Telugu News » Tag » latest andhra pradesh news in newsqube
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఇక ఇదిలా ఉంటె నేడు జరిగిన సమావేశాల్లో పోలవరం పై వైస్సార్ విగ్రహాన్ని పెట్టడానికి తీర్మానం చేసారు. ఇక అనంతరం గతంలో చంద్రబాబు పోలవరం పేరు మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో చెప్పుకొచ్చాడు. కోట్ల రూపాయలు పోలవరం వెళ్ళడానికి ట్రావెలింగ్ ఖర్చులు చంద్రబాబు పెట్టడానికి పేర్కొన్నారు. ఇక అక్కడికి వెళ్లిన జనాలు చంద్రబాబు మీద […]
ఏపీలో ఇంకో పది నెలల్లో వైసీపీ సర్కార్ మంత్రి వర్గ ప్రక్షాళన జరపనుంది. దీనితో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరిని ఉంచాలా, ఎవరిని తొలగించాలా అనే దాని పై లిస్ట్ కూడా తయారు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ మంత్రుల్లో ప్రధానంగా అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి మాలగుండ్ల శంకరనారాయణను మంత్రి వర్గం నుండి తొలగించడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. అయితే శంకరనారాయణ పై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఆయన సొంత నియోజకవర్గంలో కూడా […]
ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక మొదటి రోజు నుండే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది. ఇక మొదటి రోజు టీడీపీ అధినేత చంద్రబాబు తో సహా పదమూడు మంది టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసారు. ఇక నిన్న రెండవ రోజు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు సస్పెండ్ కాగా, ఇక చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో సీఎం జగన్ విమర్శలు చేసాడు. అలాగే […]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే హాట్ టాపిక్ గా మారాయి. సభలో భాగంగా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు కు చుక్కలు చూపించారు. అయితే సభలో తమకు మైక్ ఇవ్వలేదని గందరగోళం చేసారు బాబు గారు. దీనితో జగన్ చంద్రబాబు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. ఒకవైపు రాష్ట్రంలో తుపాన్ వచ్చి ప్రజలందరూ సర్కార్ ఏం చేబుతుందా అని ఎదురు చూస్తుంటే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యాడు. ఎప్పుడు చుసిన గుడ్లు పెద్దగా చేస్తూ భయపెట్టడానికి […]
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలయిన విషయం తెలిసిందే. అయితే మొదటి రోజు మహానీయులను గుర్తు చేసుకుంటూ ప్రారంభించారు. మొదటగా గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. స్పీకర్ మాట్లాడుతూ.. సుమారుగా 32 భాషల్లో పాటలు పాడిన గొప్ప వ్యక్తి బాలు గారు లేకపోవడం బాధాకరం అని చెప్పుకొచ్చాడు. ఆయన ఖ్యాతిని గుర్తించడానికి నెల్లూరు లోని గవర్నమెంట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ ను ఎస్పీ బాలసుబ్రమణ్యం మ్యూజిక్ అండ్ […]
ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై అత్యాయత్నం జరిగింది. అయితే మచిలీపట్నంలోని తన నివాసం లో ఆయనపై తాపీతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఇక వెంటనే అప్రమత్తం అయినా తన అనుచరులు దుండగున్ని అడ్డుకున్నారు. ఇక ఆ దుండగున్ని లాక్కొని బయటకు తీసుకొచ్చారు. ఇక అనంతరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే పోలీసులు ఆ దాడికి పాల్గాడిన దుండగున్ని ఎందుకోసం అత్యాయత్నం చేసాడానే కోణం పై విచారణ జరుపుతున్నారు. అయితే మంత్రికి […]
ఏపీలో జగన్ సర్కార్ పై అనేక ఆరోపణలు చేస్తుంది ప్రతిపక్ష టీడీపీ పార్టీ. అయితే వైసీపీ నాయకులు అనేక అక్రమాలు, అవినీతిలకు పాల్పడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. అయితే జగన్ సొంత జిల్లా కడపలో పరిస్థితులు చూస్తుంటే ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజమేనని అనిపిస్తుంది. అయితే కడప జిల్లాలో వైసీపీ నాయకులు భూ కబ్జాలు దారుణంగా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, తమ అనుచరులు రెచ్చిపోతున్నారట. ఇష్టం వచ్చినట్లు భూ […]
ఏపీలో తిరుపతి ఉపఎన్నిక జరగాల్సి ఉంది. అయితే తిరుపతి లోక్ సభ ఎంపీ దుర్గాప్రసాద్ రావు కరోనా మహమ్మారి దాటికి మరణించడంతో అక్కడ ఉపఎన్నిక జరగనుంది. ఇక ఈ ఉపఎన్నిక కోసం ఏపీలో అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ఎదురు చుస్తున్నాయి. ఇక ఎలాగైనా సిట్టింగ్ సీటును కైవసం చేసుకుపోవాలని అధికార వైసీపీ పార్టీ ఎదురు చూస్తుంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ లు కూడా ఎలాగైనా గెలవాలని సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. సాధారణంగా ఉపఎన్నిక […]
ఏపీలోని విజయవాడ స్వర్ణ కోవిడ్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబును విచారించేందుకు హై కోర్ట్ అనుమతి ఇచ్చింది. అయితే ఆయన ను కస్టడీలోకి తీసుకోవాలని శుక్రవారం కోర్ట్ సూచించింది. దీనితో నిందితున్ని అదుపులోకి తీసుకోని నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు విచారణ జరపనున్నారు. అంతేకాదు ఒక న్యాయవాది అధీనంలో విచారణ జరపాల్సిందిగా కోర్ట్ సూచించింది. అయితే కరోనా నేపథ్యంలో కోవిడ్ ఆసుపత్రిగా నియమించిన […]
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను ఢిల్లీలో కలిశారు. ఇక అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారిని కలవడం జరిగిందని, ఇక ప్రధానంగా ఆయనతో అమరావతి రాజధాని గురించి లోతుగా చర్చించామని చెప్పుకొచ్చాడు. అలాగే పోలవరం ప్రాజెక్టు విషయం గురించి కూడా మాట్లాడమని పేర్కొన్నారు. అలాగే తిరుపతి ఉపఎన్నిక గురించి చర్చించామని, రెండు పార్టీలు నిర్ణయం తీసుకోని ఉమ్మడి అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించాడు.
ఏపీ రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగా సాగుతుంటాయి. అయితే ప్రస్తుతం ఏపీలో ఒక ఉపఎన్నిక జరగాల్సి ఉంది. తిరుపతి ఎంపీ మరణించడంతో అక్కడ ఉపఎన్నిక జరగనుంది. ఇక ఉపఎన్నిక కోసం వైసీపీ, టీడీపీ పార్టీలు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఇక ఇదే తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నాయకురాలు దివ్యవాణి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. ఆమె మాట్లాడుతూ.. రోజా పదవి కోసం, డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడుతుందని చెప్పుకొచ్చింది. పదవుల కోసం పార్టీలు మారే […]
ఏపీలోని తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక జరగాల్సి ఉంది. అయితే తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా మహమ్మారి దాటికి మరణించారు. దీనితో అక్కడ ఉపఎన్నిక అనివార్యమయింది. అయితే ఈ ఉప ఎన్నిక కోసం అధికార వైసీపీ పార్టీ కాస్త భయంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మొన్న జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో అధికార పార్టీ పరాజయం అయ్యింది. దీనితో తిరుపతి ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని జగన్ సన్నాహాలు సిద్ధం చేస్తున్నాడు. అయితే ఈ టికెట్ […]
ప్రముఖ సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా బర్త్ డే సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక ఈ బర్త్ డే వేడుకల్లో ఆమె కేక్ కట్ చేసారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరు అయినా మంత్రులు కోడలి నాని, పేర్ని నాని, ఇతర ఎమ్మెల్యేలకు రోజా కేక్ తినిపించారు. అలాగే ఈ బర్త్ డే వేడుకల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గత ఎన్నికల్లో టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించింది ఎవరయ్యా అంటే వైఎస్ జగన్ అని పక్క రాష్ట్రం ప్రజల్ని అడిగినా చెబుతారు. దశాబ్దాల మనుగడలో ఎన్నడూ చూడని, కలలో కూడ ఊహించని ఓటమిని చంద్రబాబుకు పరిచయం చేసింది జగనే అనేది నిర్వివాదాంశం. మహావృక్షం లాంటి బాబుగారిని కూకటి వేళ్ళతో సహా కూల్చేయడంతో జగన్ చుట్టూ ఒక హీరోయిక్ క్రేజ్ ఏర్పడిపోయింది. అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఇంకా కొన్నేళ్ల పాటు జగన్ గెలుపు గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఈ గెలుపు కోసం జగన్ టీడీపీ మీద ఎన్ని […]
అధికారం చేతిలో వుంది కాబట్టి మనం ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం వుంది. అనంతపురం జిల్లా లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గతంలో వర్గ పోరు తీవ్ర స్థాయిలో ఉండేది. అయితే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం, టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో అక్కడ టీడీపీ పార్టీ నిద్రాయణ స్థితిలో వుంది. ఇక వైసీపీ లో కూడా పెద్దగా వర్గాలు నడిపే నేతలు లేకపోవటంతో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే […]