Telugu News » Tag » Parliament
BJP : ఈ ఏడాది మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. వచ్చే ఏడాది పార్లమెంట్ కి సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో కేంద్రం రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం విపక్ష పార్టీలకు తీరని నష్టంను చేకూర్చబోతుంది అంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోసం రాజకీయ నాయకులు భారీ ఎత్తున నల్ల డబ్బు దాయడం అనేది చాలా కామన్ విషయం. నల్ల డబ్బును పూర్తిగా రెండు వేల […]
Rahul Gandhi : భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. విదేశాల్లో పర్యటించిన సందర్భంగా రాహుల్ గాంధీ భారత దేశానికి సంబంధించిన పలు విషయాలపై మాట్లాడారు. ఆ సమయంలో భారత్ ను కించపరిచే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారంటూ బిజెపి ఎంపీలు పార్లమెంటులో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పార్లమెంట్ దద్దరిల్లింది. రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ బిజెపి ఎంపీలు డిమాండ్ […]
Parliament : ప్రస్తుతం పార్లమెంట్ దగ్గర ఎంపీల నిరసన నడుస్తుంది. ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేసిన విపక్ష ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 24 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో 50 గంటల ధర్నా చేస్తున్నారు. నిరసనలు… ఇదే సమయంలో తమ షరతులకు అంగీకరిస్తేనే విపక్షాలు కోరుతున్నట్లుగా సస్పెన్షన్ ఎత్తివేసే అంశం పరిశీలిస్తామని అధికార వర్గం స్పష్టం చేస్తోంది. అయితే సస్పెన్షన్ […]
Raghurama Krishnamraju : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, పార్లమెంటు సభ్యులకు ఓ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఆ లేఖలో, రఘురామ తనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందనీ, తనను హతమార్చేందుకు ప్రయత్నిస్తోందనీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ సర్కారుకి, తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతిస్తోందని రఘురామ ఆరోపించడం గమనార్హం. రఘురామ అంటేనే లేఖాస్త్రాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన గతంలోనూ ఇలాంటి లేఖలు రాశారు. తరచూ కేంద్ర మంత్రులకు ఆయన లేఖలు […]
Venkaiah Naidu: రాజ్యసభలో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై ఛైర్మన్ వెంకయ్య నాయుడు అసహనం వ్యక్ం చేశారు. సభలో జరిగిన ఘనటపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు భావోద్వేగానికి కూడా గురయ్యారు. రాజ్యసభలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం దురదృష్టకమంటూఆయన కంటతడి పెట్టుకున్నారు. మంగళవారం జరిగిన సంఘటనలకు నాకు నిద్ర కూడా లేదు. ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ ఒక పవిత్రమైన దేవాలయం లాంటిది. కొందరు సభ్యులు అమర్యాదగా ప్రవర్తిస్తూ , టేబుళ్లపై కూర్చొని, పోడియం ఎక్కి నిరసన తెలుపుతున్నారు. సభ […]
Parliament: ఇటీవల ఎలుకకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. తన శస్త్ర శికిత్సకోసం రెండు లక్షలు బద్రంగా దాచుకోగా, ఓ ఎలుక వాటన్నింటిని చింపి పడేసింది. ఈ విషయం తెలుసుకొని సదరు వృద్ధుడు లబోదిబోమంటున్నాడు. ఇక తాజాగా ఓ ఎలుక ఏకంగా పార్లమెంట్లోనే హల్చల్ చేసింది. ఎంపీలను ఉరుకులు పరుగులు పెట్టించింది. ప్రముఖ వార్తా సంస్థ రాయ్టర్స్ ఎలుకకు సంబంధించిన వీడియోని ట్వీట్ చేయగా, ఇది వైరల్గా మారింది. ఈ […]
Heroine cum MP : మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ నియోజకవర్గ ఎంపీ నవనీత్ కౌర్ ఈ రోజు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను శివసేన ఎంపీ అరవింద్ సావంత్ బెదిరించారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. నిందితుడు తనకు సాక్షాత్తూ పార్లమెంట్ లోనే వార్నింగ్ ఇచ్చాడని నవనీత్ కౌర్ ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఎలా తిరుగుతారో నేనూ చూస్తాంటూ ఆయన భయబ్రాంతులకు గురిచేశాడని, […]
jagan : రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటేనే నిధులు అయినా మరేమైనా రాష్ట్రానికి అక్కడ నుండి వస్తాయి అనడంలో సందేహం లేదు. అందుకే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కేంద్రంతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండాలి అనేది ప్రతి ఒక్కరి మాట. పార్టీ వేరే అయినా కూడా పీఎంతో సన్నిహితంగా ఉన్న సీఎంకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఆ విషయంలో ప్రత్యేకంగా సాక్ష్యం చూపించాల్సిన అక్కర్లేదు. పెద్ద ఎత్తున కేంద్రం నిధులు రావాలన్నా […]
కరోనా దేశంలో రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే చాలా మంది ఈ మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా 17 మంది ఎంపీలు కరోనా బారిన పడ్డారు. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఈ నెల 13న లోక్సభ, రాజ్యసభ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక వీరిలో 17 మందికి కరోనా సోకినట్టు సమాచారం. అయితే వైరస్ బారిన పడినవారిలో అధికార బీజేపీ పార్టీకి చెందిన వారు 12 మంది […]
తెలంగాణాలో కరోనా రోజురోజుకు దారుణంగా విస్తరిస్తుంది. ఇప్పటికే సామాన్యుల నుండి సినీ, రాజకీయాలు అని తేడా లేకుండా అందరు కరోనా బారిన పడ్డారు. ఇది ఇలా ఉంటె తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డాడు. హైదరాబాద్ లోని నాంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు అందరికి అధికారులు రెండవ సారి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ టెస్టుల్లో […]
అన్ లాక్ ప్రారంభమైనప్పటి నుండి దేశాలు దాదాపు అన్ని పరిశ్రమలు ప్రారంభం అయ్యాయి. మొన్ననే తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే కేంద్ర స్థాయిలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకొనే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడిస్తున్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు లోక్ సభ, మధ్యాహ్నం.3 గంటల నుంచి […]
కేంద్ర ప్రస్తుతం పార్లమెంట్ భవనాన్ని కూల్చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పార్లమెంట్ భవనం అతి పురాతనమైనది అని అందుకోసమే కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయం పై మంగళవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో అఫిడవిట్ ను దాఖలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భద్రతా పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని పేర్కొంది. అలాగే అగ్ని ప్రమాదాలు సంభవించిన కూడా కష్టమేనని ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు. […]