Telugu News » Tag » Narendra Modi
Telangana Political News Update : జాతీయ పార్టీలు అంటే మన దేశంలో రెండే గుర్తుకు వస్తాయి. అందులో ఒకటి బీజేపీ, ఇంకొకటి కాంగ్రెస్. అయితే ఈ రెండు పార్టీల ప్రధాన లీడర్లు ఇప్పటి వరకు నార్త్ ఇండియాకే పరిమితం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి ఎలాగైనా దక్షిణ భారతదేశం నుంచి పోటీ చేసి తమ పార్టీ పట్టును ఇంకా పెంచుకోవాలని చూస్తున్నాయి ఆయా పార్టీలు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఇప్పుడు అంతా […]
Chandrayaan-3 Soft Land Successful : కోట్లాది మంది భారతీయుల కల నిజమైంది. చంద్రుడిపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండ్ సక్సెస్ అయింది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూసిన ఘట్టం ఇన్నేళ్లకు నెరవేరింది. జులై 14న శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఈ వ్యోమనౌక దాదాపు 40 రోజులు సుదీర్ఘ ప్రయాణం చేసి నేడు చంద్రుని మీద ల్యాండ్ అయింది. సాయంత్రం 5.44 గంటలకు మొదలైన ల్యాండింగ్ ప్రక్రియ 6.04 గంటలకు సక్సెస్ […]
Ileana D’Cruz : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రెజ్లర్ల పోరాటం గురించి అందరికీ తెలిసిందే. దాదాపు ఆరు నెలలుగా ఢిల్లీలో రెజర్లు పోరాటం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ, ఇండియన్ రెజ్లర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ తమని లైంగికంగా వేధించాడని సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సంగీత లాంటి రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. వీరికి మద్దతుగా మిగతా రెజర్లు అందరూ పోరాటం చేస్తున్నారు. కానీ వారి పోరాటానికి పెద్దగా ఫలితం దక్కట్లేదు. దేశ […]
Rahul Gandhi : పార్లమెంటు సభ్యుడిగా అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ మొదటి సారి మీడియా ముందుకు వచ్చారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. లండన్ లో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ బిజెపి డిమాండ్ చేస్తుంది.. తాను క్షమాపణలు చెప్పబోనని రాహుల్ గాంధీ స్పష్టం చేశాడు. ప్రధాని మోడీ నా ప్రసంగానికి భయపడి నాపై అనర్హత వేటు వేయించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోడీ కళ్ళల్లో […]
Covid Cases : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా భారతదేశంలో కూడా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తం అయ్యింది. అనుకున్నట్లుగానే దేశంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తుంది అంటూ ఆరోగ్య శాఖ ప్రకటన చూస్తే అర్థం అవుతోంది. దేశ వ్యాప్తంగా 1590 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 6 మంది మృతి చెందినట్లుగా కూడా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ స్థాయిలో కేసులు […]
CM KCR : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పై లోక్ సభలో అనర్హత వేటు వేయడంపై బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీపై మరియు బీజేపీ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ.. భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం పై అనర్హత వేటు వేయడం నరేంద్ర మోడీ దురహంకారానికి, నియంతృత్వానికి […]
Ramcharan : దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు గర్వించే విధంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగు సినిమాకు దక్కిన గొప్ప గౌరవంగా దీన్ని భావించవచ్చు. ఇటీవల అమెరికాలో జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో పాల్గొన్న రామ్ చరణ్ అతి త్వరలో ఢిల్లీలో జరగబోతున్న ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ […]
Talasani Srinivas Yadav : ఆర్ఆర్ఆర్ సినిమా నాటు నాటు పాటకు దక్కిన ఆస్కార్ అవార్డు గురించి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ వారు ఆర్ఆర్ఆర్ సినిమా ను కనీసం ఒక్క కేటగిరీలో కూడా ఆస్కార్ కు నామినేట్ చేస్తూ ప్రకటించలేదు. దాంతో రాజమౌళి స్వయంగా ఆస్కార్ నామినేషన్స్ కు ప్రయత్నించిన విషయం తెల్సిందే. తెలుగు సినిమా ను ఆస్కార్ కు నామినేట్ చేయక పోవడం పట్ల తెలంగాణ మంత్రి తలసాని […]
Kanna Lakshminarayana : ఏపీ బీజేపీ పార్టీకి అతిపెద్ద దెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్ర నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొన్న ఈ విషయంపై ఆయన ఎట్టకేలకు స్పందించారు. తన గుంటూరులోని ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు కన్నా లక్ష్మీనారాయణ. ఆయన గతంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పని చేశారు. కాగా సోము వీర్రాజు పార్టీ […]
Narendra Modi : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జేపీ నడ్డా అధ్యక్షతన ఢిల్లీలో జరుగుతున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 350 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. 37 రాష్ట్రాల బీజేపీ పార్టీ అధ్యక్షులు, కేంద్ర పాలిత ప్రాంతాల అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక రోడ్ షో ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశానికి చేరుకున్నారు. […]
Kaikala Satyanarayana : ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు కైకాల సత్యనారాయణ మరణం పట్ల స్పందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, కైకాల సత్యనారాయణ ఇంటికి వెళ్ళారు. కైకాల పార్దీవ దేహానికి నివాళులర్పించిన కేసీయార్, కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. చిరంజీవి, పవన్ […]
Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగే అవకాశం లేదట. ఆయన్ని తొలగించేస్తారట.! మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత బీజేపీలో కొందరు పనిగట్టుకుని బండి సంజయ్కి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. మరోపక్క, బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి దక్కనుందనీ, అలా బండి సంజయ్ని ట్రాక్ తప్పించబోతున్నారనీ ఇంకో రకమైన ప్రచారం జరుగుతోంది. టార్గెట్ బండి సంజయ్.! ఔను, గత కొంతకాలంగా బండి సంజయ్ మీద బీజేపీలోనే ‘కుట్రలు’ జరుగుతున్న వైనం […]
MLC Kavitha : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెను ‘లిక్కర్ క్వీన్’గా అభివర్ణిస్తోంది బీజేపీ. ఇప్పటికే సీబీఐ ఆమెకు ఈ కేసులో నోటీసులు జారీ చేసింది. ఆమె విచారణకు హాజరు కానున్నారు కూడా. మరోపక్క, ఈడీ ఈ కేసులో పట్టుబడ్డ నిందితుడికి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరుని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కేసులతో రాజకీయంగా నోరు నొక్కే ప్రయత్నం బీజేపీ చేస్తోందంటూ కవిత ఆరోపిస్తున్నారు. […]
Narendra Modi And Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి, ఇటీవల ఆమెను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన తీరుపై ఆరా తీశారనీ, ఆమెకు సంఘీభావం ప్రకటించారనీ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘థాంక్యూ మోడీజీ..’ అంటూ ప్రధాని మోడీ తనకు ఫోన్ చేసిన విషయాన్ని వైఎస్ షర్మిల స్వయంగా వెల్లడిస్తూ, ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా, ఓ మహిళకు జరిగిన అన్యాయంపై […]
Bandi Sanjay And Hari Prasad : ప్రధాని నరేంద్ర మోడీ నేడు మన్ కి బాత్ కార్యక్రమంలో సిరిసిల్ల చెందిన హరి ప్రసాద్ అనే చేనేత కార్మికుడి గురించి పదే పదే ప్రస్తావించారు. హరి ప్రసాద్ చేతితో స్వయంగా నేచిన జీ 20 వస్త్రాన్ని ప్రధాని చూపిస్తూ ఆయన పేరును ప్రస్తావించడం అందరి దృష్టిని ఆకర్షించింది. టీవీలో మన్ కి బాత్ కార్యక్రమాన్ని చూస్తున్న సమయంలో హరి ప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యారట. ఈ సందర్భంగా హరి […]