Telugu News » Tag » mlc elections
Rapaka Varaprasad : నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన దొంగ ఓట్ల కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంతర్వేదిలో పార్టీ కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో రాపాక పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ గతంలో నా అనుచరులు దొంగ ఓట్లు వేసేవారు. నాకు గతంలో 800 మెజార్టీ కూడా వచ్చింది అంటూ ఆ వీడియోలో ఉంది. దాంతో రాపాక […]
Rapaka Vara Prasad : జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పెద్ద బాంబు పేల్చారు. తాను దొంగ ఓట్లతోనే గెలిచానంటూ చెప్పడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. ఒక రకంగా ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను దొంగోట్లతోనే గెలిచాను. మా ఊరిలో నా అనుచరులు ఒక్కొక్కరు పదేసి దొంగ ఓట్లు వేశారు. కానీ ఈ విషయం ఎవరికీ […]
Sri Reddy : టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఆమె మొదటి నుంచి కాంట్రవర్సీలకు పెట్టింది పేరుగా నిలబడుతోంది. అయితే ఆమె కేవలం సినిమాలతోనే కాకుండా రాజకీయ పరమైన విషయాలతో కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఆమె వైసీపీ పార్టీకి మొదటి నుంచి మద్దతు దారుగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఇందులో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ గెలుచు కుంది. ఎమ్మెల్యే […]
Sajjala Ramakrishna Reddy : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి అనురాధకు అనుకూలంగా ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యేలపై అధినేత వైఎస్ జగన్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లుగా వైకాపా పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డ వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైకాపా నాయకుల నుండి వచ్చిన […]
Sajjala Ramakrishna Reddy : ఏపీలో ఏడు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించగా అందులో అనూహ్యంగా టీడీపీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. వైసీపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. వాస్తవానికి ఏడు స్థానాలను గెలుచుకునే సంఖ్యాబలం వైసీపీకి ఉంది. ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాల్సిం ఉంటుంది. ఈ లెక్కన చూస్తే టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వైసీపీకి 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ […]
AP-TS: రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇవాళ గురువారం రెండు ముఖ్యమైన అప్డేట్స్ చోటుచేసుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించబోమని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తేల్చిచెప్పింది. పరిస్థితులు కుదుటపడ్డాకే జరపుతామని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఏపీలో మూడు స్థానాలు ఈ నెలాఖరున, తెలంగాణలో ఆరు సీట్లు జూన్ మూడో తేదీన ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు సీఈసీకి రీసెంటుగా లెటర్ […]
TS MLC Elections : గ్రాడ్యుయేషన్ చదివిన వ్యక్తులకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరిగా ఓటు వేయటం రాలేదనే విమర్శల నేపథ్యంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. మామూలు వాళ్లు దొంగ ఓట్లు వేశారంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ సాక్షాత్తూ ఒక మున్సిపల్ చైర్ పర్సన్ ఈ పని చేశారంటే ప్రతిఒక్కరికీ ఆశ్చర్యం కలుగుతోంది. బాధ్యతాయుతమైన పదవిలో నలుగురికీ ఆదర్శంగా నిలవాల్సిన నాయకురాలు అధికారుల కళ్లు గప్పి ఇలా వ్యవహరించటం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. […]
Mlc elections : తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి.తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒకటి మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఒక స్థానం కాగా.. రెండోది వరంగల్-ఖమ్మం-నల్లగొండ. ఈ రెండు స్థానాలకు ఈ నెల 14న పోలింగ్ జరగనుంది. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ నాడి కూడా ఈ ఎన్నిక ద్వారా తెలిసే అవకాశం ఉంది. ఈ […]
S.Vani Devi : కలిసొచ్చే రాతుంటే నడిసొచ్చే కొడుకు పుడతాడని సామెత. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధికార పార్టీ టీఆరెస్ తరఫున ఎస్.వాణీదేవి ఆఖరి నిమిషంలో తెరపైకి వచ్చినా ఆమెకు అనేక అంశాలు ఒకదాని వెంట ఒకటి అనుకూలంగా మారుతున్నాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్.వాణీదేవి పుట్టిల్లు కరీంనగర్ జిల్లా అయినా మెట్టిల్లు మాత్రం మహబూబ్ నగర్ (పాలమూరు) జిల్లా. ఈ జిల్లాలో ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఓటర్ల […]
Ramchander Rao : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరఫున మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు.. విజయం కోసం చాలా కష్టపడుతున్నారు. ప్రత్యర్థి పార్టీ, తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆరెస్ తెలివిగా మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె ఎస్.వాణీదేవిని పోటీలో నిలిపింది. దీంతో కమలం పార్టీ వాళ్లు మొదట్లో ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఓడిపోయే అభ్యర్థిని రంగంలోకి దింపారని ఎద్దేవా చేశారు. కానీ, రోజురోజుకీ ఎస్.వాణీదేవికి […]
S.Vani Devi : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గంలో అధికార పార్టీ టీఆరెస్ అభ్యర్థి ఎస్.వాణీదేవి విజయానికి పెట్టని కోటలెన్నో కనిపిస్తున్నాయని పరిశీలకులు వివరిస్తున్నారు. ఈ మూడు జిల్లాల గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 5 లక్షల 17 వేల పైచిలుకు కాగా అందులో మహిళా ఓటర్ల సంఖ్య ఏకంగా లక్షా 90 వేలు దాటింది. ఈ స్థానం నుంచి శాసన మండలి బరిలో నిలిచిన ఏకైక మహిళ ఎస్.వాణీదేవే కావటంతో స్త్రీలందరూ […]
S.Vani Devi : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్ర నియోజకవర్గంలో అధికార పార్టీ టీఆరెస్ తరఫున ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న ఎస్.వాణీదేవి పేరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. మన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు గతేడాది మే నెల 28న ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచే ఎస్.వాణీదేవి పేరు తరచూ వార్తల్లో వస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆమె ఈ మూడు జిల్లాల గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ బరిలో నిలవటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్య, వినయం, […]
BJP vs KCR : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆరెస్ తరఫున ఎస్.వాణీదేవిని ఎంపిక చేయటం ద్వారా ఆ పార్టీ అధినేత-ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీకి-ఆ పార్టీ క్యాండిడేట్ ఎన్.రాంచందర్ రావుకి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని అనలిస్టులు అంటున్నారు. చివరి నిమిషంలో గులాబీ బాస్ కొట్టిన ఆ దెబ్బకి కమలం పార్టీ కళ్లు బైర్లు కమ్మి ఇప్పటికీ కోలుకోలేకపోతోందని చెబుతున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం ద్వారా సీఎం కాషాయం పార్టీ దూకుడుకి […]
S.Vani Devi : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్ర నియోజకవర్గంలో అధికార పార్టీ టీఆరెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్.వాణీదేవికి ఈ మూడు జిల్లాల్లోని దాదాపు అన్ని వర్గాల గ్రాడ్యుయేట్లు మద్దతు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు మూకుమ్మడిగా సపోర్ట్ చేస్తున్నాయి. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఎంప్లాయ్స్ కూడా అదే మాట చెబుతున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రగాఢ విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాకే తమకు గౌరవం […]
Telangana MLC Elections : తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14వ తేదీన అంటే వచ్చే ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ ఓటింగ్ ని రెండు పట్టభద్ర నియోజక వర్గాల్లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొత్తం ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక సెగ్మెంట్ పరిధిలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాలు ఉండగా మరో సెగ్మెంట్ పరిధిలో ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లాలు ఉన్నాయి. లక్షల్లో.. ఈ […]