Telugu News » Tag » nagarjunasagar by polls
తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోంది. అయితే సరైన పీసీసీ అధ్యక్షులు లేకపోవడమే ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ శ్రేణుల నుండి ఆరోపణ. ఇక వరుస ఎన్నికల్లో ఓటములు చెందడంతో పీసీసీ పదవికి రాజీనామా చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనితో కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారా అని అందరు పెద్ద ఎత్తున ఎదురు చూశారు. అయితే రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందని త్వరలో ప్రకటిస్తారని కొన్ని వార్తలు చక్కర్లు […]
తెలంగాణాలో బీజేపీ మంచి ఊపు మీద కనిపిస్తోంది. వాస్తవానికి బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటినుండి రాష్ట్రంలో కాషాయ గాలి విస్తోంది. అయితే దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపు.. ఆ తరువాత గ్రేటర్ లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడంతో కమలనాథులకు నమ్మకం కుదిరింది. ఇక అదే ఊపును ఏమాత్రం తగ్గించకుండా పార్టీని ముందుకు లాగుతున్నాడు బండి సంజయ్. ఇక ఇదే నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి భారీగా కమల గూటికి చేరుతున్నారు. దీనితో పార్టీకి […]
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిపై విమర్శలు చేసాడు. అయితే ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక లో బీజేపీ గెలుపు మొదలయ్యి హైదరాబాద్ లో సౌండ్ వినిపించిందని ఇక ఈ సౌండ్ ఇప్పుడు నాగార్జునసాగర్ వరకు వినిపించాలని చెప్పుకొచ్చాడు. అలాగే ఒక ముసలాయన నేను పుట్టింది కాంగ్రెసే.. పెరిగింది కాంగ్రెసే.. ఆఖరికి నేను చచ్చిన కూడా కాంగ్రెసే అని అంటున్నారని, భవిష్యత్ లో బీజేపీ పార్టీలో చేరితే బడతా పూజ […]
తెలంగాణాలో దుబ్బాక ఉపఎన్నిక తరువాత మరో ఉపఎన్నిక జరగనుంది. అయితే నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య అకాల మరణంతో అక్కడ ఉపఎన్నిక కు దారి తీసింది. ఇక దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అనూహ్య విజయంతో అదే జోష్ ను జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా కొనసాగించి తమ సత్తాను చాటింది. దీనితో త్వరలో జరిగే నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కూడా గెలవాలని కసిగా ఉంది. ఇక ఈ ఉపఎన్నిక కోసం బలమైన నేతను బరిలోకి దింపాలని ఆలోచనలో ఉంది. […]
తెలంగాణాలో అనుకోకుండా ఉపఎన్నికలు వస్తుడడంతో కెసిఆర్ కు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి చెందడంతో కెసిఆర్ కు కాస్త సెగ తగిలింది. ఇక అప్పటివరకు రాష్ట్రంలో బీజేపీ లేదని చెప్పిన.. దుబ్బాకలో ఓటమి తరువాత బీజేపీని అంతతేలిగ్గా తీసుకోవద్దని తమ పార్టీ నాయకులకు సూచించాడు. ఇక తరువాత జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ దూకుడును ప్రదర్శించి టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చింది. దీనితో సులువుగా మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని భావించిన టీఆర్ఎస్ అసలు […]