Viral News : పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధులైన తర్వాత పిల్లలు పట్టించుకోకుండా తమ తమ పనుల్లో బిజీగా ఉంటున్నారు. డబ్బు సంపాదించి ఇచ్చిన తల్లిదండ్రులను పెంచి పెద్ద చేసి మంచి భవిష్యత్తు ఇచ్చిన తల్లిదండ్రులను పట్టించుకోకుండా అనాధాశ్రమంలో వదిలేస్తున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ముజఫర్ నగరానికి చెందిన 85 ఏళ్ల నాదు సింగ్ తన అయిదుగురు పిల్లలు పట్టించుకోవడం లేదంటూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన పిల్లలు […]