భారత్, చైనా సరిహద్దుల్లో జరిగిన సంఘటనలో పలువురు భారత్ జవాన్ లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.. దానికి ప్రతికరంగా చైనాకు చెందిన టిక్ టాక్ తో సహా మొత్తం 59 యాప్స్ ను కేంద్ర సర్కార్ ఇది వరకే బ్యాన్ చేసింది. ఇది ఇలా ఉంటె తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. పబ్ జి తో సహా మరో 47 చైనీస్ యాప్స్ ను బ్యాన్ చేయనుంది. అలాగే చైనాతో సంబంధం […]