Telugu News » Tag » minister ktr
Minister KTR : హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రయాణం ట్రాఫిక్ కష్టాలను తీర్చి వేసింది. మెట్రో రైలు యొక్క ప్రయాణం తో చాలా లాభాలు ఉన్నాయంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో మెట్రో రైలు ప్రయాణం కు జనాలు ఒకింత వెనకాడినా కూడా ఇప్పుడు ప్రతి రోజు లక్షల్లో హైదరాబాద్ ప్రజలు మెట్రో రైల్ ప్రయాణం చేస్తున్నారు. దాంతో మెట్రో రైల్ ప్రాజెక్ట్ మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో […]
Minister KTR : మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యం లో మంత్రి కేటీఆర్ ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి యొక్క అత్యాశ మరియు అతడు అమ్ముడు పోవడం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని ఆయన అన్నాడు. కేవలం రాజగోపాల్ రెడ్డి యొక్క డబ్బు కాంక్ష కారణంగానే ఇంత హడావుడి జరుగుతుందని కేటీఆర్ అన్నాడు. బిజెపి నుండి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు దక్కించుకోవడంతో […]
Minister KTR : 2014 నుంచి తెలంగాణలో అధికారంలో వున్నది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీనే. అలాంటప్పుడు, తెలంగాణలో ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందకపోయినా, ఆ పాపం అధికార తెలంగాణ రాష్ట్ర సమితిదే అవుతుంది కదా.? మునుగోడులో గడచిన మూడున్నరేళ్ళలో ఎమ్మెల్యేగా వున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారంటూ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీయార్ ప్రశ్నిస్తే ఎంత కామెడీగా వుంటుంది.? రాజకీయాల్లో ఈ కామెడీలే చెల్లుతున్నాయ్. మునుగోడు ఉప ఎన్నిక […]
Minister KTR : గంగవ్వ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలంగాణలోని ఓ మారుమూల పల్లెకి చెందిన ఓ వృద్ధ మహిళ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది మై విలేజ్ షో అనే యూ ట్యూబ్ ఛానల్ ద్వారా. బిగ్ బాస్లోనూ ఆమె సందడి చేసిన విషయం విదితమే. అప్పట్లో గంగవ్వకి వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్న గంగవ్వ తాజాగా కరీంనగర్ కళోత్సవం కార్యక్రమాల్లో సందడి చేసింది. […]
Minister KTR : తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘జగనన్న పాలన బావుంది. కరోనా పాండమిక్ సమయంలోనూ యంగ్ అండ్ డైనమిక్ సీఎం అయిన జగన్ బ్రదర్ మెరుగైన పాలన అందించారు..’ అంటూ కేటీయార్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీకి తెలంగాణ రాష్ట్ర సమితి తెరవెనుకాల సహాయ సహకారాలు అందించిన సంగతి […]
Minister KTR: జగిత్యాల టౌన్లో ఆరో తరగతి చదువుతున్న బాలుడు పేపర్ వేసుకుంటూ చదువుకుంటున్నాడు. ఉదయాన్నే పేపర్ వేస్తూ, ఆ తర్వాత స్కూల్కి వెళ్లి చదువుకుంటున్నాడు. ఖాళీ సమయంలో తన తల్లికి సాయ పడుతున్నాడు. జై ప్రకాశ్ అనే బాలుడు మాటలు వింటుంటే ఎవరైన ఫిదా కావల్సిందే. మంత్రి కేటీఆర్ కూడా ఆ బుడతడి మాటలకు ఫిదా అయి ప్రశంసలు కురిపించాడు. జై ప్రకాశ్ అనే బాలుడు ప్రభుత్వ పాఠాశాల్లో చదువుతున్నాడు. ఆ అబ్బాయి మాట్లాడే మాటలు […]
KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెచ్చుకున్నట్లు రాష్ట్ర సర్కారు మొన్నీమధ్య చెప్పుకోవటాన్ని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కరోనా కంట్రోల్ కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన సలహాలను, సూచనలను విని పీఎం మోడీ ప్రశంసించినట్లు ప్రచారం చేసుకోవటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంకా నయం.. ఢిల్లీకి పిలిచి సన్మానం చేస్తామన్నట్లు ప్రకటించుకోలేదు.. సంతోషం అని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. […]
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అత్యంత ముఖ్యమైన విజయాల్లో ఒకటి అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ బుధవారం ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అన్ని గవర్నమెంట్ ఉద్యోగాల్లో 95 శాతం ఖాళీలు ఇకపై స్థానికులకే లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన కొత్త జోనల్ […]
IPL-2021 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ విషయంలో తెలంగాణలోని అధికార పార్టీ టీఆరెస్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక విధంగా స్పందిస్తే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరో విధంగా స్పందించారు. ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు లోకల్ ప్లేయర్ని ఒక్కర్ని కూడా సెలక్ట్ చేయకపోవటం పట్ల దానం తీవ్ర అసంతృప్తి వ్యక్తి చేసిన విషయం తెలిసిందే. దీనికి […]
నిన్న మొన్నటి దాక తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న తెరాస పార్టీకి ఈ మధ్య జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు కొంచం ఇబ్బంది కరంగా మారిపోయాయి. కేసీఆర్ నాయకత్వంపై మెల్ల మెల్లగా వ్యతిరేకత వస్తుందనేది ఆ ఎన్నికలు నిరూపితం చేశాయి . దీనితో తెరాస వర్గాల్లో మేధోమధనం మొదలైంది. ఇందులో భాగంగా పార్టీకి దూరమైనా అనేక వర్గాలను తిరిగి తమ వైపు తిప్పుకునే విధంగా తెరాస పావులు కదుపుతుంది. అదే […]
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై తీవ్రమైన విమర్శలు కురిపించారు. అయితే ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని కొత్తపేట లో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే మంత్రులు, ఎంపీ రాకముందే వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారని రేవంత్ మండిపడ్డారు. ఈ కార్యక్రమం 12 గంటలకు మొదలవుతుందని సమాచారం ఇచ్చారని, కానీ అంతకంటే ముందుగానే ప్రోటోకాల్ పాటించకుండా కేటీఆర్ ప్రారంభించడం ఏంటని ఫైర్ అయ్యారు. సాధారణంగా ఏదైనా అభివృద్ధి […]
రాజకీయాల్లో విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ప్రజలకి ఇచ్చిన హామీని ఆ నాయకుడు కనుక నెరవేరిస్తే.. అతన్ని ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు. ఈ విషయంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆయన తరువాత.., ఆ స్థాయిలో ప్రజల నుండి విశ్వనీయత గెలుచుకున్న మరో నాయకుడు లేడనే చెప్పుకోవాలి. అయితే.., సడెన్ గా తెలంగాణలో మాత్రం ఇప్పుడు రాజకీయం అంతా విశ్వసనీయత చుట్టే తిరుగుతోంది. ముఖ్యంగా.. ఉద్యమ నాయకుడిగా ఉన్న సమయంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకి చాలానే […]
ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అంటూ కేసీఆర్ ను తెలంగాణలో ప్రతిపక్షాలు హేలన చేస్తుంటాయి అన్న విషయం అందరికీ తెలుసు. ఎవరు ఏమనుకున్నా సరే.. కేసీఆర్ మాత్రం తన రూటే సపరేటు అంటారు. ఫామ్ హౌస్ నుంచే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అయితే.. తాజాగా బయటికొచ్చిన న్యూస్ ఏంటంటే.. మంత్రి కేటీఆర్ తో కలిసి సీఎం కేసీఆర్.. తన ఫామ్ హౌస్ లో రహస్య మీటింగ్ పెట్టారట. ఇది కేవలం వాళ్లిద్దరూ కలిసి జరిపిన రహస్య మీటింగ్ […]
భారత్ బంద్ ను కేటీఆర్ పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పిన మాటలను ఎంపీ అరవింద్ గుర్తుచేసుకుంటూ ఎద్దేవా చేసాడు. రైతులను మీ అయ్యా కెసిఆర్ మోసం చెసిండని చెప్పుకొచ్చాడు. రైతులకు వంద శాతం యూరియా, విత్తనాలు సబ్సిడీకి ఇస్తానని చెప్పిన కెసిఆర్ ఎక్కడపోయాడని మండిపడ్డాడు. కెసిఆర్ మాటలకు మాత్రమే పరిమతమని రైతులకు చేసిందేమి లేదని పేర్కొన్నారు.
కొత్త వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో డిసెంబర్ 8వ తేదీన దేశ వ్యాప్తంగా బందును ప్రకటించారు. దీనితో తెలంగాణాలో కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా బందు లో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఖమ్మంలో పలు అభివృద్ధి పనుల్లో పాలొన్న ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త వ్యవసాయ చట్టాల వలన రైతులు ర్యాలీలు, […]