Telugu News » Tag » latest andhra pradesh news in the news qube
నిన్న అర్ధరాత్రి తిరుపతి రుయా ఆసుపత్రిలో ఘోర సంఘటన చోటుచేసుకుంది.. ప్రాణ వాయువు అందక 11 మంది చనిపోయిన ఘటన తీవ్ర అశాంతికి కారణమైంది. తమ సొంత వాళ్ళు తమ కళ్ళ ముందే గిలగిలా కొట్టుకొని చనిపోతుంటే, ఏమి చేయాలో తెలియక.. ఏమి చేయలేక అయ్యో తిరుమలేశా.. నీ సన్నిధిలో ఇదేమి ఘోరమయ్యా అంటూ రోదించటం తప్ప ఇంకేమి చేయలేకపోయారు. ఆక్సిజన్ అందుబాటులోనే ఉందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ సరిపడినంత సరఫరా చేస్తున్నామని కేంద్రం […]
తిరుపతి బై ఎలక్షన్స్ లో ఎలాగైనా మంచి స్థాయిలో ఓట్లు సాధించి మెల్ల మెల్లగా రాష్ట్రంలో బలపడాలని భావించిన బీజేపీ, జనసేన ను తెలివిగా పక్కకు తప్పించి పార్లమెంట్ స్థానంలో పోటీకి దిగింది. గెలుపు సంగతి ఏమో కానీ కనీసం చెప్పుకోదగిన స్థాయిలో అయిన ఓట్లు వస్తాయని ఆశగా చూశారు . పైగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నాడు అంటూ సోము వీర్రాజు మాట్లాడి, జనసైనికులను తమ వైపు తిప్పుకోవాలని చూసిన వాళ్ళ పప్పులు […]
హీరో సిద్ధార్థ్ కు బీజేపీ నేతలకు మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్ తీవ్ర స్థాయికి చేరుకుంది. గత కొన్ని రోజుల నుండి హీరో సిద్ధార్థ్ కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే, కర్ణాటక లో కొన్ని హాస్పెటల్స్ లో బెడ్స్ ఉన్నకాని ఎంపీ తేజస్వి తన పలుకుబడిని ఉపయోగించి వాటిని బ్లాక్ చేయించాడని హీరో సిద్ధార్థ్ ఆరోపణలు చేశాడు . కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్యతో పాటుగా తమిళనాడు బీజేపీ […]
ప్రతిపక్షము అంటేనే ప్రభుత్వాన్ని తప్పుపట్టటమే అన్నట్లు వ్యవహరిస్తున్న టీడీపీ యువనేత నారా లోకేష్ మరోసారి తనకు బాగా అచొచ్చిన ట్విట్టర్ లో సీఎం జగన్ మీద ఆరోపణలు చేస్తూ రెచ్చిపోయాడు. సీఎం జగన్ చేతగాని పాలనను జనమే కాకుండా సొంత పార్టీ నేతలే ఎండగడుతున్నారని ఎద్దేవా చేశారు. కరోనా కట్టడికి జగన్ సర్కార్ ఏమీ చేయలేదని, పనికిమాలిన పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశామని, ఈ విషయం సీఎం జగన్కు చెబితే, ఎక్కడ కక్షసాధింపులకు […]
ఆంధ్రప్రదేశ్ లో ఒక పక్క కరోనా కోరలు చాచి అమాయక ప్రజల ప్రాణాలు బలితీసుకుంటుంటే బాధ్యత కలిగిన ప్రభుత్వం, బాధ్యతగా మెలగాల్సిన ప్రతిపక్షము తమ స్థాయిని దిగజార్చుకొని పరస్పరం ఆరోపణలు దిగుతున్నారు. తాజాగా టీడీపీ నేత కొమ్మినేని పట్టాభి వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణ మీద దారుణమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు. సజ్జలరామకృష్ణారెడ్డి గుమాస్తాకు తక్కువ, జీతగాడికి ఎక్కువ. తాడేపల్లి ప్యాలెస్ లో ఆయనేమి చేస్తాడో తెలియదు. తానేదో అపరమేథావి అయినట్టు ఆ జీతగాడు ప్రభుత్వపక్షాన మాట్లాడతున్నాడు. […]
TDP 2004 లో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాధా ఆ తర్వాత చేసిన కొన్ని రాజకీయ తప్పులు కారణంగా దాదాపుగా తన రాజకీయ జీవితాన్ని పాడు చేసుకున్నాడు అనే మాటలు వినిపించాయి. నిలకడ లేని నిర్ణయాలతో తనకు తానే కిందకు దించుకున్నాడు రాధా.. బెజవాడ లో వంగవీటి అనే పేరుకు ఒక బ్రాండ్ ఉంది, కానీ దానిని కొనసాగించడంలో చాలా వరకు విఫలమైయ్యాడు రాధా.. ప్రస్తుతం టీడీపీ లో కొనసాగుతున్న రాధా, గత ఎన్నికల తర్వాత […]
మృతదేహాలను కాల్చడానికి శ్మశానాల్లో ఖాళీలేని దౌర్భాగ్యపు స్థితిలో రాష్ట్రముండటానికి జగన్మోహన్ రెడ్డే కారణం. ఈ ముఖ్యమంత్రి “జగనన్న శ్మశానాల”పేరుతో కొత్త పథకం ప్రారంభిస్తాడేమో? ఈ మాటలు అంది ఎవరో కాదు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా కేసులు, మరణాలు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి, దీనిని ఉద్దేశించి గోరంట్ల అటు జగన్ మీద ఇటు మోడీ మీద సంచలనం వ్యాఖ్యలు చేశాడు .. ముందుగా జగన్ మీద గోరంట్ల […]
తిరుపతి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని అందరికి ముందే తెలుసు. తిరుపతి ఎలాగూ వైసీపీ సిట్టింగ్ స్థానం. అధికారంలో వైసీపీ పార్టీనే ఉంది కాబట్టి, తిరుపతి ఫలితంపై ఎలాంటి సందేహం ఎవరికీ లేదు. ఖచ్చితంగా ఓడిపోతామని తెలిసిన కానీ చంద్రబాబు నాయుడు తిరుపతి మీద ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోని మరి ఎన్నికల వ్యూహాలు రచించాడు. ఎందుకయ్యా అంటే వైసీపీ అంటున్నట్లు 5 లక్షల మెజారిటీ రాకుండా చూడటం కోసమే అని అందరు అనుకున్నారు. కానీ దీని వెనుక మరోకోణం […]
చంద్రబాబు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన వాటిలో 99 శాతం రాజకీయాలకు సంబధించిన విషయాలే చెపుతాడు. కానీ ఈ కొత్తగా కరోనా గురించి సరికొత్త విషయం చెప్పటమే కాకుండా అనేక భయాలను కలిగించాడు. ఈ చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం ముఖ్యనేతల సమావేశం జరిగింది, దీనిలో బాబు కొన్ని కీలక విషయాలు చెప్పాడు. ఏపీలో కొత్త కరోనా వేరియంట్ ఎన్ 440 వేగంగా వ్యాపిస్తున్నది. ఇది ఇతర వైరస్ల కన్నా 10 రెట్లు అధిక ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు […]
వైసీపీ పోటీచేసింది ఒక్క తిరుపతి పార్లమెంట్ లో కదా..? మరి కేంద్రపాలిత ప్రాంతం కిందకు వచ్చే యానంలో ఓడిపోవటం ఏమిటని సందేహంగా ఉందా..? అయితే మీకొక విషయం చెప్పాలి. కాకినాడ సమీపంలో ఉండే యానాం లో ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం ఉంది.. ఈ అసెంబ్లీ సీటు పుదుచ్చేరి లో భాగం కాబట్టి యానంలో కూడా ఎన్నికలు జరిగాయి. తాజాగా జరిగిన పుదుచ్చేరి ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఎన్.ఆర్. కాంగ్రెస్, అన్నాడీఎంకే, బీజేపీ కూటమి […]
CM Jagan ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి కరోనా తీవ్ర రూపం దాల్చుతుంటే రాష్ట్ర సర్కార్ దాని మీద కంటే కూడా తమకు రాజకీయంగా ఉపయోగపడే వాటిమీదే ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. కరోనా మహమ్మారి వలన వేల సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడుతుంటే దానికి తగ్గ నష్ట నివారణలు చర్యలు తీసుకోవాల్సింది పోయి, మరిన్ని కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. దేశంలోనే పేరున్న సంస్థ అమరరాజా సంస్థకు […]
Chandra Babu తెలుగుదేశం పార్టీ కీలక నేత మాజీ మంత్రి దేవినేని ఉమ మీద సీఐడీ కేసు నమోదు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే, సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియోలను మార్ఫింగ్ చేసి విడుదల చేశారు అనే అనుమానంతో ఉమ మీద కేసు ఫైల్ చేసి విచారణ చేస్తున్నారు. గురువారం సీఐడీ ఆఫీసులో దేవినేని ఉమ విచారణ ముగిసింది. 9 గంటల పాటు దేవినేని ఉమను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం దేవినేని […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఏ స్థాయిలో పెరిగిపోతుందో అందరు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలోని ఆసుపత్రులు అన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. బెడ్స్ దొరకని పరిస్థితిల్లో అనేక మంది రోగులు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో సీఎం జగన్ సొంత జిల్లా లోని ప్రయివేట్ హాస్పెటల్స్ కరోనా రోగులను చేర్చుకునేది లేదంటూ బహిరంగంగా బ్యానర్ లు పెట్టి నిర్భయంగా బరితెగించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. కరోనా పరిస్థితులను ఆసరాగా చేసుకొని కడప లోని […]
టీడీపీ అధినేత చంద్రబాబు చాలా రోజుల తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు .. ముఖ్యంగా కరోనా విషయంలో జగన్ రెడ్డి సర్కార్ విఫలమైందని విమర్శించాడు. ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ ను ట్రీట్ చేస్తామని చెబుతున్నారు. కానీ ఇంత వరకు ఎవ్వరికీ ఇవ్వలేదు. కరోనా కేర్ టేకింగ్ గైడ్ లైన్స్ ఇచ్చారు. పేషంట్స్ ఏ విధంగా అడ్మిట్ చేయాలి, ఏలా డిశ్చార్జ్ చేయాలి అని గైడ్ లైన్స్ ఇచ్చారు. […]
Chandra Babu దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో ప్రధాని మోడీ పనితీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బీజేపీ అంటే భయపడే కొందరు నేతలు మౌనం వహిస్తున్న కానీ, మరికొందరు మాత్రం బహిరంగంగానే మోడీ పై విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోడీకి అనుకూలమో లేక వ్యతిరేకమో తెలియని పరిస్థితి ఉంది.. తాజాగా బాబు మాటలు వింటే మాత్రం మోడీకి వ్యతిరేకంగానే వ్యాఖ్యలు చేసినట్లు అర్ధం చేసుకోవచ్చు. బాబు మాట్లాడుతూ ఈ […]