Telugu News » Tag » polavaram
Polavaram : పోలవరం ప్రాజెక్టు విషయమై తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ పంచాయితీ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ముంపు ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించబడ్డ ఐదు గ్రామాల్ని తెలంగాణకు ఇచ్చెయ్యాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నినదిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎస్సీ మురళీధర్ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాశారు. ఈ లేఖ సారాంశమేంటంటే, పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలంకి […]
Janasena Party : పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిజానికి జాతీయ ప్రాజెక్టు. అయినాగానీ, కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేయడంలేదు. పైగా, రాష్ట్ర ప్రభుత్వానిదే అలసత్వమంటూ కుంటి సాకులు చెబుతోంది. జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు, రాష్ట్రం ఆలస్యం చేస్తున్నప్పుడు, కేంద్రమే పూర్తి బాధ్యత తీసుకుని, తన పర్యవేక్షణలోనే వేగంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసెయ్యొచ్చు కదా.? రాజకీయ లబ్ది ఎవరిది.? […]
CM KCR : విదేశీ కుట్రతోనే గోదావరి పరీవాహక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగి, తెలంగాణలో కనీ వినీ ఎరుగని స్థాయిలో వరదలొచ్చినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై చాలా పెద్ద రచ్చ జరిగింది. అనూహ్యంగా బీజేపీ, కేసీయార్ మీద విమర్శలు చేయకుండా జాలి పడింది. కేసీయార్ మానసిక ఆరోగ్యంపై అనుమానం కలుగుతోందంటూ బీజేపీ నేత, ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. నిజానికి, ఈ […]
Polavaram Project : పోలవరం ప్రాజెక్టు గడువు పెరిగింది. 2024 జులైకి గడువుని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై రాష్ట్రం తరఫున లోక్ సభలో వచ్చిన ఓ ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు.. అన్నట్టు, పోలవరం ప్రాజెక్టు కూడా అంతే.! ఎప్పుడో బ్రిటిష్ హయాంలో పోలవరం ప్రాజెక్టు ఆలోచన జరిగింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి, డెబ్భయ్ ఐదేళ్ళు పూర్తి చేసుకుంటున్నాం.. ఆజాదీ కా అమృత మహోత్సవ్.. అని పిలుచుకుంటున్నాం. అయినాగానీ, […]
Polavaram : సరిపోయింది సంబడం.! పోస్టర్ వేసేస్తే, సినిమా రిలీజ్ అయిపోయినట్టేనా.? బ్యానఱ్ కట్టేస్తే, పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయినట్టేనా.? వైసీపీ ప్లీనరీ నేపథ్యంలో వైసీపీ నేతల అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. ఓ వైసీపీ నేత, తమ అధినేత మెప్పు పొందేందుకోసం ఓ భారీ బ్యానర్ సిద్ధం చేశారు. నిజానికి అది బ్యానర్కి మించి.. ఔను, అది ఓ పెద్ద ఫ్లెక్సీ. అందులో, పోలవరం ప్రాజెక్టు పెట్టేశారు.. ఆ ప్రాజెక్టులోంచి నీళ్ళు వచ్చేస్తున్నట్లుగా చూపించారు. ప్రాజెక్టు పైన […]
టీడీపీ కీలక దేవినేని ఉమ గత రెండు రోజుల నుండి ఎక్కడ కనిపించటం లేదనే వార్తలు వెలువడ్డాయి. కర్నూల్ సీఐడి అధికారులు నమోదు చేసిన కేసులో వారు నోటీసులు ఇచ్చినా హాజరు కాని దేవినేని ఉమ.. వారికి అందుబాటులో లేకుండా పోయారు. మంగళవారం గొల్లపూడిలోని ఉమ ఇంటికి సీఐడి అధికారులు వెళ్లిన సమయంలో ఆయన అక్కడ లేకపోవటం, ఆ తర్వాత ఆచూకీ కనిపించకపోవడం జరిగింది. అరెస్ట్ కు భయపడి పారిపోయాడనే మాటలు వినిపిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో […]
jagan : రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటేనే నిధులు అయినా మరేమైనా రాష్ట్రానికి అక్కడ నుండి వస్తాయి అనడంలో సందేహం లేదు. అందుకే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కేంద్రంతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండాలి అనేది ప్రతి ఒక్కరి మాట. పార్టీ వేరే అయినా కూడా పీఎంతో సన్నిహితంగా ఉన్న సీఎంకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఆ విషయంలో ప్రత్యేకంగా సాక్ష్యం చూపించాల్సిన అక్కర్లేదు. పెద్ద ఎత్తున కేంద్రం నిధులు రావాలన్నా […]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుండే దారులు క్లీయర్ చేసుకుంటున్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను తాను చేయకుండా ప్రజలకు కనిపించే పనులు ఎక్కువ చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలుపొందండం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు పిల్లి మొగ్గలు వేశాడు. ప్రతి […]
అవినీతి అనేది కోటి రూపాయలు జరిగినట్లుగా ప్రచారం జరిగితేనే విపక్ష పార్టీలతో పాటు మీడియా సంస్థలు పెద్ద ఎత్తున కథనాలు వడ్డి వారిస్తూ ఉంటాయి. అలాంటిది రాయపాటి సాంబశివరావుకు సంబంధించిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఏకంగా వేల కోట్లకు సంబంధించిన అవినీతికి పాల్పడిందని.. అక్రమ ఆస్తులను కలిగి ఉండటంతో పాటు ఆర్థిక పరమైన లావాదేవీలకు పాల్పడ్డట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రాయపాటి కంపెనీ అవినీతికి పాల్పడ్డట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇటీవల రాయపాటి ఇంట్లో […]
మాజీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం ఏ పార్టీకి దగ్గర లేడు. కాని కొన్ని పార్టీలకు ఆయన సలహాలు సూచనలు ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి హడావుడి చేస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ అర్జంట్ గా కేంద్ర ప్రభుత్వంతో ఏపీ సీఎం జగన్ మోహన్ ను గొడవకు దిగమంటూ సలహా ఇస్తున్నాడు. మెత్తగా అడిగితే కేంద్ర ప్రభుత్వం పోలవరంను అస్సలు పట్టించుకోరు. అందుకే కేంద్రంతో ఢీ కొట్టి మరీ పోలవరం […]
రాయపాటి సాంబశివరావు రుణాలు ఎగవేత కేసులో మెల్ల మెల్ల గా అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రాయపాటి స్కాం విషయంలో 2014 నుండి 2019 వరకు నూతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు హస్తం ఎక్కువగానే ఉన్నట్లు, దానికి సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు లభ్యమైనట్లు వార్తలు వస్తున్నాయి. 2013లోనే తమ వద్ద రూ.300 కోట్ల రుణం తీసుకుని ట్రాన్స్ట్రాయ్ ఎగ్గొట్టిందంటూ కెనరా బ్యాంకు ఉన్నతాధికారులు చేసిన ఫిర్యాదుపై సీబీఐ అధికారులు కూపీలాగుతున్నారు. […]
ఇండియా లో ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద స్కామ్ లు బయట పడుతున్నాయి. ఇందుకు కొందరు దేశాలు వదిలి వెళ్లిపోతుంటే మరికొందరు మాత్రం దేశంలోనే వుంటూ రాజకీయ పార్టీల అండదండలతో కేసుల నుండి తప్పించుకు తిరుగుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మరో భారీ స్కామ్ బయటపడింది. నీరవ్ మోడీ బ్యాంకులకు బురిడీ కొట్టేసిన స్కామ్ విలువ ఎంత..?! – పది వేల కోట్లు..! విజయ్ మాల్యా వారు బ్యాంకులకు బురిడీ కొట్టేసిన స్కామ్ విలువ ఎంత..!? […]
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్ర నాయకత్వం తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి రాగా.. రేపు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పోతున్నాడు. కేసీఆర్ ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసొచ్చారు. జగన్ కూడా అమిత్ షా సహా మరికొంత మంది సెంట్రల్ మినిస్టర్లతో భేటీ కానున్నారని తెలుస్తోంది. ప్రధానితో సమావేశమవుతారా లేదా అనేది తెలియదు. వరుస […]
ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్టు మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం ఆ ప్రాజెక్టును సందర్శించారు. 2022లో మొదటి పంట వేసే నాటికే పోలవరం నీళ్లు అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ప్రాజెక్టు వల్ల ఇళ్లు, భూములు కోల్పోతున్నవారికి న్యాయం చేస్తామని, ఈ మేరకు ఆర్థిక ఇబ్బందులన్నీ త్వరలోనే తొలగిపోతాయని చెప్పారు. హెలీకాప్టర్ లో నుంచే.. పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం జగన్ తొలుత హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. ఏరియల్ వ్యూ […]
పోలవరం ప్రాజెక్టు కు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారనే విషయం విదితమే. కానీ వైఎస్సాఆర్ వాతావరణం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేదు. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి బదులుగా సోమవారం పోలవరం అంటూ అనేక డ్రామాలు ఆడి చంద్రబాబు నాయుడు లంచాలు పొందారట. అప్పట్లో ప్రాజెక్టు పూర్తి చేస్తే వైఎస్సాఆర్ కి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే స్వార్ధం తో.. చంద్రబాబునాయుడు ఒడిశా, ఛత్తీస్ఘడ్ వారిని […]