Telugu News » Tag » Serological tests
అమరావతి: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో రాజధాని మార్పు పై రోజుకో అంశం బయటకు వస్తుంది. మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన తరువాత ఈ ప్రక్రియను తప్పు పడుతూ అమరావతి జేఏసీ నాయకులు రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించారు. దీని పై స్పందించిన కోర్ట్ రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిదా లేక రాష్ట్ర పరిధిలోనిదా తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణకు సరైన చట్టాలు లేవని, వారి భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో ఒక ఎస్సీ మహిళను కొందరు దుండగులు ట్రాక్టర్లుతో తొక్కించి చంపడం దారుణమన్నారు. అలాగే కర్నూల్ జిల్లా వెలుగోడులో జరిగిన అత్యాచారం కేసులో ఎలాంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై టీడీపీ నాయకుడు నారా లోకేష్ స్పందిస్తూ … […]
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని, టెండరు ప్రక్రియ చేపట్టకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ విధానంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నీటిని అదనంగా తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సహా ఇతర […]
తెలంగాణ లో కరోనా కేసుల విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2012 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 13 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 70,958 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు; జీహెచ్ఎంసీ – 532,రంగారెడ్డి – 188,మేడ్చల్ మల్కాజ్గిరి – 198,సంగారెడ్డి – 89,ఆదిలాబాద్ – […]
కరోనా మహమ్మారి తో ప్రతిఒక్కరు కూడా విషాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ మహమ్మారి దాటికి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే.. ఈ తిప్పలు ఇంకా ఎన్ని నాళ్ళు అని బాధపడుతున్నారు. అయితే న్యూయార్క్లోని బ్రూక్లేన్లో చోటుచేసుకున్న ఒక ఘటన గురించి తెలిస్తే తప్పకుండా కళ్ల నుండి నీరు వస్తాయి. వివరాల్లోకి వెళితే సెల్వియా (35) అనే మహిళ, బ్రూక్డాలే యూనివర్శిటీ హాస్పిటల్ మెడికల్ సెంటర్లో లేబర్ అండ్ డెలివరీ నర్సుగా పనిచేస్తోంది. అయితే […]
ప్రముఖ ఫోక్ సింగర్ వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈరోజు తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. వంగపండు ప్రసాదరావు వందలాది జానపద పాటలను రచించారు. అలాగే కొన్ని పాటలు కూడా పాడారు. తన పాటలతో పల్లెకారులతో పాటు, గిరిజనులకు కూడా అవగాహన కల్పించిన ప్రసాదరావు ఉత్తరాంధ్ర వెనుకబాటు గురించి గొంతెత్తి పాడారు. మొత్తానికి 300లకు పైగా పాటలు రాశారు. అలాగే ఆయన […]
ఇండియన్ మూవీ ప్రేక్షకులకు కొత్త తరహా కథలను పరిచయం చేసి, ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఆల్టర్ నేటివ్ రియాలిటీ కాన్సెప్ట్ తో కొన్ని సినిమాలు చేస్తున్నారు. అలాగే కొన్ని నిజ సంఘటనల ఆధారంగా కూడా కొన్ని మూవీస్ తీస్తూ, వాటిని తన ఆన్లైన్ థియేటర్ అయిన ఆర్జీవి వరల్డ్ థియేటర్ లో పేపర్ వ్యూ కాన్సెప్ట్ తో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అమృత ప్రణయ్ […]
తెలంగాణ లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతునే ఉన్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1286 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 12 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 68,946 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు; జీహెచ్ఎంసీ – 391రంగారెడ్డి – 121మేడ్చల్ మల్కాజ్గిరి – 72సంగారెడ్డి – 15ఆదిలాబాద్ – […]
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.రోజురోజుకి కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ఇక మన దేశంలోనూ కరోనా కేసులు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే కరోనా భారిన పడి చాలా మంది మృత్యువాత పడ్డారు. ఇది ఇలా ఉంటె ప్రస్తుతం చాలా మందికి ఒక సందేహం ఉంది. అది ఏంటంటే కరోనా మొదటి సారి సోకి నయం అయినా తరువాత మల్లి రెండవసారి సోకుతుందా.. అని చాలా మందికి ఈ సందేహం ఏర్పడింది. అయితే ఈ […]
భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికి దేశంలో పది లక్షలకు పై గా కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు కరోనా భారిన పడి చాలా వరకు మృతవాత పడ్డారు. ఒకవైపు అన్ని రాష్టాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటె దేశంలోని ఒక ప్రాంతంలో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదు. ఇది వినడానికి వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికీ నిజం. వివరాల్లోకి వెళితే భారత్ సరిహద్దు ప్రాంతం అయినా […]
తెలంగాణలో కరోనా రోజురోజుకి చాప కింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నలబై ఐదు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా నుండి కోలుకొని ముప్పై రెండు వేలకు పైగా డిశ్చార్జ్ అయ్యారు. అయితే రాష్టంలో కరోనా రికవరీ రేటు అత్యధికంగా ఉంది. ఇదొక్కటి కొంచం ఊరటగా ఉందని వైద్యులు చేప్తున్నారు. ఇది ఇలా ఉంటె తెలంగాణ సర్కార్ పై హై కోర్ట్ మరోసారి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసులు […]
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా వైరస్ తో పోరాడుతున్నాయి. ఇప్పటి వరకు చాలా దేశాల శాస్త్రవేత్తలు కరొనాకు వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఇది ఇలా ఉంటె తాజాగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పటల్ లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించారు వైద్యులు. ఇద్దరు వాలంటీర్స్ కు కోవాక్సీన్ అనే వాక్సిన్ ను ఇచ్చి నిమ్స్ హాస్పటల్ వైద్యులు వాళ్లపై క్లినికల్ […]
భారత్ లో కరోనా తగ్గకుండా పెరుగుతూ వెళ్లడానికి గల కారణం ఏంటనేది ఎవ్వరికి అంతుచిక్కడం లేదు. అయితే తాజాగా భారత్ లో కరోనా కేసులు పెరగడానికి గల కారణం ఏంటో కనుక్కున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా పుట్టినిల్లు అయిన చైనా లో ఈ వైరస్ వ్యాప్తిని దాదాపుగా అంతమొందించారు. అక్కడ చాలా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. భారత్ లో మాత్రం చాలా తక్కువ స్థాయిలో కేసులు నమోదు అయ్యే స్థాయి నుండి […]
కరోనా విజృంభిస్తున్న సమయంలో అందరికి ఉన్న ముఖ్య సమస్య కరోనా వారికి వచ్చింది అని గుర్తించడమే. ఎందుకంటే కరోనా వచ్చిన వారిలో చాలా మందిలో కూడా ఏ లక్షణాలు కనిపించకపోవడమే కారణం. దానితో ఇలా లక్షణాలు కనిపించని వారి నుండి మరింత మందికి ఈ కరోనా వ్యాపిస్తూ వెల్తూనే ఉంది. దానితో ప్రజలలో కరోనా ఎవరికీ వచ్చింది అనే విషయం తెలియక చాల ఇబ్బందులు పడుతున్నారు. అయితే అలాంటి వారందరికీ కూడా ఒక శుభవార్త. యూనివర్సిటీ ఆఫ్ […]