Telugu News » Tag » Rajanna Sircilla
అమరావతి: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో రాజధాని మార్పు పై రోజుకో అంశం బయటకు వస్తుంది. మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన తరువాత ఈ ప్రక్రియను తప్పు పడుతూ అమరావతి జేఏసీ నాయకులు రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించారు. దీని పై స్పందించిన కోర్ట్ రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిదా లేక రాష్ట్ర పరిధిలోనిదా తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణకు సరైన చట్టాలు లేవని, వారి భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో ఒక ఎస్సీ మహిళను కొందరు దుండగులు ట్రాక్టర్లుతో తొక్కించి చంపడం దారుణమన్నారు. అలాగే కర్నూల్ జిల్లా వెలుగోడులో జరిగిన అత్యాచారం కేసులో ఎలాంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై టీడీపీ నాయకుడు నారా లోకేష్ స్పందిస్తూ … […]
కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అలాగే ఇండియాలో కూడా ఈ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుంది. ఎలా అంటే రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా ఇండియాలో గత 24 గంటల్లో 52,509 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 19,08,254కి పెరిగి పోయింది. అలాగే గత 24 గంటల్లో దేశంలో 857 మంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోయారు. ఇక మొత్తం మరణాల సంఖ్య 39,795కి చేరింది. గత […]
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని, టెండరు ప్రక్రియ చేపట్టకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ విధానంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నీటిని అదనంగా తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సహా ఇతర […]
తెలంగాణ లో కరోనా కేసుల విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2012 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 13 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 70,958 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు; జీహెచ్ఎంసీ – 532,రంగారెడ్డి – 188,మేడ్చల్ మల్కాజ్గిరి – 198,సంగారెడ్డి – 89,ఆదిలాబాద్ – […]
కరోనా మహమ్మారి తో ప్రతిఒక్కరు కూడా విషాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ మహమ్మారి దాటికి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే.. ఈ తిప్పలు ఇంకా ఎన్ని నాళ్ళు అని బాధపడుతున్నారు. అయితే న్యూయార్క్లోని బ్రూక్లేన్లో చోటుచేసుకున్న ఒక ఘటన గురించి తెలిస్తే తప్పకుండా కళ్ల నుండి నీరు వస్తాయి. వివరాల్లోకి వెళితే సెల్వియా (35) అనే మహిళ, బ్రూక్డాలే యూనివర్శిటీ హాస్పిటల్ మెడికల్ సెంటర్లో లేబర్ అండ్ డెలివరీ నర్సుగా పనిచేస్తోంది. అయితే […]
ప్రముఖ ఫోక్ సింగర్ వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈరోజు తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. వంగపండు ప్రసాదరావు వందలాది జానపద పాటలను రచించారు. అలాగే కొన్ని పాటలు కూడా పాడారు. తన పాటలతో పల్లెకారులతో పాటు, గిరిజనులకు కూడా అవగాహన కల్పించిన ప్రసాదరావు ఉత్తరాంధ్ర వెనుకబాటు గురించి గొంతెత్తి పాడారు. మొత్తానికి 300లకు పైగా పాటలు రాశారు. అలాగే ఆయన […]
ఇండియన్ మూవీ ప్రేక్షకులకు కొత్త తరహా కథలను పరిచయం చేసి, ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఆల్టర్ నేటివ్ రియాలిటీ కాన్సెప్ట్ తో కొన్ని సినిమాలు చేస్తున్నారు. అలాగే కొన్ని నిజ సంఘటనల ఆధారంగా కూడా కొన్ని మూవీస్ తీస్తూ, వాటిని తన ఆన్లైన్ థియేటర్ అయిన ఆర్జీవి వరల్డ్ థియేటర్ లో పేపర్ వ్యూ కాన్సెప్ట్ తో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అమృత ప్రణయ్ […]
తెలంగాణ లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతునే ఉన్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1286 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 12 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 68,946 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు; జీహెచ్ఎంసీ – 391రంగారెడ్డి – 121మేడ్చల్ మల్కాజ్గిరి – 72సంగారెడ్డి – 15ఆదిలాబాద్ – […]
కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రోజురోజుకి రగులుతుంది. అయితే టీపీసీసీ పదవి కోసం ఆ పార్టీలో కీలక నాయకులు అందరు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి ఉన్నారని చాలా వరకు టాక్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. అధికార పార్టీని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ తన గళం వినిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది ఇలా ఉంటె ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు […]
రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వినగానే అందరికి గుర్తుకువచ్చేది. కాంట్రవర్సినే ఎప్పుడు ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తూ తనదైన శైలిలో ఏదో ఒక విధంగా ప్రేక్షకుల అటెంషన్ తనమీద ఉండేలా చేసుకుంటూ ఉంటాడు. ఈయన కొత్తగా రాసిన కథల కంటే వేరే వారి జీవితాలను ఆధారాంగా తీసుకొని రాసిన కథలే ఎక్కువ కనిపిస్తాయి. అలా ఇప్పటికి చాలా సార్లు ఈయన ని కొంతమంది బెదిరించడం మరియు పోలీస్ స్టేషన్ లలో కేసులు పెడుతాం అని తేలియచేయడం […]
తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ తన తెలివితేటలతో తాను చేసే పనులతో ఎంతో మంచి పేరు తెచ్చుకొని రియల్ హీరో అని అందరి నోటా అనిపించుకున్నాడు అయితే ఇప్పుడున్న పరిస్థితులు మరియు నిర్లక్ష్యం వలన హీరో కాదు జీరో అంటూ ప్రతిపక్షాలు వారి అభిప్రాయాలని తెలుపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే కరోనా భారత్ లోకి అడుగు పెట్టకముందే కరోనా కి సంబంధించిన మందులు, మాస్క్ లు, శానిటైజర్ లు ఇలా అన్నింటిని తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా […]
కరోనా ఈ పేరు వింటే చాలు ప్రస్తుతం ప్రతి ఒక్కరికి గుబులు పుడుతుంది. ఎంతటి పాజిటివ్ మైండ్ ఉన్నవారు అయినా సరే కరోనా విషయంలో మాత్రం పాజిటివ్ వస్తే ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారి చిన్న, పెద్ద, పేద, ధనిక అని తేడా లేకుండా అందరికి సోకుతుంది. వంద మంది హీరోలను ఒంటి చేతితో మట్టి కరిపించిన సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో సహా తన కుటుంబం మొత్తం కూడా […]
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒకవైపు కరోనా కట్టడి చేయడంలో విఫలం అయింది అని హై కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని మందలించింది. అటు ప్రతిపక్షాలు మరియు సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వం పై అసమ్మతీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటె తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టులు మరియు ట్రీట్మెంట్ ఉచితంగా అందిస్తామని రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రవేట్ […]