తెరాస ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి కారు పై రైతులు చెప్పులు విసిరారు. అయితే యాచారం మండలం మేడిపల్లిలో భారీ వర్షాలకు నిండిన చెరువు దగ్గర పూజలు చేసేందుకు ఎమ్మెల్యే వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కు చేదు అనుభవం ఎదురు అయింది. గ్రామంలోకి రావొద్దంటూ అడ్డుకొని, ఆయన కారుపై చెప్పులు విసిరారు రైతులు. అయితే ఆ గ్రామం ఫార్మాసిటీలోకి పోతుందని అందుకు కారణం ఎమ్మెల్యే నే అని ఆగ్రహం వ్యక్తం చేసారు […]