Telugu News » Tag » nimmagadda ramesh kumar
Nimmagadda ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ బుధవారం పదవీ విరమణ చేస్తున్నారు. మామూలుగా అయితే ఇది పెద్ద వార్తేమీ కాదు. కానీ ఆయన ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో చేసిన పోరాటాన్ని, అధికార పార్టీ వైఎస్సార్సీపీతో పెట్టుకున్న గిల్లికజ్జాలను పరిగణనలోకి తీసుకుంటే ఇది చెప్పుకోదగ్గ విషయమే. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇరు పక్షాల మధ్య సాగిన వాదోపవాదాలు (కోర్టుల్లో, బయట) తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఫైట్ దేశం దృష్టిని ఆకర్షించింది. […]
Nimmagadda నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అఫిషియల్ గా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఏపీఎస్ఈసీ)గా ఆయన పదవీ కాలం ఈ నెల 31తో (మరో వారం రోజుల్లో) ముగియనుంది. దీంతో ఏపీ ప్రభుత్వం తదుపరి ఎస్ఈసీగా ముగ్గురి పేర్లను గవర్నర్ కార్యాలయానికి పంపింది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఈ ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ల ప్యానెల్ లో ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్లు నూతన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. […]
Nimmagadda ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెలాఖరుతో రిటైర్ అవుతున్నాడు.. మహా అయితే ఇంకో పదీ పదకొండు రోజులు మాత్రమే పదవిలో ఉంటాడు.. ఆ తర్వాత ఆయన చాప్టర్ క్లోజ్ అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈ స్టోరీలో అసలు సిసలు ఎపిసోడ్ ఇవాళ శనివారమే మొదలైందనిపిస్తోంది. ఇన్నాళ్లూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోను, ఆయన మంత్రులతోను పెట్టుకున్న నిమ్మగడ్డ ఇప్పుడు ఏకంగా ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ […]
mptc, zptc elections : ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పంచాయితీ, మున్సిపాలిటీ వైసీపీ పార్టీ సృష్టమైన విజయం సాధించి, టీడీపీ జనసేన లను మట్టికరిపించింది. దీనితో ఇక మిగిలి ఉన్న ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికల కోసం వైసీపీ శ్రేణులు ఉత్సహంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించటానికి ఇష్టపడక పోవచ్చని వైసీపీ నేతలే చెపుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక అధికారిగా కాకుండా టీడీపీ నేతగా మాట్లాడిన సందర్భాలు […]
Nimmagadda ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అందరూ మర్చిపోయారు’’ అనుకుంటున్నారా?. పొరపాటు. ఆయన్ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోరు. అధికార పార్టీ వాళ్లు అసలే మర్చిపోరు. కొద్ది కాలం కిందటి వరకు కూడా నిమ్మగడ్డ డౌన్ డౌన్ అన్నవాళ్లే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకి జై అంటున్నారు. జిందాబాద్ కొడుతున్నారు. అంతేకాదు. అప్పుడెప్పుడో ఆ తమిళ కనగరాజ్ ని అనవసరంగా తీసుకొచ్చామని, దానివల్ల నిమ్మగడ్డ విలువైన పదవీ కాలం వేస్ట్ […]
మున్నిపల్ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పలు పిటిషన్లను విచారించిన హైకోర్టు.. మున్సిపల్ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోలేం అని స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 10వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వరుస క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం తిరుపతిలో ఆయన పర్యటించారు..తొలి పర్యటనలో ఆయన సంచలన నిర్ణయాలను ప్రకటించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోను వాలంటీర్ల వినియోగం […]
Municipal Fight : ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ (ఎస్ఈసీ) గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలను నిర్వహించనున్నారు. ఎలక్షన్స్ కి కొత్త ప్రకటన జారీ చేయాలని కోరుతూ దాఖలైన 16 వ్యాజ్యాలను న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది. మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చి దాదాపు ఏడాది కావొస్తున్నందున కొత్త ప్రకటన ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరారు. గతేడాది నోటిఫికేషన్ వచ్చినప్పుడు నామినేషన్లు […]
AP Panchayat Elections : ఆంధ్రప్రదేశ్ లో మొన్న ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తోంది. ఈ ఎలక్షన్స్ మొదలైనప్పటి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమారే హైలైట్ గా నిలుస్తున్నారు. అయితే ఆయన కన్నా ఆసక్తికరంగా ఒక కాంగ్రెస్ నాయకుడు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. కాకపోతే అది కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. అయినప్పటికీ ‘ఎప్పుడొచ్చామన్నది కాదు ముఖ్యం’ అనే స్టైల్లో సోషల్, రెగ్యులర్ మీడియాలో ఫుల్ […]
YS Jagan vs Nimmagadda : ఏపీలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎక్కువ తక్కువ చేయకుండా అడుగడుగునా చెక్ పెట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఇప్పుడు మరో ఛాన్స్ దొరికింది. వైఎస్సార్సీపీ నాయకులు తిరుమల శ్రీవారి ప్రసాదంతో ఎలక్షన్ ప్రచారం నిర్వహిస్తున్నారంటూ తెలుగుదేశం, బీజపీ వంటి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనికి ఆధారంగా ఒక వీడియోను కూడా విడుదల చేశాయి. దీంతో నిమ్మగడ్డ జగన్ పార్టీ మీద […]
Nimmagadda (నిమ్మగడ్డ ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు ముగిసాయి. ప్రస్తుతం అనేకానేక గొడవల మధ్య రెండవ దశ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. త్వరలోనే జరగనున్న మూడో దశ ఎలక్షన్ తో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాడు మంగళగిరి లోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్ర […]
Nimmagadda : ఏపీలో ఓ వైపు రెండో దశ పంచాయతీ ఎన్నికలకు పోలింగు జరుగుతుండగా మరో వైపు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీకి) మధ్య పరిస్థితి మళ్లీ మొదటికొచ్చేలా ఉంది. మూణ్నాలుగు రోజులుగా ఈ రెండు వర్గాల సీరియస్ మూడ్ మారిందని, కాస్త చల్లబడ్డాయని అనుకుంటున్న తరుణంలో మరోసారి వివాదం రాజుకుంది. నిన్న శుక్రవారం రాష్ట్ర మంత్రి కొడాలి నానీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శలు చేయగా ఆయన వివరణ కోరారు. […]
Nimmagadda నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు, ఒక ఎన్నికల నిర్వహణ అధికారి పేరు ఎప్పుడు కూడా ఈ విధంగా కనిపించిన దాఖలాలు లేవనే చెప్పాలి. ఆయన ఏమి మాట్లాడిన, ఏమి చేసిన ఒక సంచలనమే అవుతుంది. ఇక సోషల్ మీడియాలో ఆయన మాటలు బాగానే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ సానుభూతి పరులైతే నిమ్మగడ్డ ను చూసి పొంగిపోతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ లో అసలు సిసలైన రాజకీయ నేత […]
Chandrababu : ఏపీలో పేరుకి ఎన్ని పార్టీలున్నా పొలిటికల్ గా ప్రధాన పోటీ మాత్రం వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్యే ఉంటుంది. ఈ కోణంలో పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ క్రమంగా తమిళనాడు తరహా రాజకీయాల వైపు సాగుతున్నట్లు కనిపిస్తోంది. అంటే అక్కడి మాదిరిగానే రెండు పార్టీల మధ్యే అధికార మార్పిడి జరుగుతుందేమో అనిపిస్తోంది. మధ్యలో ఎవరు కల్పించుకున్నా ఆటలో అరటిపండు మాదిరిగా మిగిలిపోవాల్సిందే. ఎవరైనా.. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈ తెలుగు రాష్ట్రంలో పవర్ […]
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ జరిగిపోయాయి. ఇక రెండో విడత నామినేషన్స్ పక్రియ కూడా మొదలైంది. ఇక రాష్ట్రంలో కొన్ని కొన్ని చోట్ల ఘర్షణలు కూడా జరిగాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాయలసీమ జిల్లా అయిన అనంతపురంలో రాయదుర్గం నియోజకవర్గంలోని ఒక పంచాయితీలో సర్పంచ్ అభ్యర్థిని వైసీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేసి సర్పంచ్ పదవికి పోటీ చేయకూడదని బెదిరించి కొట్టిన విషయం తెల్సిందే. […]
ys jagan : ఏపీలో ఎన్నికల కమిషన్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా సాగుతోంది. వీళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అసలు.. ఏం జరుగుతోంది. ఏపీ సీఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఏపీ సర్కారు మధ్య ఎందుకు వైరం పెరుగుతోందో అర్థం కావడం లేదు. కానీ.. ఏ యుద్ధానికైనా ఒక ముగింపు ఉంటుంది. కానీ.. వీళ్ల వైరం మాత్రం రోజురోజుకూ పెరిగి పెద్దదవుతోంది కానీ.. తగ్గడం లేదు. ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికల హడావుడి నెలకొన్న […]