Telugu News » Tag » latest andhra pradesh news the news qube
ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది.. రోజుకు పదివేలకు మించి కేసులు నమోదు అవుతున్నాయి.. గత రెండు రోజుల నుండి 60 కి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సీఎం జగన్ వ్యవహారశైలి గతంలో కంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది. మొదటి దశలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి ప్రజా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద కనపరిచిన సీఎం సెకండ్ వేవ్ లో మాత్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపించటమే లేదు.. మీటింగ్ […]
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయంగా మేధావి అనే చెప్పాలి. రానున్న పరిస్థితులను పసిగట్టి అందుకు తగ్గట్లు తనను తాను మలుచుకునే స్వభావం ఆయన సొంతం. అలాంటి గంటాకు గత ఎన్నికల్లో లెక్క తప్పింది. టీడీపీ ఘోర ఓటమి తర్వాత చాలా రోజులు ఎలాంటి చలనం లేకుండా ఉండిపోయిన ఆయన, వైసీపీ లోకి వెళ్ళటానికి గట్టిగానే ప్రయత్నాలు చేసిన కానీ ఫలితం లేకపోవటంతో మౌనంగా ఉండిపోయాడు. ఇలాంటి సమయంలో విశాఖ ఉక్కు సమస్య రావటంతో అందరికంటే ముందుగా […]
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మునిసిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నా నేపథ్యంలో చాలా చోట్ల వైసీపీ అక్రమాలకు పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు.. చంద్రబాబు మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఓటర్లను వైసీపీ భయపెడుతోంది. ఓడిపోతారన్న భయంతో టీడీపీ సానుభూతిపరులపై దాడులకు తెగబడుతున్నారు. ఓటింగులో పాల్గొనకుండా చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికల్లో అరాచకాలకు, అకృత్యాలకు పాల్పడడం అత్యంత హేయం. వైసీపీ గూండాలకు పోలింగ్ కేంద్రాల్లోకి ఏం పని? ఓటర్లను బెదిరించి […]
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నేతలకు తిరుగులేదని చెప్పాలి. ప్రతిపక్ష పార్టీ నేతలు ఏమైనా తమ దర్పం చూపించాలన్న ముందు వెనుక ఆలోచించే పరిస్థితి ఉంటుంది. పైగా రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు వేడి రాజుకుంది. ఈ సమయంలో చేస్తే గిస్తే వైసీపీ నేతలు బలవంతపు రాజకీయం చేయాలి కానీ, ప్రతిపక్షాలు చేయటం అనేది కొంచం విచిత్రమైన పరిస్థితి అనే చెప్పాలి. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ […]
Janasena పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలోకి చేరిన కీలక వ్యక్తి మాజీ సీఐడీ జేడీ లక్ష్మీనారాయణ, ఆయన రాకతో జనసేనకు మంచి క్రేజ్ వచ్చిన మాట వాస్తవం, ఆ తర్వాత ఆయన విశాఖ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోవటం జరిగింది. ఆ తర్వాత జనసేనకు దూరంగా వుంటూ వచ్చిన ఆయన, మరి కొద్దీ రోజుల్లోనే పార్టీ నుండి వెళ్ళిపోతున్నట్లు ప్రకటించాడు. పార్టీ నుండి ఎందుకు వెళ్తున్నాను అనే దానికి ఆయన చెప్పిన […]
CM Jagan విజయవాడలో బలమైన రాజకీయ నేత దేవినేని నెహ్రు వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన దేవినేని అవినాష్ కు రాజకీయంగా సానుకూలంగా పెద్దగా ఒరిగింది ఏమి లేదు. టీడీపీలోకి వచ్చిన వెంటనే ఆయనకు తెలుగు యువత అధ్యక్షుడు పదవి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గుడివాడ నుండి పోటీకి దిగిన అవినాష్ కొడాలి నాని చేతిలో ఓడిపోవటం జరిగింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల మధ్య వైసీపీ లోకి చేరాడు. […]
మొన్న జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ అనుకున్న స్థానాల కంటే కూడా ఎక్కువ సంఖ్యలోనే విజయాలు సాధించింది. టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఊహించని విధంగా విజయాలు అందుకున్నారు. అయితే తెలుగుదేశం సానుభూతి పరులు గెలిచిన చోట్ల అక్కడ పనిచేస్తున్న వాలంటీర్లకు ఇబ్బందికరమైన పరిస్థితిలు వచ్చాయి. మొదటి నుండి కూడా వాలంటీర్లను అడ్డుపెట్టుకొని వైసీపీ ఎన్నికల్లో విజయాలు సాధిస్తుందనే మాటలు వినిపిస్తున్న తరుణంలో తాజాగా బయటకు వచ్చిన ఒక ఆడియో రికార్డు దానికి బలం చేకూర్చే విధంగా […]
ABN : తెలుగు రెండు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ఏబీఎన్ న్యూస్ ఛానల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ ఛానల్ లో జరిగిన డిబేట్ లో అమరావతి ఉద్యమ నేత శ్రీనివాసరావు, బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టిన సంఘటన తీవ్ర సంచలనంగా మారిపోయింది. దీనితో ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ పార్టీ ఏబీఎన్ ఛానల్ ను బ్యాన్ చేస్తున్నట్లు, ఇక మీదట ఎవరు కూడా ఆ ఛానల్ లో డిబేట్ కి […]
Jr. NTR మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సానుభూతి పరులు పెద్ద ఎత్తున విజయం సాధించారు. అదే ఊపులో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా వైసీపీ పెద్ద సంఖ్యలో విజయాలు నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నా …చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఎంతో బలంగా ఉందని ఇంత కాలం ప్రత్యర్థులు కూడా నమ్ముతూ వచ్చారు. కానీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు , రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో […]
Balakrishna 2019 ఎన్నికల్లో రాష్ట్రము మొత్తం మీద వైసీపీ ఫ్యాన్ గాలి బాగా వీచిన కానీ, దానిని తట్టుకొని నిలబడి తెలుగుదేశం తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు అతి తక్కువ మంది, అందులో ఒకరు సినీ హీరో నందమూరి బాలకృష్ణ, హిందూపురం నియోజకవర్గం నుండి పోటీచేసిన ఆయన మంచి మెజారిటీతో విజయం సాధించాడు. దీనితో హిందూపురం లో మరోసారి నందమూరి పట్టు, తెలుగుదేశం హవా గట్టిగానే ఉందని నిరూపించాడు. అయితే తాజాగా జరుగుతున్నా పంచాయితీ ఎన్నికల్లో హిందూపురంలో ఊహించని […]
Janasena ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన పొత్తు చాలా విచిత్రంగా ఉంటుంది. పేరుకు పొత్తు అనే ట్యాగ్ తప్పితే ఎక్కడ కూడా ఉమ్మడిగా ఏమైనా కార్యక్రమాలు చేసిన ఆనవాలు లేవు, ఉమ్మడిగా ప్రకటన చేసిన దాఖలాలు కూడా లేవు. అయితే రాజకీయవసరాల కోసం ఇద్దరు కూడా ఒకే గొడుగు కింద ఇమడక తప్పని పరిస్థితి. ఈ ఇద్దరి మధ్య తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్స్ గత కొద్దీ రోజులుగా చిచ్చు పెడుతూనే ఉంది. ఆంధ్రాలో అధికారానికి కేవలం […]
విశాఖ ఉక్కును పరిరక్షించుకోవటానికి అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖలో పాదయాత్ర చేయటం జరిగింది. దీనికి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్య లోనే హాజరై దానిని చాలా వరకు విజయవంతం చేయటం జరిగింది. అయితే ఈ సభకు వచ్చిన వైసీపీ శ్రేణులు వాళ్లకై వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు. అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల నుండి సొంత డబ్బులు పెట్టి పార్టీ శ్రేణులను తరలించటం జరిగింది. దాంతో లోకల్ లీడర్లు లోకల్ జనాల […]
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతోందని కొత్తపలుకలో వేమూరి రాధాకృష్ణ చాలా రోజుల క్రితమే చెప్పుకొచ్చాడు. ఆ వార్త వచ్చిన వెంటనే వైసీపీ నేతలు రాధాకృష్ణ మీద విరుసుకుపడ్డారు. అదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా రాధాకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు . రాత్రి పూట రాధాకృష్ణ కలలు కంటాడని, అవే మరుసటి రోజు అచ్చేస్తారని వ్యాఖ్యానించారు. షర్మిల పార్టీ పెడుతున్న విషయం తనకే తెలియదని, రాధాకృష్ణకు ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇంతలోనే మొన్న […]
పంచాయితీ ఎన్నికల్లో ఎలాగైనా సరే ఎక్కువ చోట్ల విజయాలు సాధించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో అధికార వైసీపీ పార్టీ మితిమీరి వ్యవహరిస్తుందా అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఎక్కువ మెజారిటీ సాధించాలనే పట్టుదలతో ఏకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరూపంగా భావించే లడ్డులను ఓట్ల స్లిప్స్ తో సహా పంచటం ఇప్పుడు తీవ్ర చర్చనీయంశం అయ్యింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తొండవాడ పంచాయతీలో అధికార పార్టీ మద్దతుతో […]
జగన్ ముఖ్యమంత్రి అయ్యి కేవలం 16 నెలల సమయమే అయ్యింది. ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి మరక అనేది లేకుండా ఎంతో జాగురతతో పరిపాలన చేస్తున్నాడు జగన్. అయితే ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పట్ల రాజ్యాంగపరంగా అనేక సమస్యలు వస్తున్నాయి. సీఎం హోదాలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను కోర్టులు అనేక సార్లు తప్పు పట్టాయి. ఈ ఒక్క విషయంలో జగన్ మొండిగా వ్యవహరిస్తున్నాడు అనే మాటలు సామాన్య ప్రజల్లో కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జగన్ […]