Telugu News » Tag » kcr
Debate Going About Women’s Reservation Bill : ఇప్పుడు దేశ వ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అసలు ఈ బిల్లు అమల్లోకి వస్తుందని బహుషా ఎవరూ ఊహించలేదు. కానీ కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. దీని ప్రకారం ప్రతి ఎన్నికల్లో, ప్రతి రంగంలో కూడా మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు లోకల్ పార్టీలతో పాటు జాతీయ స్థాయి పార్టీలను కూడా […]
Palamuru Rangareddy Lift Irrigation : నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో పుట్టిందే తెలంగాణ ఉద్యమం. 60 ఏళ్ల సమైక్య పాలనలో అణచివేతకు, అన్యాయానికి గురైన తెలంగాణను ఆంధ్రా పాలకుల చెర నుంచి విడిపించేందుకు ఆవిర్భవించిందే స్వరాష్ట్ర కాంక్ష. ప్రత్యేక తెలంగాణ సిద్ధించాక ఒక్కో రంగాన్ని అభివ్రుద్ధి చేస్తూ, నీళ్లు నిధులు నియామకాల మాటను నిజం చేస్తూ ముందుకు దూసుకుపోతున్న తెలంగాణ సర్కార్ తాజాగా పాలమూరు ప్రజల బతుకుల్లో వెలుగులు నింపి జలకళతో కన్నీళ్లను తుడిచింది. […]
Medical Colleges : ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది.సీఎం కేసీఆర్ ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారు? అని విమర్శించే వారికి తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపించేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు సిద్ధమయ్యారు.అభివృద్ధే ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బరిలో నిలించేందుకు సిద్ధమైంది.కోట్లాడి సాధించుకున్న తెలంగాణకు ఉద్యమనేత సీఎం అయ్యాక ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో వచ్చిన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల […]
Chandrababu Naidu Following KCR : రాబోయే మరికొద్ది నెలల్లో జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది.కేంద్రం కూడా ఏపీ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ సర్వేలు మాత్రం మరోసారి జగన్కు జై కొట్టాయి. కొంతమేర సీట్లు తగ్గినా వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎవరి మద్దతు లేకుండా అధికారం చేపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే, సర్వేలతో సంబంధం […]
Telangana Political News Update : జాతీయ పార్టీలు అంటే మన దేశంలో రెండే గుర్తుకు వస్తాయి. అందులో ఒకటి బీజేపీ, ఇంకొకటి కాంగ్రెస్. అయితే ఈ రెండు పార్టీల ప్రధాన లీడర్లు ఇప్పటి వరకు నార్త్ ఇండియాకే పరిమితం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి ఎలాగైనా దక్షిణ భారతదేశం నుంచి పోటీ చేసి తమ పార్టీ పట్టును ఇంకా పెంచుకోవాలని చూస్తున్నాయి ఆయా పార్టీలు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఇప్పుడు అంతా […]
BRS : ఎన్నికలకు మరో మూడు నెలలు ఉండగానే బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. దాదాపుగా ఎక్కువ శాతం సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల మాత్రం తప్పించాడు. అయితే తాజాగా తెలంగాణ ఇంటెన్సన్స్ చేసిన సర్వే లో ఆసక్తికర ఫలితాలు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రజల ఉద్దేశ్యాలను తెలుసుకునేందుకు వారం వారం తెలంగాణ ఇంటెన్సన్స్ వారు సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. ఇటీవల బీఆర్ఎస్ […]
India TV CNX Conducted Survey In Telangana : రాబోయే ఎన్నికల కోసం తెలంగాణలో ఇప్పటి నుంచే అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి పార్టీలు. ఇక ఏ పార్టీ అయినా సరే రాబోయే ఎన్నికల కోసం ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంటున్నాయి. మధ్యలో కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా సర్వేలు నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా ఇండియా టీవీ సీఎన్ ఎక్స్ కూడా సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తే తెలంగాణలో ఏ పార్టీకి […]
Minister Indrakaran Reddy : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ మొత్తం లీకేజీ వెనుక అధికార పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారంటూ విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి మరియు బండి సంజయ్ ఇటీవల ఈ విషయమై మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ కి లీకేజీ వ్యవహారంలో హస్తం ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలిసే అన్ని జరుగుతున్నాయి అని కూడా వారు అనుమానం […]
YS Sharmila : కామారెడ్డి జిల్లాలోని నాగ మడుగు ఎత్తిపోతల పథకం ప్రారంభించిన సమయంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్టిపి అధ్యక్షురాలు షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టల దొరకొడకా కేటీఆర్ అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపింది ఎవరు అంటూ ఆమె ప్రశ్నించింది. 33 ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములకు నీళ్ళు అందించిన వైయస్సార్ ఎలా తెలంగాణను రోకలి బండతో కొట్టినట్లు […]
Kavitha – YS Avinash Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకుండానే రాజకీయం వేడెక్కింది. ఒక వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఈడీ విచారణకు హాజరు అవ్వనుండటంతో పాటు ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడంతో పాటు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు షేర్ […]
Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ నేతల ఖండిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ ఏర్పడడం ఖాయమని, కచ్చితంగా టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు మరియు సీనియర్ రాజకీయ నాయకులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమే అయి ఉంటాయి అంటూ భవిష్యత్తులో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కలిసే […]
KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17వ తారీకున నూతన సచివాలయం ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. అదే రోజున బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయబోతుంది. పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బహిరంగ సభలో పాల్గొనేలా చేస్తున్నారు. తమిళ సీఎం స్టాలిన్.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. తేజస్వి యాదవ్ ఇంకా పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీ యొక్క […]
Telangana : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు గవర్నర్ తమిళి సై ల మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. బీజేపీ గవర్నర్ అంటూ బీఆర్ఎస్ నాయకులు ఆమెపై విమర్శలు చేస్తూ ఉంటే గవర్నర్ మాత్రం తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని.. రాజ్యాంగం రాష్ట్రంలో అమలు కావడం లేదంటూ విమర్శించింది. తన వద్ద ఇప్పటికే పలు బిల్లులను పెండింగ్ లో ఉంచిన గవర్నర్ తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా […]
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకుగాను బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఏపీ నుండి పలువురు ముఖ్య నేతలు బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నట్లుగా ప్రకటించారు. అంతే కాకుండా ఖమ్మంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ సభను నిర్వహించడం జరిగింది. ఆ సభలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ కనిపించక పోవడం అందరిని ఆశ్చర్య పరిచింది. మొదటి నుండి కూడా కేటీఆర్ బీఆర్ఎస్ కి […]
KCR : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ని ఫిబ్రవరి లో రద్దు చేయబోతున్నట్లుగా బీజేపీ నాయకుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి జోష్యం చెప్పాడు. ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేసి మే నెలలో ఎన్నికలకు కేసీఆర్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడంటూ రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నాడు. ఇప్పటికే కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఓటమి తధ్యం అని భావిస్తున్నాడు. ఇంకా ఆలస్యం అయితే దారుణమైన పరాభవం ఎదువుతుందనే ఉద్దేశ్యంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నాడు అంటూ రాజగోపాల్ […]