Telugu News » Tag » News Update in the newsqube
టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి కోడలి నాని తీవ్రమైన విమర్శలు కురిపించారు. చంరబాబు కు పిచ్చి పరాకాష్టకు చేరుకుందని ఫైర్ అయ్యారు. సీఎం జగన్ ను ఏక వచనంతో పిలవడం ఏంటని మండిపడ్డాడు. టీడీపీ పార్టీలో ఉన్న కొంతమంది ని ఎగేసుకొని ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శలు చేసాడు. ఏపీ ని సర్వ నాశనం చేసింది చెంద్రబాబే అని హెచ్చరించాడు. అసెంబ్లీలో ప్రతి విషయానికి విమర్శలు చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. వయస్సు మీద పడ్డ కూడా […]
ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక మొదటి రోజు నుండే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది. ఇక మొదటి రోజు టీడీపీ అధినేత చంద్రబాబు తో సహా పదమూడు మంది టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసారు. ఇక నిన్న రెండవ రోజు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు సస్పెండ్ కాగా, ఇక చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో సీఎం జగన్ విమర్శలు చేసాడు. అలాగే […]
జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ కోనసాగుతుంది. అయితే గతంలో లాగానే ఈసారి కూడా నగర వాసులు ఓటు వేయడానికి బయటకు రావడం లేదు. అయితే ఉదయం నుండి 11 గంటల వరకు పోలింగ్ శాతం చూసినట్లయితే కేవలం 8.9 శాతం మాత్రమే నమోదు అయింది. ఇక దీన్నిబట్టి చూస్తే నగర వాసులు ఓటు వేయడానికి ముందుకు రావడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. అయితే 9 గంటల వరకు 4.2 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది. వాస్తవానికి పది గంటల […]
జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒకటవ తేదీన ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో అన్ని పార్టీల ప్రచారం ముగిసింది. దీనితో మంత్రి కేటీఆర్ స్వయంగా నగర వాసులకు కాల్స్ చేస్తూ ఓటు వేయాలని అవగాహనా కల్పిస్తున్నారు. హైదరాబాద్ నగర వాసులు ప్రతిఒక్కరు బాధ్యతగా ఓటు హక్కు ను వినియోగించుకోవాలి సూచించాడు. దింట్లో భాగంగా ఒక సాఫ్ట్ వెర్ ఉద్యోగికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడుతూ.. ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించాడు. ఎవరికి ఓటు వేసిన పర్వాలేదు కానీ ఓటు […]
ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయినా విషయం తెలిసిందే. ఇక ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జోరుగా వార్ జరుగుతుంది. ఇక సభలో అనుకోని పరిణామం ఏర్పడింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో సహా పలువురు సభ్యులు అసెంబ్లీ నుండి సస్పెన్షన్ అయ్యారు. అయితే సభ జరుగుతున్న సమయంలో టీడీపీ కి మైక్ ఇవ్వడం లేదని అసెంబ్లీలో బైఠాయించారు. ఇక సభ జరగవద్దని టీడీపీ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇక […]
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రానున్నారని ఎప్పటి నుండో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఒకవైపు రజినీకాంత్ మాత్రం తన పొలిటికల్ ఎంట్రీ విషయంలో సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక ఇన్ని రోజుల నుండి వస్తున్న వార్తలను ఈరోజుతో పులిస్టాప్ పెట్టనున్నారు. అయితే రజనీకాంత్ పార్టీ పెడుతారా లేదా అనే విషయం నేటితో తేలనుందని దేశం మొత్తం ఎదురుచూస్తుంది. రజిని మక్కల్ మండ్రం ముఖ్య నాయకులతో మరియు కార్యదర్శులతో రజినీకాంత్ భేటీ కానున్నారు. ఇక ఈ […]
జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అడ్డదారిలో ఈ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నాయని చెప్పుకొచ్చాడు. మొన్న దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై తప్పుడు వార్తలు సృష్టించినట్లు ఈ ఎన్నికల్లో కూడా అలానే చేద్దామని ఆలోచనలో ఉన్నారని మండిపడ్డారు. నా మీద కూడా తప్పుడు ప్రచారాలు చేయడానికి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. నేను బీజేపీలో చేరుతున్నానని తప్పుడు వార్తలు సృష్టించడానికి బీజేపీ రెడీ […]
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. అయితే ప్రధాని మోడీ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న హకీమ్ పెట్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతున్నారని, కానీ లోకల్ ఎంపీ కి కూడా కనీసం సమాచారం లేదని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ ప్రాంతం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నందున ఒక లోకల్ ఎంపీ ని పిలవకపోవడం ఏంటని ట్వీట్టర్ ద్వారా వెల్లడించాడు. […]
బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ తన యాంకరింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంది. ఇక ఇన్ని రోజులు బుల్లితెర మీద సందడి చేసిన ఆమె త్వరలో వెండితెర పైన కనిపించబోతున్నారు. ఆమె ప్రస్తుతం ‘ చెక్ మెట్ ‘ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ కూడా విడుదల అయిన విషయం తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ కు మంచి స్పందన కూడా లభిస్తుంది. ఇక ఇది ఇలా ఉంటె తాజాగా ఈ చిత్రానికి […]
జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ మేనిఫెస్టో విడుదల చేసారు. ఇక ఈ మేనిఫెస్టోలో పేదలకు పెద్ద పీఠ వేసాడు. అయితే ఈ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరద సాయంగా ఇరువై ఐదు వేల రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే గ్రేటర్ పరిధిలో LRS ను రద్దు చేస్తామని, దీనిద్వారా ఎంతో మంది పేదలకు విముక్తి లభిస్తుందని చెప్పుకొచ్చాడు. నగరంలో కరోనా వ్యాక్సిన్ అందిస్తామని, టెస్టుల సంఖ్య కూడా పెంచుతామని […]
బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించాడు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. ఇక ప్రస్తుతం అదే తరహాలో ‘త్రిబుల్ ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా బట్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. […]
తెలంగాణ మొత్తం చూపు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక వైపే ఉంది. ఇక ఈ ఎన్నికల్లో భాగంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూసుపోతున్నాయి. అయితే ఎంత ప్రచారం చేసిన హైదరాబాద్ నగరవాసులు ఏ ఎన్నికను పెద్దగా సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటె ఇక్కడి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోకపోవడమే కారణమని చెప్పాలి. అయితే ఒక్క గ్రేటర్ ఎన్నికలే కాకుండా మిగితా ఎన్నికలల్లో కూడా నగర వాసులు ఓటు వేయడనికి ముందుకురారు. దీనితో ప్రతి ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ […]
బీజేపీ తీసుకున్న నిర్ణయానికి టీఆర్ఎస్ నాయకులకు భయం ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు సంజయ్ ను అరెస్ట్ చేయాలనీ మాట్లాడడం ఏంటని మండిపడ్డారు. నేను విసిన సవాల్ కు కెసిఆర్ బయపడి రాలేదని చెప్పుకొచ్చాడు. భాగ్యనగర్ కు పేరు వచ్చిందే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి వలన అని తెలిపాడు. అయిన భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఏ పాకిస్తాన్ లోనో, ఏ బాంగ్లాదేశ్ లోనో లేదని చెప్పుకొచ్చాడు. […]
ఏపీ రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగా సాగుతుంటాయి. అయితే ప్రస్తుతం ఏపీలో ఒక ఉపఎన్నిక జరగాల్సి ఉంది. తిరుపతి ఎంపీ మరణించడంతో అక్కడ ఉపఎన్నిక జరగనుంది. ఇక ఉపఎన్నిక కోసం వైసీపీ, టీడీపీ పార్టీలు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఇక ఇదే తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నాయకురాలు దివ్యవాణి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. ఆమె మాట్లాడుతూ.. రోజా పదవి కోసం, డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడుతుందని చెప్పుకొచ్చింది. పదవుల కోసం పార్టీలు మారే […]
జబర్దస్త్ షో ద్వారా కమిడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించున్నాడు గెటప్ శ్రీను. అయితే ఇన్నిరోజులు కమిడియన్ గా సందడి చేసిన గెటప్ శ్రీను, త్వరలో హీరోగా కనిపించబోతున్నాడు. తాజాగా గెటప్ శ్రీను నటించబోతున్న ‘ రాజు యాదవ్ ‘ సినిమాను క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఇక ఈ చిత్రంలో గెటప్ శ్రీను సరసన హీరోయిన్ గా అంకిత నటించబోతున్నారు. ఇక ఈ చిత్రన్ని సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అలాగే […]