Telugu News » Tag » HemanthSoren
ఝార్ఖండ్: భాజపా ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబె తన ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాడని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావాను రాంచీ సివిల్ కోర్టులో దాఖలు చేశారు. ఆగస్టు 4న నమోదైన ఈ కేసులో ఆశ్చర్యం ఏంటంటే సీఎం హేమంత్ ఫేస్ బుక్ ఇండియా, ట్విట్టర్ ఇండియాలపై కూడా పరువు నష్టం దావా వేశారు. అసత్య వార్తలను అనుమతిస్తున్నందుకు, తొలగించన్నందుకు కేసులో వాటిని […]