Telugu News » Tag » puvvada ajay kumar
Telangana : ‘మాకు ఆంధ్రప్రదేశ్ వద్దే వద్దు.. మాకు తెలంగాణ ముద్దు.. మమ్మల్ని తెలంగాణలో కలిపెయ్యండి..’ అంటూ పోలవరం ముంపు ప్రాంతంలోని ఐదు గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో నినదిస్తున్నారు. పంచాయితీ తీర్మానాలు జరిగాయి. ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి నదికి సంభవించిన భారీ వరదల నేపథ్యంలో ముంపు ప్రాంతంలో ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. తెలంగాణలోనూ, అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ ముంపు ప్రాంతం వుంది. అయితే, ఆంధ్రప్రదేశ్లోని ముంపు ప్రాంత […]
Puvvada Ajay Kumar Vs YS Sharmila : ఖమ్మం రాజకీయం వేడెక్కింది. తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వర్సెస్ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. బయ్యారం మైనింగ్లో షర్మిలకు వాటాలున్నాయనీ, తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని షర్మిల అడ్డంగా దోచుకున్నారనీ మంత్రి పువ్వాడ సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క, ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి […]
Bhatti: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాలకు కేసీఆర్ సర్కారే కారణమని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఇవాళ శుక్రవారం విమర్శించారు. ఏడాది కాలంగా కొవిడ్ వెంటాడుతున్నా ఆస్పత్రుల్లో సౌకర్యాలను పెంచలేకపోయారని తప్పుపట్టారు. సెక్రటేరియట్ లేకపోవటం వల్లే రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కుప్పకూలిందని తేల్చిచెప్పారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెబితే వినే దిక్కులేకుండా పోయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా వస్తే కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం […]
తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఖమ్మం జిల్లాలో సంజయ్ పర్యటించారు. ఇక అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కువ రోజులు పాలించే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఇంకా రెండు ఏళ్లలో ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు. ఇక బీజేపీ పేరు వింటేనే రాష్ట్రంలో మంత్రులందరికీ భయం పట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా మంత్రి పువ్వాడ అజయ్ […]
తెలంగాణాలో కరోనా మహమ్మారి దాటికి అడ్డుకట్ట లేకుండా పోతుంది. ఇప్పటికే సాధారణ ప్రజలనుండి సినీనటులు, రాజకీయ నాయకుల వరకు ప్రతిఒక్కరు ఈ మహమ్మరి బారిన పడ్డారు. ఇందులో చాలావరకు కోలుకొని మాములు స్థితికి వచ్చారు. ఒకరిద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇదిలా ఉంటె తాజాగా తెలంగాణాలో మరొక మంత్రి కరోనా బారిన పడ్డారు. అయితే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఇక ఈ విషయాన్నీ […]