Telugu News » Tag » kalyandurgam mla ushasri chara
అధికారం చేతిలో వుంది కాబట్టి మనం ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం వుంది. అనంతపురం జిల్లా లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గతంలో వర్గ పోరు తీవ్ర స్థాయిలో ఉండేది. అయితే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం, టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో అక్కడ టీడీపీ పార్టీ నిద్రాయణ స్థితిలో వుంది. ఇక వైసీపీ లో కూడా పెద్దగా వర్గాలు నడిపే నేతలు లేకపోవటంతో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే […]