Telugu News » Tag » Nellore
Nellore: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నుడా చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. కోట్ల రూపాయల కొత్త కరెన్సీ రెపరెపల తోరణాలు.. కిలోల కొద్ది బంగారు, వెండి బిస్కెట్లు.. విద్యుద్దీప కాంతుల నడుమ అమ్మవారు అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. నెల్లూరులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆర్యవైశ్య సంఘీయులు, భక్తుల సహకారంతో ఐదోరోజు సోమవారం శ్రీవాసవికన్యకాపరమేశ్వరి అమ్మవారిని, […]
Nellore: వివాహేతర సంబంధాల వలన మంచి సంసారాలు నాశనం అవుతున్నాయి.కట్టుకున్న పెళ్లాన్ని కాదని కొందరు వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకుంటుండగా, పెళ్లాలు కూడా వేరే వాడితో ఎఫైర్స్ కొనసాగిస్తూ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఎఫైర్స్ వలన కుటుంబ కలహాలు, గొడవలు, దాడులు, హత్యలు ఇలా చాలా నేరాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ డాక్టర్ తన దగ్గర పనిచేస్తున్న మహిళతో ఎఫైర్ నడిపాడు. ఇద్దరికీ ఎక్కడో తేడా వచ్చింది. ఆమెను పట్టింకోవడం మానేశాడు. దీంతో […]
Anandayya: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామానికి చెందిన బొణిగె ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగులో ఉన్న టాపిక్. అయితే ఆ మెడిసిన్ ని ఎలా తయారుచేస్తారు? ఎలా వాడతారు? అందులో ఏయే మూలికల(దినుసుల)ని ఎంత మోతాదులో వేస్తారు? అనే వివరాలు ఎక్కడా పెద్దగా దొరకట్లేదు. ఈ నేపథ్యంలో వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతున్న ఒక ఫైల్ లో డిటెయిల్స్ ఇలా ఉన్నాయి.. మందు పేరు ‘పి’ (కొవిడ్ […]
2019 ఎన్నికలకు ముందు చాలామంది నేతలు వైసీపీలో చేరారు. వారంతా పదవులు ఆశించి, భవిష్యత్తులో ఏదో అయిపోతామనే ఆశతో జగన్ అండ కోరారు. ఆలా పార్టీలో చేరిన వారిలో చిన్నస్థాయి నేతల నుండి బడా లీడర్ల వరకు ఉన్నారు. బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబాల వారసులూ ఉన్నారు. వారిలో నేదురుమల్లి కుటుంబ వారసుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఒకరు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మి మంత్రిగా చక్రం […]
తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అనువవిస్తున్న గడ్డు పరిస్థితి గతంలో ఎన్నడూ కూడా చవిచూడలేదు. ఎన్నికల్లో ఓటమి అనేది సహజం కానీ ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితులే టీడీపీ పార్టీకి ఇబ్బందిగా మారిపోతుంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలకు పార్టీ మీదే సరైన నమ్మకం లేదు. ఒకరి తర్వాత ఒకరిగా పార్టీకి రాజీనామా చేసేసి పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ నుండి వలసలు తగ్గించాలని భావించిన బాబు, ఎన్నడూ లేని విధంగా పార్టీ పరంగా […]
గత ఎన్నికల్లో వైకాపాను సంపూర్ణంగా ఆదరించిన ఇచ్చిన జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. జిల్లాలోని 10కి 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే గెలిచారు. ఇలాంటి జిల్లాలో పార్టీ కీలక నేతల నడుమ సఖ్యత తప్పిన వాతావరణం కనిపిస్తోంది. మంత్రి పదవుల కేటాయింపులు జరిగినప్పుడు జిల్లా ఎమ్మెల్యేల మధ్యన మొదలైన అంతరాలు తారాస్థాయికి చేరాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి యువ లీడర్లతో అస్సలు పొసగని పరిస్థితి కనబడుతోంది. జిల్లా రాజకీయాల్లో తనకు ప్రాధాన్యం తగ్గుతోందని భావించిన […]
ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఏడాదిన్నర గడిచిపోయింది. తొలుత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేటప్పుడు రెండున్నర ఏళ్ల తరువాత మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుందని జగన్ చెప్పారు. దీంతో తోలి దఫాలో పదవులు దక్కనినవారు ఆ సమయం కోసం ఎదురుచూటున్నారు. అలాంటివారిలో నెల్లూరు జిల్లా సీనియర్ లీడర్ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. వైఎస్ జగన్ పెట్టిన నాటి నుండి ఆయన వెంటే ఉన్నారు. టీడీపీలో మంచి భవిష్యత్తు ఉన్నా వదులుకుని వదిలేసి జగన్ పక్కన చేరారు. నెల్లూరు జిల్లా రాజకీయాల మీద మంచి పట్టున్న నేత. గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుపొందారు. […]
ఏపీలోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గుడ్లూరు మండలం తెట్టు జంక్షన్ దగ్గర ఆయన కారుకు మరో వాహనం ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాద సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కారులో లేరు, దీనితో ఆయనకు పెద్ద ప్రమాదమే తప్పింది అని చెప్పాలి. కానీ ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. కారులో ఉన్న డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు. దీనితో […]
ఎపి లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 9,276 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 59 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,50,209 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 1128చిత్తూరులో 949ఈస్ట్ గోదావరిలో 876గుంటూరులో 1001కడపలో 547కృష్ణలో 357కర్నూలులో […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతుంది. ఎంతలా అంటే రోజు పది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇటీవల కేంద్ర హోంశాఖ ఆగస్ట్ 1 నుండి అన్లాక్ 3 ప్రక్రియను ప్రారంభించడంతో రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కఠిన కండీషన్లను కాస్త తేలిక చేయనుంది. ఇప్పటినుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళాలి అనుకునేవారు స్పందన వెబ్సైట్ (Spandana website)లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకుంటే చాలని తెలిపారు. అలాగే ఈ-పాస్ […]
ఎపి లో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,376 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వరుసగా మూడో రోజు 10వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా బారిన పడి 68 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,40,933 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. […]
ఎపి లో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,167 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.అలాగే కరోనా బారిన పడి 68 మంది మరణించారు.దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,30,557 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 954చిత్తూరులో 509ఈస్ట్ గోదావరిలో 1441గుంటూరులో 946కడపలో 753కృష్ణలో 271కర్నూలులో 1252నెల్లూరులో 702ప్రకాశంలో […]
ఎపి లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నేడు అత్యధికంగా పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బుల్ టెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు 10,093మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.అలాగే కరోనా బారిన పడి 65 మంది మరణించారు.దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,20,390 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 1371చిత్తూరులో 819ఈస్ట్ గోదావరిలో […]
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు ఉధృత స్థాయికి చేరుకుంటున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో రికార్డు స్థాయి కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఆదివారం ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ లో 5041పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా 56 మంది చనిపోవడం కూడా జరిగింది. కరోనా కేసులు ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ లో చెలరేగుతుండడం తో అక్కడి ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం […]