Telugu News » Tag » Prakasham
Bridge : ఏళ్ళ తరబడి రాజకీయ నాయకుల చుట్టూ, ప్రభుత్వాల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన ప్రజలు, తమ కష్టాల్ని తామే తీర్చుకోవాలనుకున్నారు. అందరం కలిసి కట్టుగా వుంటే ఏమైనా సాధించొచ్చని నిరూపించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కురిచేడు – త్రిపురాంతకం మండలాల మధ్య సుమారు 16 గ్రామాలకు రాకపోకలుగా వున్న ముష్డగంగవరం సమీపంలోని గుండ్లకమ్మ వాగుపై బ్రిడ్జిని నిర్మించేసుకున్నారు. మొత్తంగా 16 గ్రామాల ప్రజలు ఈ యజ్ఞాన్ని చేపట్టారు. అంతకు ముందు రాజకీయ నాయకులు ఈ […]
Syed Mia : మరణాల విషయంలో ఊహించని సంఘటనలు ఎదురవుతున్నాయి. మరణించారని అనుకుంటున్న సమయంలో లేచి కూర్చోవడం, అంత్యక్రియలు చేస్తున్నప్పుడు సడెన్గా శవం పైకి లేవడం వంటివి మనం చాలానే చూశాం. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా లో ఇలాంటి ఘటనే జరిగింది. అంత్యక్రియలు జరిగిన 41 రోజుల తర్వాత వ్యక్తి తిరిగిరావడంతో అందరి ఫ్యూజులు ఔట్ అయ్యాయి. అలా ఎలా జరిగింది? ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన సయ్యద్ […]
Prakasham: మహిళలపై, అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుండడం కలవర పెట్టిస్తుంది. ఇటీవల జరిగిన చిన్నారి ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది.మహిళలపై, అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుండడం కలవర పెట్టిస్తుంది. ఇటీవల జరిగిన చిన్నారి ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. సైదాబాద్లోని సింగరేణి కాలనీలో ఈ నెల 12వ తేదీన జరిగిన చిన్నారి రేప్ అండ్ మర్డర్ కేసు సంచలనం రేపగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వచ్చింది.కాని చివరకు అతను ఆత్మహత్య […]
ఈరోజుల్లో షాకులు తినడం అలవాటైపోయిన నేత ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడుగారే. ఆయనకు తగులుతున్న ఎదురుదెబ్బలకు లేకే లేకుండా పోయింది. ఒకదాని నుండి కోలుకునేలోపు ఇంకొకటి తగులుతూ కుంగదీస్తున్నాయి. వరుసపెట్టి ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుంటే ఉన్నవారిని కాపాడుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. వీటికి తోడు పదవుల పంపకంలో నేతలు అలగడం, బయటికి వెళతామని సంకేతాలిస్తుండటం మరో పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం పార్టీలో ఉన్న లీడర్లంతా చంద్రబాబు ముందు పెట్టిన డిమాండ్ ఒక్కటే.. తమను అధికార పార్టీ నుండి ఏ విధంగా కాపాడుతారని. తెలుగుదేశంకు చెందిన […]
గత ఎన్నికల్లో టీడీపీని కాస్తోకూస్తో ఆదరించిన జిల్లాలలో ప్రకాశం జిల్లా కూడ ఒకటి. ఇక్కడ కీలకమైన అద్ధంకి, చీరాల, పర్చూరు నుండి టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. మిగిలిన 9 చోట్లా వైసీపీ అభ్యర్థులు గెలుపొంది ఆధిక్యం సాధించారు. కానీ అద్దంకి, చీరాల నుండి ఆమంచి, గరటయ్యలు ఓడిపోవడంతో వైసీపీ శ్రేణుల్లో ఆశ్చర్యం నెలకొంది. ఆంనుంచి, గరటయ్య ఇద్దరూ బలమైన నేతలే. కానీ ఓడిపోయారు. అందుకే ఈసారి స్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ అధిష్టానం తీర్మానించుకుంది. ఆమంచి కృష్ణమోహన్, కృష్ణచైతన్యలకు రెండు నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి టీడీపీ […]