Telugu News » Tag » Latest Update in The NewsQube
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఇండియా గెలిచింది. మొదటి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన కోహ్లీ సేన ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో సక్సెస్ సాధించి పరువు నిలబెట్టుకుంది. ప్రత్యర్థికి మనోళ్లు 303 పరుగుల టార్గెట్ ఇవ్వగా వాళ్లు చివరికంటూ పోరాడి త`టిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఇండియాకి ఓదార్పు విజయం దక్కినట్లయింది. టాప్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా టీంలో హార్దిక్ పాండ్య 92 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత జడేజా 66, […]
మన దేశంలో ఏ సోషల్ మీడియాలో అయినా ఎప్పుడూ టాప్ లెవల్లో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈసారి రెండో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆయన ఇలా సెకండ్ ప్లేస్ కి పడిపోవటం గత మూడేళ్లలో ఇదే తొలిసారి. ‘ఇంతకీ ఇది ఏ లిస్టు’ అనే కదా మీ అనుమానం?. అది.. సెర్చింజన్ యాహూ రూపొందించిన జాబితా. ఈ ఏడాది నెటిజన్లు తమ ప్లాట్ ఫాంలో వెతికిన సెలబ్రిటీలతో ఆ సంస్థ ఈ లిస్టును తయారుచేసింది. […]
జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ మందకొడిగా కోనసాగుతుంది. అయితే గతంలో జరిగినట్లే ఈసారి కూడా నగర వాసులు ఓటు వేయడానికి బయటకు రావడం లేదు. ముఖ్యంగా కరోనా దృష్ట్యా ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. ఇక వృద్దులు ఎక్కువగా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు కానీ, యువకులు, చదువుకున్న వారు ఓటు వేయడానికి ఆసక్తి చూపట్లేదు. ఇప్పటివరకు కేవలం 30 శాతానికి దగ్గరలో పోలింగ్ ఉందని తెలుస్తుంది. అయితే ఒకటి గంటల వరకు 18 శాతం […]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే హాట్ టాపిక్ గా మారాయి. సభలో భాగంగా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు కు చుక్కలు చూపించారు. అయితే సభలో తమకు మైక్ ఇవ్వలేదని గందరగోళం చేసారు బాబు గారు. దీనితో జగన్ చంద్రబాబు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. ఒకవైపు రాష్ట్రంలో తుపాన్ వచ్చి ప్రజలందరూ సర్కార్ ఏం చేబుతుందా అని ఎదురు చూస్తుంటే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యాడు. ఎప్పుడు చుసిన గుడ్లు పెద్దగా చేస్తూ భయపెట్టడానికి […]
ఏపీ రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య ఎప్పుడు ఒక తంతు జరుగుతూ ఉంటుంది. ఇదే నేపథ్యంలో మరో కొత్త వివాదం మొదలయింది. అయితే ఏపీ లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంపై వైసీపీ, బీజేపీ ల మధ్య కొత్త పంచాయతీ తెరపైకి వస్తుంది. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభం అయింది. ఇక రాష్ట్రం విడిపోయిన అనంతరం […]
అసదుద్దీన్ ఒవైసీ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతూ.. ఓట్ల కోసం అసదుద్దీన్ హిందు, ముస్లిం ల మధ్య చిచ్చు పెడుతున్నాడని చెప్పుకొచ్చాడు. హిందువులకు బిర్యానీ తినిపిస్తా అని అన్న మాటలను గుర్తు చేసుకుంటూ అసదుద్దీన్ నీకు కూడా బిర్యానీ తినిపిస్తా అని పేర్కొన్నాడు. మా దగ్గర వాల్మీకి వారు తయారు చేసే పిగ్ బిర్యానీని నీకు తినిపిస్తా అని ఫైర్ అయ్యాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఐఎం కు ఏ ఒక్క […]
తెలంగాణాలో రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రం మొత్తం చూపు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల వైపు ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయం ఊపందుకుంది. ఇక ఒక పార్టీ నుండి మరొక పార్టీకి చేరికలు కూడా జోరుగా జరుగుతున్నాయి. అయితే దుబ్బాకలో బీజేపీ గెలుపుతో ఆ పార్టీ ఫుల్ జోష్ లో కనిపిస్తుంది. దీనితో ఈ గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇక బీజేపీ లో చేరికలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. […]
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఎలాగైనా ఓడిపోతామని భయంతో తప్పు దారుల్లో నడుస్తున్నాడని పేర్కొన్నారు. బండి సంజయ్ పై ఫేక్ లేటర్ సృష్టించి బీజేపీ పై బురద జల్లుతున్నాడని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేసారు.
యాంకర్ సుమ కనకాల ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ కనిపిస్తుంటారు. అలాగే సమాజానికి జాగ్రత్తలు చెప్పి అవగాహనా కూడా కల్పిస్తుంటారు. అయితే ఎక్కువగా వింతవింత పనులు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటారు సుమ. ఇక ఇదే తరుణంలో ఒక కొత్త రకమైన ఫ్రాంక్ కు ట్రై చేసారు. కానీ ఆ ఫ్రాంక్ కాస్త ప్లాప్ అయింది. అయితే తన ఇంట్లో ఒక భయంకరమైన చేతి బొమ్మ ను తన చేతిలో పట్టుకొని తన పని […]
జిహెచ్ఎంసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. రాష్ట్రంలో ఆరేండ్ల కింద ఉన్న హైదరాబాద్ ఎలా ఉందొ.. ప్రస్తుత హైదరాబాద్ ఎలా ఉందొ అందరికి తెలుసని ఆమె చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో అనేక అభివృధి పనులు జరిగాయని తెలిపారు. అదే అభివృధి అలాగే కొనసాగాలంటే మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి, కెసిఆర్ ను గెలిపించాలని ఆమె వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీకి కష్టాలు తప్పడం లేదు. అయితే మొన్న జరిగిన బీహార్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆ ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. ఇక రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొన్న కూడా ఓటమి తప్పలేదు. మొత్తంగా ఎనమిది ప్రాంతాల్లో రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించాడు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ బీహార్ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. కనీసం 20 ప్రాంతాల్లో కూడా గెలవలేకపోయింది. మొత్తానికి […]
టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక ఉపఎన్నికతో కాస్త ఇబ్బందులు మొదలయ్యాయని చెప్పాలి. అయితే కొద్దీ పాటి ఓట్ల తేడాతో అక్కడ టీఆర్ఎస్ ఓటమి చెందింది. దీనితో టీఆర్ఎస్ శ్రేణులకు కాస్త నిరాశే ఎదురయ్యింది. ఇక ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల కోసం సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఇది ఇలా ఉంటె టీఆర్ఎస్ లో ఉన్న పలువురు కీలక నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బీజేపీ లో […]
దుబ్బాక ఉపపోరులో టీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఇచ్చింది బీజేపీ. అయితే టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య నువ్వానేనా అనేలా పోటీ జరిగిన చివరకు కమలానికే గెలుపు వరించింది. ఇక బీజేపీ గెలవడంతో ఇక తరువాత గ్రేటర్ ఎన్నికలపై గురి పెట్టింది. అయితే ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినప్పటికీ, ఈ ఎన్నికల్లో నిరాశే ఎదురయ్యింది. ఇక ఒకవైపు ఈ ఓటమికి టీఆర్ఎస్ కూడా స్పందించింది. ముఖ్యంగా హరీష్ రావు అన్ని తానై ఈ ఉపఎన్నికల్లో ప్రచారం […]
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజధాని రణరంగం కొనసాగుతూనే ఉంది. అయితే మొదటగా టీడీపీ అధికారంలో కి రాగానే అమరావతిని రాజధానిగా ప్రకటించాడు చంద్రబాబు. ఇక ఆ సమయంలోనే అమరావతిలో పలు అభివృద్ధి పనులు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటె రెండవ సారి ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఇక జగన్ అధికారం చేపట్టగానే ఏపీలో మూడు రాజధానులను నియమించాలని ప్రస్తావించాడు. అయితే మూడు రాజధానులలో విశాఖ, కర్నూల్, […]
ఏపీ లో ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కు ఒకదాని వెనుక మరోక సమస్య వచ్చిపడుతుంది. ఇక ఇప్పటికే అధికార పార్టీ కి ఈసీకి క్షణం కూడా పడటం లేదు. ఇక మొన్నటి వరకు ఈసీ విషయంలో జగన్ సర్కార్ కు మొట్టికాయలు వేసింది హై కోర్ట్. అలాగే చాలా సార్లు ఈసీ నిమ్మగడ్డకు, వైసీపీ సర్కార్ మధ్య వివాదాలు జరిగాయి. అయితే ఈసీ నిమ్మగడ్డ రమేష్ టీడీపీ పార్టీ కి సపోర్ట్ గా […]