Telugu News » Tag » Kavitha Kalvakuntla
జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కార్యకర్తలతో కలసి ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఆమె రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ తింటూ ప్రచారాన్ని నిర్వహించారు. ఆమె చిన్నప్పుడు సికింద్రాబాద్ దగ్గర ఇలానే రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ తినేదాన్ని అని గుర్తు చేసారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. రాష్ట్రంలో ఆరేండ్ల కింద ఉన్న హైదరాబాద్ ఎలా ఉందొ.. ప్రస్తుత హైదరాబాద్ ఎలా ఉందొ అందరికి తెలుసని ఆమె చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో అనేక అభివృధి పనులు జరిగాయని తెలిపారు. అదే అభివృధి అలాగే కొనసాగాలంటే మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి, కెసిఆర్ ను గెలిపించాలని ఆమె వెల్లడించారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత భారీగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆమె గెలిచినా అనంతరం ఆమెకు శుభాకాంక్షలు తెలుపడానికి వచ్చిన కొంతమందికి కరోనా రావడంతో కవిత కూడా క్వారంటైన్ కి వెళ్లారు. దీనితో ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి కాస్త గ్యాప్ వచ్చింది. ఇక ఎట్టకేలకు నిన్న శాసన మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసారు. మరి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం […]
తెలంగాణ సీఎం కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కవిత, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి చెందింది. ఇక ఆ తరువాత రెండు సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. అంటే కనీసం కనిపించకుండా పోయిందని చెప్పాలి. ఇక ఎట్టకేలకు అదే నిజామాబాద్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరు అనుకున్నట్లే విజయం సాధించింది. ఎందుకంటె అక్కడ మెజారిటీ […]
నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కల్వకుంట కవిత ఘన విజయం సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో కవిత భారీ మెజారిటీతో గెలుపొందింది. అయితే మొత్తం 824 ఓట్లు ఉండగా.. దాంట్లో పోలైనవి 823 ఓట్లు. కేవలం ఒక్క ఓటు మాత్రమే నమోదు కాలేదు. అలాగే మొత్తం రెండు రౌండ్లలో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. ఇక ఈ ఓట్లలో తెరాసకు 728 ఓట్లు పడగా.. ఆ తరువాత బీజేపీకి 56 ఓట్లు పడ్డాయి. […]