Telugu News » Tag » Jharkhand
Jharkhand : ఈ నడుమ జరుగుతున్న కొన్ని ఘటనలు మరీ దారుణంగా ఉంటున్నాయి. కనీసం చెప్పుకోదగ్గ కారణాలు లేకుండానే మనుషులను చంపేస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే దేశంలో తుపాకులతో కాల్చుకుని చస్తున్న గొడవలు మనం చాలానే చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలోని పలమూ జిల్లాలో జరిగిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. కేవలం పది రూపాయల కోసం ఇద్దరి మీద కాల్పులు జరిపాడు ఓ నిందితుడు. […]
Eye : అప్పుడప్పుడు మనం నమ్మలేని సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలు చెబుతున్న సమయంలో నిజంగా అలా జరిగిందా, లేదంటే వీరు ఊహించి చెప్తున్నారా.. అబద్ధం చెపుతున్నారా అనే అనుమానం కలుగుతుంది. తాజాగా ఝార్ఖండ్ లో జరిగిన ఒక సంఘటన అలాగే అనిపిస్తోంది. ఎంత నమ్మకం కలిగేలా చెప్పినా కూడా అనుమానంగానే ఉంది అంటూ కొందరు వ్యాఖ్యలు చేసే విధంగా సంఘటన ఉంది. ఒక వ్యక్తి కంటి వద్ద దురదగా ఉండడంతో గట్టిగా రఫ్ […]
Hemant Soren : ఓ ముఖ్యమంత్రి శాసన సభ సభ్యత్వం రద్దయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనతో, రాష్ట్ర గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజకీయాల్లో పెను సంచలనమిది. ఈ సంఘటన జరిగింది తెలుగు రాష్ట్రాల్లో కాదు.! జార్ఖండ్ రాష్ట్రంలో. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ముఖ్యమంత్రి పదవిని దుర్వినియోగం చేశారనీ, ప్రభుత్వం ద్వారా తనకే గనులు దక్కేలా చేసుకున్నారనీ అభియోగాలు వచ్చాయి. ఈ అభియోగాలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ముఖ్యమంత్రి శాసన […]
Hemant Soren : రాజకీయాల్లో అనూహ్యమైన ఘటనలకు కొదవేమీ వుండదు. అయితే, ఈ మధ్య అలాంటి అరుదైన సంఘటనలు చాలా తరచుగా జరుగుతున్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్కి సమాచారం పంపింది. శాసన సభ సభ్యత్వం రద్దయితే, హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి అవకాశం వుండదు. ఊహించని ఈ హఠాత్పరిణామంతో షాక్ తిన్న హేమంత్ సోరెన్, సాయంత్రం తమ […]
Jharkhand: అక్రమ సంబంధం అనేక వివాదాలకు దారి తీస్తున్నా కూడా కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు.అక్రమ సంబంధాలు పెట్టుకున్న కొందరు మహిళలు అయితే భర్తలని చంపేస్తున్నారు. అయితే జార్ఖండ్లోని డుంకా జిల్లాలో అక్రమ సంబంధం నడుపుతున్నారనే కారణంతో వారిద్దరిని నగ్నంగా ఊరంతా ఊరేగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దాదాపు 60 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన జార్ఖండ్లోని డుంకా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం స్పష్టించింది. డుంకా జిల్లా బడ్తల్లి పంచాయతీ […]
Jagan: ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీకి అందరం సపోర్టుగా నిలవాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ కి జార్ఖండ్ రాష్ట్రంలోని అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నుంచి ఇవాళ శనివారం రియాక్షన్ వచ్చింది. ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి పైన రాజకీయ వ్యతిరేక భావం కారణంగానే జగన్ కేంద్ర ప్రభుత్వంతో స్నేహం చేస్తున్నారని విమర్శించింది. ఆంధ్రప్రదేశ్ కి మోడీ సర్కారు నుంచి పూర్తి మద్దతు లభిస్తోందేమో గానీ దేశంలోని […]
చదువును విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని భావించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కార్లను బహుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి, ఇంటర్ లో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు కార్లను బహుకరించడానికి జార్ఖండ్ అకాడెమిక్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. బుధవారం రోజు 10వ తరగతి 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ లో అత్యధిక మార్కులు సాధించి టాపర్స్ గా నిలిచిన స్టూడెంట్స్ కు ప్రోత్సాహకంగా జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహతో బుధవారం […]
ప్రభుత్వాలు లాక్డౌన్ సడలించిన తరువాత కూడా ప్రజలకు రవాణా కష్టాలు తీరడం లేదు. అయితే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఇక పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. ఇదే తరుణంలో జార్ఖండ్ లో ఘటన జరిగింది. అయితే ఓ గర్భిణి స్కూటర్పై ఏకంగా 1300 కిలో మీటర్లు ప్రయాణించి పరీక్షా కేంద్రానికి చేరుకుంది. అయితే పరీక్షా కోసం ఆమె తన భర్త తో కలిసి దాదాపు రెండు రోజులపాటు ప్రయాణించి అతి […]
నిన్న సాయంత్రం 7:29నిమిషాలకు తాను ఇంటర్నేషల్ క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని ప్రకటించడంతో క్రికెట్ నిరాశతో కృంగిపోయారు. నిన్న మొత్తం ధోనికి సంబంధించిన క్రికెట్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధోని రిటైర్మెంట్ ప్రకటించడాన్ని చాలామంది ధోని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు ఫేర్ వెల్ ఘనంగా బీసీసీఐ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతుంది. హేమంత్ ట్వీట్ లో” […]
ఝార్ఖండ్: భాజపా ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబె తన ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాడని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావాను రాంచీ సివిల్ కోర్టులో దాఖలు చేశారు. ఆగస్టు 4న నమోదైన ఈ కేసులో ఆశ్చర్యం ఏంటంటే సీఎం హేమంత్ ఫేస్ బుక్ ఇండియా, ట్విట్టర్ ఇండియాలపై కూడా పరువు నష్టం దావా వేశారు. అసత్య వార్తలను అనుమతిస్తున్నందుకు, తొలగించన్నందుకు కేసులో వాటిని […]