Telugu News » Tag » Raj Bhavan
YS Sharmila : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నేడు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కలిసి తనపై జరిగిన దాడి పై ఫిర్యాదు చేశారు. తాను చేస్తున్న పాద యాత్రను అడ్డుకోవాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు చూసి తన వాహనంపై, తన కార్యకర్తలపై, తనపై దాడి చేశారని.. తన వాహనాన్ని ధ్వంసం చేశారని షర్మిల ఫిర్యాదుల పేర్కొన్నారు. గవర్నర్ కి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆమె మీడియా తో మాట్లాడుతూ […]