Telugu News » Tag » Local body elections
Chandra Babu : ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు ఇవాళ మంగళవారం స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్పును ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అందులో తప్పులేదు. కానీ ఆయన న్యాయస్థానం వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తుండటమే అభ్యంతరకంగా ఉంది. చంద్రబాబు ఏమంటారంటే పరిషత్ ఎన్నికల నిలుపుదల రాజ్యాంగ విజయమని అభివర్ణించారు. ఓకే. అధికార పార్టీ వైఎస్సార్సీపీ అరాచకానికి హైకోర్టు […]
TDP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ(టీడీపీ).. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై పూర్తిగా చేతులెత్తేసింది. ఆ ఎలక్షన్లను బహిష్కరిస్తున్నట్లు ఇవాళ గురువారం ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా నీలం సాహ్నీ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించగా ఆమెని సాకుగా చూపి టీడీపీ ఈ ఎత్తుగడ వేసింది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్సీపీ అరాచకాలకు పాల్పడిందని, దానికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు […]
CM Jagan 2019 ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చి బండ మెజారిటీ కట్టబెట్టారు. ఇంత మెజారిటీ ఉన్నకాని టీడీపీ పార్టీలో గెలిచిన కొందరు ఎమ్మెల్యే లను వైసీపీ లోకి ఆహ్వానించారు. ఇప్పుడు అదే వైసీపీ పార్టీకి సీఎం జగన్ కు తలనొప్పిగా మారినట్లు సృష్టంగా తెలుస్తుంది. టీడీపీ నుండి ఎమ్మెల్యే లను తీసుకున్న మూలంగా టీడీపీకి కలిగిన నష్టం పెద్దగా లేకపోయిన కానీ ఆ చర్యల వలన ఆయా నియోజకవర్గాల్లో […]
Nimmagadda : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు అందరికీ రోల్ మోడల్ గా మారినట్లున్నాడు. రాజ్యాంగం పవరేంటో చూపిస్తున్నాడు. ఆయన చూపించిన బాటలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (టీఎస్ఈసీ) పార్ధసారధి కూడా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. నిన్న ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చిన ఒక వార్త ఇదే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. అందులో..? తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ల పాలక వర్గం గడువు మార్చి 14న ముగిసిపోనుంది. […]
రెడ్డిగారు అంటే ఎవరు అనే అనుమానం రాకమానదు. ఎందుకంటే, నానీలు ఎక్కువైపోయారు.. ఏ నానీనని గుర్తుపెట్టుకుంటాం అని పవన్ కళ్యాణ్ అన్నట్లు.. జగన్మోహన్ రెడ్డి సర్కారులో ‘రెడ్డి’లదే డామినేషన్ అనే విమర్శ ఎలాగూ ఉంది. కాబట్టి.. ఇంతకీ హెడ్డింగులో ఉన్న ఆ ‘రెడ్డి’గారు ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఏపీ ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ సాక్షాత్తూ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారంటూ ఘాటు […]
ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏమాత్రం ఆసక్తిని కనబర్చడం లేదు. నిమ్మగడ్డ రమేష్ పట్టుబట్టి ఎన్నికల నోటిఫికేషన్ ను ఇచ్చాడు. ఎన్నికల నిర్వాహణకు ఏ ఒక్కరు సహకరించేది లేదు అంటూ ప్రభుత్వ వర్గాల వారు అంటున్నారు. వైకాపా నాయకులు ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు నో చెబుతూ కోర్టుకు వెళ్లగా అధికారులు మాత్రం ప్రభుత్వంకు వ్యతిరేకంగా తాము ఎన్నికలను నిర్వహించేది లేదు అంటూ చెబుతున్నారు. ఈ సమయంలో నిమ్మగడ్డ వద్ద ఉన్న అద్బుతమైన చట్టం ఆర్టికల్ […]
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ మొండి వైఖరీతో ఉన్నారు. ప్రభుత్వం సహకరించలేం అంటూ చెప్పినా కూడా పంథానికి పోయి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో నేటి నుండే రాష్ట్రంలో ఎన్నికల నియమావళి వర్తిస్తుంది అంటూ కూడా ప్రకటన వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘంకు మీరు ఎలా సహకరించరో నేను చూస్తాను అంటూ ప్రభుత్వం మరియు ఉద్యోగులను సవాల్ చేస్తూ నిమ్మగడ్డ నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లుగా […]
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. అబ్బబ్బ.. ఇవి జరుగుడేమో కానీ.. ఈ ఎన్నికల గురించి జరిగిన చర్చ మాత్రం అంతా ఇంతా కాదు. ఏపీలో గత సంవత్సరం నుంచి ఇదే టాపిక్. అప్పుడు జరుగుతాయి.. ఇప్పుడు జరుగుతాయి అంటూ ఈసీ హడావుడి చేయడం.. తీరా చూస్తే.. ప్రభుత్వం అడ్డు చెప్పడం. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు అసలు జరుగుతాయా? జరగవా? అన్న మీమాంశలో ఏపీ ప్రజలు ఉన్న నేపథ్యంలో తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ […]
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఈగో క్లాషెస్ పెరిగిపోయాయి. ప్రభుత్వానికి అస్సలు గిట్టని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు జరపడానికి సన్నాహాలు చేస్తుంటే జగన్ సర్కార్ మాత్రం జరిగే ప్రసక్తే లేదంటోంది. కోర్టులో విచారణ నడుస్తోంది. ఈలోపు నిమ్మగడ్డ ఈ నెల 28న అన్ని రాజకీయాల పార్టీలతో సమావేశమై ఎన్నికల నిర్వహణ మీద అభిప్రాయం కోరనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికలు జరగాల్సిందేనని టీడీపీ పట్టుబట్ట నుంది. అంతేకాదు ఇప్పటి వరకు వైసీపీకి ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జెడ్పిటీసీ స్థానాలు అక్రమంగా దురాక్రమణతో చేయించుకున్నవేనని, వాటిని […]
నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ ప్రభుత్వం నడుమ వార్ అంతకంతకూ పెరుగుతోంది. స్థానిక స్టాంస్థల ఎన్నికల విషయంలో ఎవరికి వారు మంకు పట్టుపట్టుకుని కూర్చున్నారు. గతంలో జగన్ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని అనుకోగా రమేష్ కుమార్ ముందస్తు సమాచారం లేకుండానే ఎన్నికలను వాయిదావేశారు. దీంతో ఆగ్రహించిన జగన్ రమేష్ కుమార్ చంద్రబాబు చెప్పినట్టు చేస్తూ స్థానిక ఎన్నికలను వాయిదావేశారని మీడియా ముందు చెబుతూ, ప్రత్యేక జీవో తెచ్చి ఆయన పదవీ కాలాన్ని కుదించి బాధ్యతల నుండి తొలగించారు. ఆతర్వాత హైకోర్టులో కొన్ని నెలల పాటు పోరాటం, చివరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడం గవర్నర్ సిఫార్సుతో నిమ్మగడ్డ పదవిలో కూర్చోవడం జరిగాయి. ఇక తాజాగా నిమ్మగడ్డ ఎన్నికలు […]