Telugu News » Tag » PMModi
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్మారక నాణాన్ని విడుదల చేసాడు. అయితే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో)కు 75వ వార్షికోత్సవంను జరుపుకుంటుంది. ఇక ఈ నేపథ్యంలో ఈరోజు ప్రధాని మోడీ 75 రూపాయాల స్మారక నాణాన్ని విడుదల చేశారు. ఇక ఈ సందర్భంగా ప్రధాని ఎనిమిది పంటలకు సంబంధించిన 17 రకాల బయోఫోర్టిఫైడ్ వెరైటీలను కూడా విడుదల చేశారు. అయితే నేడు ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ ఫుడ్ డే ను […]
తెలంగాణాలో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీనితో ఈ వరదల గురించి సీఎం కెసిఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడి కి లేఖ రాసారు. ఇక ఈ లేఖలో భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని, అలాగే పలు చోట్ల తీవ్రంగా పంట నష్టం జరిగిందని ఆ లేఖలో వెల్లడించాడు. దీనివల్ల తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం సాయం […]
ఏపీలో జగనన్న విద్యాకానుక పథకాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా జగనన్న విద్యాకానుక పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విటర్ వేదికగా స్పందించాడు. అయితే ఆయన స్పందిస్తూ.. జగనన్న గారి కానుక అనే కంటే కూడా ‘మోడీ, జగనన్న గారి కానుక’ అంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే ఈ పథకంలో ఎక్కువగా 60 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని, కేవలం 40 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ నిధులు […]
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం స్వర్గస్తులైన విషయం తెలిసిందే. అయితే ఎస్పీబీకి భారతరత్న ఇవ్వాలని ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇప్పటికే నటుడు అర్జున్ ఎస్పీబీ కి భారత రత్న ఇవ్వాలని తెలిపిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఎస్పీబీకి భారత రత్న ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసారు. సంగీత రంగానికి బాలు చేసిన సేవలను గౌరవించి ఆయనకు భారతరత్న […]
దేశంలో కరోనా శరవేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే లాక్ డౌన్ విధించి, అన్ లాక్ ద్వారా అన్ని తెరుచుకున్నాయి. ఒకవైపు కరోనా కేసులు సైతం పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ను విధించే అంశాన్ని అన్ని రాష్ట్రాలూ పరిశీలించాలని ప్రధాని మోడీ సూచించాడు. దేశంలో ప్రతిరోజు దాదాపు లక్ష వరకూ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో కరోనా ఎవరిలో ఉందన్న విషయాన్ని పరిగణించాలంటే, మరోసారి లాక్ డౌన్ ను విధిస్తే […]
ప్రధాని నరేంద్ర మోడి పై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తిరుపతి శ్రీవారి దర్శించుకునే సమయంలో డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అయితే స్వామి వారి పై నమ్మకంతోనే భక్తులు తిరుమలకు వస్తారని అన్నారు. ఇది నా ఒక్కని వ్యక్తిగత అభిప్రాయమన్న ఆయన డిక్లరేషన్ పై చర్చ జరపాలని తెలిపాడు. శ్రీవారి అనుగ్రహం వల్లనే ఏపీకి జగన్ ముఖ్యమంత్రి అయ్యాడని అన్నాడు. అలాగే పట్టు వస్త్రాలు సమర్పించేందుకు టీటీడీనే […]
ఆంధ్రప్రదేశ్ లో హిందు దేవలయాల పై జరుగుతున్న దాడుల ఖండించడానికి పరిపూర్ణానంద స్వామి ప్రెస్ మీట్ నిర్వహించి తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టకుండా, హిందూ సాంప్రదాయాలను గౌరవించకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా అంతమవుతారని వ్యాఖ్యానించారు. అలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాతే దాడులు అధికమయ్యాయని వెల్లడించారు. అలాగే రానున్న రోజుల్లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నివారించడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోబోతున్నారని వెల్లడించారు. హిందూ […]
విద్య అనేది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది లాగా ఉండాలని, అలాగే మెరుగైన విద్యను నేర్చుకోవాలంటే విద్యను తరగతి గదులకు మాత్రమే పరిమితం చేయొద్దు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చదువులను బయటి ప్రపంచంతో అనుసంధానం చేయాలని, అందువల్ల దాని ప్రభావం విద్యార్థుల జీవితాలపై మాత్రమే కాకుండా యావత్ సమాజం పైనా ఉంటుందని ఆయన తెలిపారు. కొత్త జాతీయ విద్యా విధానం ప్రకారం 21వ శతాబ్దంలో పాఠశాల విద్య అనే అంశం పై ఈ రోజు మోడీ […]
విలక్షన నటుడు జయ ప్రకాష్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల సినీ పరిశ్రమ మొత్తం సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. టీచర్ గా ప్రారంభమైన ఆయన జీవిత ప్రయాణం తరువాత ఎస్ఐగా విధులు నిర్వహించారు. అలాగే విలన్ గా ఆయన మొదట్లో మూవీస్ చేసినప్పటికీ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా జయప్రకాష్ రెడ్డి మృతి పై సంతాపం […]
కరోనా కట్టడిలో వైద్యులతో పాటు పోలీసులు చేసిన కృషి కూడా వర్ణించలేనిదని, కరోనా సమయంలో పోలీసులు విధులు నిర్వహించిన తీరు చరిత్రలో లిఖించబడుతుందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు. ప్రొబేషనరీ ఐపీఎస్లను ఉద్దేశించి స్ఫూర్తిదాయక సందేశమిచ్చారు. యోగా, ప్రాణాయామం ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని అన్నారు. మనసులోనూ యోగా చేయడం చాలా మంచి పద్ధతని చెప్పారు. […]
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు స్వయంగా ట్విట్టర్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది. అలాగే ఈ విషయంపై విచారణ చేపట్టామని, ఈ అకౌంట్ రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామని ట్విట్టర్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ట్విట్టర్ ను హ్యాక్ చేశారు. అయితే జాతీయ రిలీఫ్ ఫండ్ కు క్రిప్టోకరెన్సీ రూపంలో విరాళాలు ఇవ్వవచ్చు అని మోడీకి సంబందించిన వెబ్సైట్ పేజీలో ట్వీట్లు […]
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో మరణించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల దేశం మొత్తం కూడా శోకసంద్రోహంలో మునిగిపోయింది. ఇక ప్రణబ్ పార్థీవ దేహం ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన నివాసానికి తరలించారు. అయితే తాజాగా ప్రణబ్ చిత్ర పటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. అలాగే ప్రణబ్ కుటుంబ సభ్యులను ప్రధాని మోడీ […]
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాటలు వినిపించే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ కు యూట్యూబ్ లో డిస్లైక్ ల్లో రికార్డు సృష్టించింది. భారతీయ జనతా పార్టీ కి చెందిన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోను ప్రసారం చేయగా, పెట్టిన 24 గంటల్లోనే అత్యధికంగా డిస్లైక్ చేసిన వీడియోల్లో ఒకటిగా ఈ వీడియో నిలిచింది. అయితే నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ఆదివారం రేడియో ప్రసారం ద్వారా ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్నీ వినిపించిన సంగతి […]
కేంద్ర సర్కార్ ఆడపిల్లల కోసం అద్భుతమైన పథకాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకము ద్వారా 5 ఏళ్ళ నుండి 18 ఏళ్ళ వయసు గల ఆడపిల్లలకు సంవత్సరంకు 24,000రూపాయలు ఇవ్వనుంది. అయితే ఈ అర్హత పొందాలంటే అమ్మాయి పుట్టిన తేది నమోదు చేయాలి. అలాగే తండ్రుల ఆదాయం సంవత్సరంకు రెండు లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. తండ్రి ఆధార్ కార్డు, మరియు ఆడపిల్ల ఆధార్ కార్డు నెంబర్ లు నమోదు చేయాలి. […]
మహేందర్ సింగ్ ధోని ఇంటర్నేషన్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురి అయ్యారు. ధోని రిటైర్మెంట్ పై క్రికెట్ అభిమానులు, సినీ ప్రముఖులు, ప్రపంచ క్రికెట్ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా ప్రధాని మోడీ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ ధోనీకి లేఖ రాశారు. “మీరు క్రికెట్ మ్యాచ్ లో ప్రత్యర్థుల ఊహలకు అందని నిర్ణయాలు తీసుకుంటూ భారత్ ను గెలుపు వైపు నడిపించిన […]