాంత్ కు సుప్రీం రెండు వారాల సమయం ఇచ్చింది. కానీ ప్రశాంత్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో ఆగస్టు 25న తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు, […]
బ్యాంక్ దగ్గర రుణాలు తీసుకొని తిరిగి కట్టకుండా లండన్ లో దాక్కున్న విజయ మాల్యాకు సుప్రీం కోర్ట్ లో ఎదురుదెబ్బ తగిలింది. 2017లో కోర్ట్ ధిక్కరణ కేసు విజయ మాల్యపై నమోదు అయ్యింది. అయితే కేసులో విజయ మాల్యను అప్పుడే కోర్ట్ దోషిగా వెల్లడించింది. అయితే కోర్టు ధిక్కరణ కేసులో తనను దోషిగా తేలుస్తూ 2017లో ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలని విజయ మాల్యా సుప్రీంను కోరారు. మాల్యా దాఖలు చేసిన పునఃసమీక్ష పిటిషన్ను న్యాయమూర్తులు యు.యు. […]
బీహార్ లో కరోనా పూర్తిగా తగ్గిపోయే వరకు ఎన్నికలు నిర్వహించకూడదని అనే అంశంపై సుప్రీం కోర్ట్ స్పందించింది. కరోనాను కారణంగా చూపి ఎన్నికలను వాయిదా వేయామని ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. కరోనా వైరస్ ముక్త రాష్ట్రంగా అవతరించే వరకు బిహార్లో అసెంబ్లీ ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘమే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఇంకా నోటిఫికేషన్ వెలువడకముందే […]
కరోనా దాటికి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసింది ప్రభుత్వం. అయితే తాజాగా ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ పై సుప్రీం కోర్టు కీలక తీర్పు ప్రకటించింది. ముందు సంవత్సరాల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినా, ఫైనల్ ఇయర్ వారికి పరీక్షలు నిర్వహించాలన్న యూజీసీ నిర్ణయాన్ని సుప్రీం సమర్థించింది. ఇప్పటికే కాలేజీ, యూనివర్సిటీల ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని యూజీసీ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ పరీక్షలను సెప్టెంబర్ 30వ తేదీ […]
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14 న తన అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే సుశాంత్ మృతిపై ఇప్పటికే రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ మృతికి బాలీవుడ్ బడా నిర్మాతలు, దర్శకులే కారణమని నటి కంగనా రనౌత్ మొదటి నుండి ఆరోపణలు చేస్తున్నారు. అలాగే తన కొడుకు మృతికి రీయా కారణమని, తన కొడుకు డబ్బులు రూ. 15 కోట్లు కూడా […]
ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం గత కొన్ని రోజుల నుండి హై కోర్ట్, సుప్రీం కోర్టుల నుండి ఎదురుదెబ్బలు తింటూనే ఉంది. గతంలో డాక్టర్ సుధాకర్ విషయంలో, ఈసీ రమేష్ కుమార్ విషయంలో, ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో ఇలా ప్రతిసారి కోర్ట్ ల వ్యతిరేక తీర్పులు అందుకుంటుంది. తాజా మూడు రాజధానుల వ్యవహారంలో కూడా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టేటస్ కో విధిస్తూ రాష్ట్ర హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే […]
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అయితే సుశాంత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి పేరు ఎక్కువగా వినబడుతుంది. సుశాంత్ అకౌంట్ నుండి రియా అకౌంట్ లోకి 15 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లు తేలుస్తోంది. దీనితో రియా చక్రవర్తి పాత్రకు సంబంధించి ఆమె పై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అలాగే ఆమె పై సీబీఐ విచారణ కూడా జరుపుతోంది. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి సోమవారం సుప్రీం లో […]
అమరావతి: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో రాజధాని మార్పు పై రోజుకో అంశం బయటకు వస్తుంది. మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన తరువాత ఈ ప్రక్రియను తప్పు పడుతూ అమరావతి జేఏసీ నాయకులు రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించారు. దీని పై స్పందించిన కోర్ట్ రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిదా లేక రాష్ట్ర పరిధిలోనిదా తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ […]
అయోధ్యలో నేడు రామమందిరానికి భూమి పూజ నిర్వహించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ప్రధాని మాట్లాడుతూ.. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. కొన్ని వందల ఏళ్ళ నిరీక్షణ నేటి తో ముగిసింది అని చెప్పాడు. అలాగే దేశ ప్రజల అండదండలతోనే రామ మందిర నిర్మాణం జరుపుకుంటున్నాం అని కొనియాడారు. ఈ రామ మందిర నిర్మాణం కోసం ఎందరో పోరాటం చేశారని, బలిదానాలు చేశారని చెప్పారు. వారందరి త్యాగాలతోనే నేడు రామమందిర నిర్మాణం సాధ్యమైందని అన్నాడు. అలాగే […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణకు సరైన చట్టాలు లేవని, వారి భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో ఒక ఎస్సీ మహిళను కొందరు దుండగులు ట్రాక్టర్లుతో తొక్కించి చంపడం దారుణమన్నారు. అలాగే కర్నూల్ జిల్లా వెలుగోడులో జరిగిన అత్యాచారం కేసులో ఎలాంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై టీడీపీ నాయకుడు నారా లోకేష్ స్పందిస్తూ … […]
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని, టెండరు ప్రక్రియ చేపట్టకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ విధానంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నీటిని అదనంగా తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సహా ఇతర […]
కేంద్ర ప్రస్తుతం పార్లమెంట్ భవనాన్ని కూల్చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పార్లమెంట్ భవనం అతి పురాతనమైనది అని అందుకోసమే కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయం పై మంగళవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో అఫిడవిట్ ను దాఖలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భద్రతా పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని పేర్కొంది. అలాగే అగ్ని ప్రమాదాలు సంభవించిన కూడా కష్టమేనని ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు. […]