Telugu News » Tag » Somu Veerraju
Somu Veerraju : తెలుగుదేశం పార్టీతో కలిసేది లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి బీజేపీ పెద్దలు చెప్పారట. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ – టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోనివ్వను..’ అంటూ ఆ మధ్య పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పెను రాజకీయ దుమారమే చెలరేగింది. […]
Somu Veeraju : భారత ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భం గా వైజాగ్ లో బిజెపి ముఖ్య నాయకులతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. పార్టీ అభివృద్దికి పలు సూచనలు మరియు సలహాలు ఇచ్చాడట. ఏపీ బీజేపీ నాయకులతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్న సందర్భంగా.. ఆయన వారిని పరిచయం చేసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తించ లేదని.. […]
Kanna Lakshminarayana : ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఏం జరుగుతోంది.? అన్నది ఆ పార్టీ నేతలకే అర్థం కాని పరిస్థితి. ఏపీ బీజేపీలో టీడీపీ సానుభూతిపరులున్నారు.. వైసీపీ సానుభూతిపరులున్నారు.. జనసేన సానుభూతిపరులు కూడా వున్నారు. మరి, బీజేపీ సానుభూతిపరుల సంగతేంటి.? వాళ్ళూ వున్నారు. సమన్వయం లేదు.. అంతా గందరగోళమే.! ఔను, అసలు ఏపీ బీజేపీలో సమన్వయమే లేదు. పేరుకే సోము వీర్రాజు.. ఎక్కువగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతుంటారు. కొందరేమో వైసీపీకి మద్దతుగా మాట్లాడతారు, కొందరు టీడీపీకి మద్దతుగా.. […]
Somu Veerraju : విశాఖపట్నంలో జనసేన పార్టీ చేపట్టిన జనవాణి కార్యక్రమం టీడీపీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని వైసీపీ నేతలు, అందునా మంత్రులు విమర్శిస్తోన్న విషయం విదితమే. జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా, ఆఖరికి జనసేన పార్టీ కోసం కార్లు కొనుక్కున్నా.. వాటిని టీడీపీ స్పాన్సర్డ్.. అంటూ వైసీపీ చాలా తేలిగ్గా విమర్శలు చేస్తూ వస్తోంది. తాజాగా, ఈ దుష్ప్రచారంపై జనసేనాని స్పందించారు. ‘విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని టీడీపీ స్పాన్సర్ చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది కదా.?’ […]
Somu Veerraju : అదేంటో, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏం మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. మాట మీద అదుపు లేకపోవడమే దానికి కారణమా.? సందర్భం లేకుండా ఏదో ఒకటి మాట్లాడేయడం వల్లే వివాదాల్లోకెక్కుతున్నారా.? కారణమేదైతేనేం, సోము వీర్రాజు వ్యాఖ్యలు ఏపీలో బీజేపీకి చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో బీజేపీ ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. అంబేద్కర్ జయంతి వేడుకల్లో మాట్లాడిన సోము వీర్రాజు, దేశభక్తి కలిగిన భారతీయుడు […]
Somu Veerraju: బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏమైపోయాడు?. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితం వెలువడ్డ తెల్లారి నుంచి మీడియాలో పెద్దగా కనిపించట్లేదు. ఆయనకి బదులు విశాఖ నార్త్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నిత్యం ఏపీ సర్కార్ కి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అతను ఇవాళ ఆదివారం మరీ విచిత్రమైన కామెంట్లు చేశాడు. సీఎం వైఎస్ జగన్ చేతగానితనం వల్లే ప్రజలు ప్రాణవాయువు దొరక్క చనిపోతున్నారని, అందువల్ల ముఖ్యమంత్రి పదవిని […]
తిరుపతి బై ఎలక్షన్స్ లో ఎలాగైనా మంచి స్థాయిలో ఓట్లు సాధించి మెల్ల మెల్లగా రాష్ట్రంలో బలపడాలని భావించిన బీజేపీ, జనసేన ను తెలివిగా పక్కకు తప్పించి పార్లమెంట్ స్థానంలో పోటీకి దిగింది. గెలుపు సంగతి ఏమో కానీ కనీసం చెప్పుకోదగిన స్థాయిలో అయిన ఓట్లు వస్తాయని ఆశగా చూశారు . పైగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నాడు అంటూ సోము వీర్రాజు మాట్లాడి, జనసైనికులను తమ వైపు తిప్పుకోవాలని చూసిన వాళ్ళ పప్పులు […]
CM Jagan ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నింటిలోనూ అసమర్థుడు’’ అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ బుధవారం ఆణిముత్యం లాంటి ఒక మాటని తన నోటి నుంచి వదిలాడు. అది చూడగానే, వినగానే నిజమే కదా అనిపించింది. ప్రజలు స్వేచ్ఛగా ఓటేయకుండా వాలంటీర్లతో అడ్డుకుంటున్నాడని సోము ఆరోపించాడు. (ఒకవేళ ఇదే నిజమైతే బాధితులే బయటికొచ్చి చెబుతారు కదా). బీజేపీ-జనసేన కూటమి అంటే అధికార పార్టీ వైఎస్సార్సీపీ నాయకులు బెదిరిపోతున్నారనీ చెప్పాడు. ఇదీ […]
BJP ప్రముఖ తెలుగు సినీ నటి హేమ ముచ్చటగా మూడో పార్టీ(బీజేపీ)లో చేరారు. ఇవాళ మంగళవారం నెల్లూరులో జరిగిన మీటింగ్ లో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ ఫుల్ కామెడీ చేశారు. నవ్వుకుంటూనే కాషాయం పార్టీ నేతలకి క్లాస్ పీకారు. అలా పార్టీలో చేరారో లేదో ఇలా తమపై ఆమె కస్సుబుస్సులాడటంతో బీజేపీ నాయకులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కమలం పార్టీ […]
BJP తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల వేడి ఆంధ్రాలో కనిపిస్తుంది. ప్రధాన పార్టీలైన వైసీపీ మరియు టీడీపీ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి. ఇదే సమయంలో బీజేపీ మాత్రం ఇంతవరకు తమ అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ప్రకటించకుండా తిరుపతిలో వరస సమావేశాలు పెడుతూ ఎదో హడావిడి చేస్తూ కాలం గడుపుతున్నారు. గత రెండు రోజుల నుండి వరసగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ నిన్న, మొన్న తిరుపతిలో […]
Chandrababu : చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబుకు ఉన్న రాజకీయ పరిణతి… ఈ దేశంలో ఇంకెవ్వరికీ లేదని చెప్పుకోవచ్చు. అందుకే ఆయన్ను అందరూ ఫార్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అని అంటుంటారు. దశాబ్దాల పాటు.. రాజకీయాల్లో ఉండి తలలు పండిన నాయకుడిగా ఎదిగారు చంద్రబాబు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ ప్రజల మద్దతు కూడగట్టుకొని ఏపీలో విజయకేతనం ఎగురవేశారు చంద్రబాబు. కానీ…. 2019 ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోలేక ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు. […]
kanna lakshminarayana : కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేరు. మరో మూడేళ్ల వరకూ ఎన్నికలు లేవు. దీంతో బీజేపీతో పాటు ఏ పార్టీ ఆయనను పట్టించుకునే పరిస్థితుల్లో లేవు. ఇప్పుడు ఆయన ఒక్కసారిగా గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని కింగ్ మేకర్ గా మారాలనుకుంటున్నారట. దీనికోసం గుంటూరు కార్పొరేషన్ లోని అన్ని డివిజన్ లలో బీజేపీ, జనసేన […]
chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్లుండి విశాఖ ఉక్కు ఉద్యమానికి అనుకూలంగా తన మద్దతు ప్రకటించాడు. ఈ ఒక్క ప్రకటన రాజకీయ పరంగా పెద్ద అనుమానాలకు దారితీస్తుంది. బీజేపీ తో ఉన్న పొత్తు కారణంగా విశాఖ ఉక్కు విషయంలో పవన్ కళ్యాణ్ నోరెత్తలేని పరిస్థితి నెలకొని ఉంది. దీనితో ఆంధ్రుల దృష్టిలో పవన్ చులకన అవుతున్నాడు. దీనితో తమ్ముడి బాధ గమనించిన అన్నగా చిరంజీవి రంగంలోకి దిగి విశాఖ ఉక్కుకు మద్దతు ఇస్తున్న అంటూ మాట్లాడటం జరిగిందని […]
Janasena పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలోకి చేరిన కీలక వ్యక్తి మాజీ సీఐడీ జేడీ లక్ష్మీనారాయణ, ఆయన రాకతో జనసేనకు మంచి క్రేజ్ వచ్చిన మాట వాస్తవం, ఆ తర్వాత ఆయన విశాఖ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోవటం జరిగింది. ఆ తర్వాత జనసేనకు దూరంగా వుంటూ వచ్చిన ఆయన, మరి కొద్దీ రోజుల్లోనే పార్టీ నుండి వెళ్ళిపోతున్నట్లు ప్రకటించాడు. పార్టీ నుండి ఎందుకు వెళ్తున్నాను అనే దానికి ఆయన చెప్పిన […]
ABN : తెలుగు రెండు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ఏబీఎన్ న్యూస్ ఛానల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ ఛానల్ లో జరిగిన డిబేట్ లో అమరావతి ఉద్యమ నేత శ్రీనివాసరావు, బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టిన సంఘటన తీవ్ర సంచలనంగా మారిపోయింది. దీనితో ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ పార్టీ ఏబీఎన్ ఛానల్ ను బ్యాన్ చేస్తున్నట్లు, ఇక మీదట ఎవరు కూడా ఆ ఛానల్ లో డిబేట్ కి […]