Telugu News » Tag » HyderabadLatestNews
కరోనా ను గుర్తించడానికి రకరకాల లక్షణాలు ఉన్నాయి. కానీ అన్నింటికన్నా ముఖ్యమైనది దగ్గు. అలాగే పొడి దగ్గు, గొంతు నొప్పి, నాలుక రుచి తెలియకపోవడం వంటివి కూడా లక్షణాలే. అలాగే కొన్ని సార్లు కళ్ళు తిరిగి పడిపోవడం లాంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా కొంతమందిలో విరేచనాలు వంటివి కూడా కరోనా లక్షణంగా ఏర్పడుతుంది. జ్వరం ఎక్కువగా ఉన్న కూడా కరోనా లక్షణమే..
తెలంగాణ లో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతుంది. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,863 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 10 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 90,259 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు; ఆదిలాబాద్ – 18భద్రాద్రి కొత్తగూడెం – 36జీహెచ్ఎంసీ – 394జగిత్యాల – 61జనగాం – 34జయశంకర్ […]
ప్రముఖ సింగర్ సునీత పేరుతో బారి ఛీటింగ్ జరిగింది. సునీత పేరు చెప్పి ఏకంగా 1.7 కోట్ల రూపాయలు టోకరా వేశారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని కొత్తపేటకు చెందిన ఓ మహిళ సింగర్ సునీతకు వీరాభిమాని. అయితే 2019 సంవత్సరంలో బాధితురాలి ఇంటి దగ్గరుండే చైతన్య అనే వ్యక్తి తాను సునీత మేనల్లుడినని చెప్పాడు. అలాగే సింగర్ సునీత వాట్సాప్ నంబర్ అని ఒక నంబర్ ఇచ్చాడు. బాధితురాలు రెండు, మూడు సార్లు వాట్సాప్ లో […]
తెలంగాణలో రాజకీయ నాయకులను కరోనా భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అయితే చాలా వరకు కోలుకొని మాములు స్థితికి వచ్చారు. అలాగే కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే నేడు తెరాస ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.. ఈ విషయం ఇలా ఉంటె తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డాడు. మేడ్చల్ ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి […]
హైదరాబాద్: దేశంలో ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు కరోనా భారిన పడ్డారు. వారిలో చాలా మంది కరోనాతో పోరాడలేక మృతి చెందారు. ఇప్పుడు తాజాగా మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(78) కూడా కరోనా కారణంగా మృతి చెందారు. 10 రోజుల నుండి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మృతి చెందారు. జులై 1, 1942 లో హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో జన్మించిన నంది ఎల్లయ్య టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా నంది […]
భద్రాచలం: కరోనా మొత్తం ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోంది. కొన్ని లక్షల మంది ప్రజలు కరోనా భారిన పడి ప్రాణాలు కోల్పోగా, ఎంతో మంది కరోనా వల్ల ఉపాధిని కోల్పోయి, ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా భద్రాచలం నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య కరోనా వల్ల కన్ను మూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా భారిన పడ్డ ఆయన విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స […]
తెలంగాణ లో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతునే ఉన్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అలాగే 10 మంది కరోనా బారిన పడి మరణించారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 66,677 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు; జీహెచ్ఎంసీ -517రంగారెడ్డి -181మేడ్చల్ మల్కాజ్గిరి – 146సంగారెడ్డి -111ఆదిలాబాద్ – 19భద్రాద్రి కొత్తగూడెం- 32జగిత్యాల-14జనగాం- 15జయశంకర్ భూపాలపల్లి […]
తెలంగాణ లో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతునే ఉన్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అలాగే 11 మంది కరోనా బారిన పడి మరణించారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 64,786 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు; జీహెచ్ఎంసీ -578రంగారెడ్డి -228మేడ్చల్ మల్కాజ్గిరి – 197సంగారెడ్డి -101ఆదిలాబాద్ – 17భద్రాద్రి కొత్తగూడెం- 35జగిత్యాల-21జనగాం- 21జయశంకర్ భూపాలపల్లి […]
తెలంగాణ లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,986 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అలాగే 14 మంది కరోనా బారిన పడి మరణించారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 62,703 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు; జీహెచ్ఎంసీ -586రంగారెడ్డి -205మేడ్చల్ మల్కాజ్గిరి – 207సంగారెడ్డి -108ఆదిలాబాద్ – 16భద్రాద్రి కొత్తగూడెం- 29జగిత్యాల-7జనగాం- 21జయశంకర్ భూపాలపల్లి – 4జోగులాంబ […]
తెలంగాణ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 13 మంది కరోనా బారిన పడి మరణించారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 60,717 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు; జీహెచ్ఎంసీ పరిధిలో 521,రంగారెడ్డిలో 289,వరంగల్ అర్బన్లో 102,వరంగల్ రూరల్లో 18,సంగారెడ్డిలో 33,కరీంనగర్లో 97,మేడ్చల్ మల్కాజ్గిరిలో 151,మహబూబాబాద్లో 39,జోగులాంగ గద్వాలలో 28,సూర్యాపేటలో […]