Telugu News » Tag » ramoji rao
Vijayasai Reddy : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, మీడియా మొఘల్గా పిలవబడే రామోజీరావుని తెలుగుదేశం పార్టీ ‘కుల’ గురువు అనీ, ‘రాజగురువు’ అనీ అంటుంటారు. ఆ రామోజీరావు అంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అస్సలేమాత్రం పడదు. చిత్రంగా ‘రామూ’ అంటూ ముద్దుగా రామోజీరావు పేరు ప్రస్తావిస్తూ, తానూ మీడియా రంగంలోకి వస్తున్నానంటూ అల్టిమేటం జారీ చేశారు వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. రాజకీయాల్లో సంచలనం.. సాక్షి […]
Amit Shah And Ramoji Rao : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త్వరలో హైద్రాబాద్ రాబోతున్నారు. ఈ నెల 21న మునుగోడులో బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. కాంగ్రెస్ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా గతంలో గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరబోతున్నారాయన. కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరేందుకుగాను మునుగోడులో భారీ బహిరంగ సభను […]
Kodali Nani: ఏపీ మంత్రి కొడాలి నానీ ఇవాళ శనివారం తనదైన శైలిలో ప్రతిపక్షంపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కన్నా అతిభయంకరమైన లక్షణాలతో నలుగురు వ్యక్తులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఆ నలుగురు ఎవరంటే.. ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబు. మరొకరు ఈనాడు అధిపతి రామోజీరావు. ఇంకొరు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ. మరో మనిషి టీవీ5 చీఫ్ బీఆర్ నాయుడు అని కొడాలి నానీ వెల్లడించారు. గడచిన వెయ్యి సంవత్సరాల చరిత్రలో ఇలాంటోళ్లు […]
ఏపీలో తెలుగు దేశం పార్టీని బతికించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను చంద్రబాబు నాయుడు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం చివరకు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా రంగంలోకి దించాలని భావిస్తున్నాడట. ఒకప్పుడు ఎన్టీఆర్ ను చంద్రబాబు పార్టీకి దూరం చేసేందుకు ప్రయత్నించాడు. ఎక్కడ జూనియర్ తన పార్టీలో దూరి హైజాక్ చేస్తాడో అని చంద్రబాబు భయపడ్డాడు. అవసరం ఉన్నంత వరకు వాడుకుని ఆ తర్వాత వదిలేశాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ ఎన్టీఆర్ అవసరం వచ్చిందని […]
మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్.. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ జగన్ సర్కార్ ని బాగా టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఎంతో అన్యాయం చేస్తోందని.. కానీ జగన్ సర్కార్ మాత్రం ఎదురు ప్రశ్నించడం లేదని.. సీబీఐ కేసుల భయంతోనే ఇలా చేస్తున్నారా? అని నిలదీశారు. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రముఖ వార్తా పత్రికలన్నీ ఉండవల్లి […]