Telugu News » Tag » greater elections 2020
జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగి రోజులు గడుస్తున్నా మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల విషయంలో ఇలాంటి స్ఫష్టత లేదు. ఇక ఈ పదవుల కోసం అన్ని పార్టీలు ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. తాజాగా ఈ పదవుల విషయంలో ఒక స్పష్టతనిచ్చారు. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక దింట్లో భాగంగా సెక్షన్ 81 ప్రకారం పాలకమండలి ఆధ్వర్యంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగాలని ఈసీ […]
జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా 150 డివిజన్లకు గాను 149 డివిజన్లలో ఫలితాలు వెలువడ్డాయి. ఒక్క నేరడమేట్ డివిజన్ ఫలితాల లెక్కింపు ఆగిపోయింది. అయితే ఈ డివిజన్ లో చాలా వరకు ఓట్లు పాడయ్యాయి. దీనితో ఈ సమస్య కోర్టుకు వెళ్ళింది. ఇక ఎట్టకేలకు నెరేడమెట్ ఫలితాలు కూడా వచ్చేసాయి. ఇక ఈ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి మీద టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందింది. దీనితో ఓటమి చెందిన బీజేపీ అభ్యర్థి కన్నీరుమున్నీరయ్యారు. తనకు అన్యాయం జరిగిందని, పాడైన […]
కాంగ్రెస్ పార్టీని పని అయిపోయిందని ప్రచారం ఎందుకు చేస్తున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీడియాతో సమావేశం రేవంత్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి ఎన్నికల్లో గతంలో మాదిరిగానే ఈసారి కూడా రెండు స్థానాలను గెలుచుకుందని చెప్పుకొచ్చాడు. గతంలో వచ్చిన ఓట్ల కంటే ఈసారి ఓటింగ్ శాతం కూడా కాంగ్రెస్ పార్టీకి పెరిగిందని తెలిపారు. కానీ ఒకవైపు కాంగ్రెస్ పని అయిపోయిందని, బీజేపీ బలపడిందని వస్తున్న వార్తలను ఖండిస్తున్నాని ఫైర్ అయ్యారు. బీజేపీకి ఓట్ల శాతం పెరిగినట్లే కాంగ్రెస్ […]
జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో గెలవలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి దన్యవాదాలని చెప్పుకొచ్చాడు. అలాగే టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు, సోషల్ మీడియా సైనికుడికి ధన్యవాదాలు తెలిపారు. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని చెప్పుకొచ్చాడు. చాలా తక్కువ మార్జిన్ తో ఓటమి చెందామని పేర్కొన్నాడు. అలాగే సీట్ల తగ్గింపు విషయమై సమీక్షా అవుతామని వెల్లడించాడు.
గుమ్మడి కాయంత ప్రతిభ ఉన్నా.. ఆవగింజంత అద`ష్టం ఉంటేనే కాలం కూడా కలిసొస్తుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ఈ మాట సరిగ్గా సరిపోతుంది. లేకపోతే.. పదవి వచ్చి పట్టుమని పది నెలలు కూడా కాలేదు. అప్పుడే ఈయన తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ ని ఓ రేంజ్ లోకి ఎలా తీసుకెళ్లగలడు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో కొద్దోగొప్పో వ్యతిరేకత ఉంది. కానీ.. దాన్ని ఒడిసి పట్టుకోవటానికి బీజేపీకి ఇన్నాళ్లకు గానీ సరైన సమయం […]
వినటానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ ఉన్న మాట చెప్పుకోకతప్పదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆరెస్ ను ఈమాత్రమైనా గెలిపించింది ఎవరంటే తెలంగాణా వాళ్లే అనుకుంటున్నారా? అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇంకా ఆంధ్రావాళ్లు టీఆరెస్ కి, కేసీఆర్ కి వ్యతిరేకం అనే భావనలోనే ఉంటే ఇప్పటికైనా ఆ ఆలోచన నుంచి బయటకు రావాల్సిందే. ఎందుకంటే బల్దియా పోరులో టీఆరెస్ కి పక్కాగా మద్దతిచ్చింది ఆంధ్రావాళ్లే కాబట్టి. హైదరాబాద్ లో స్థిరపడ్డ ఆంధ్రావాళ్లు టీఆరెస్ కి పెద్ద సంఖ్యలో ఓటేయకుండా […]
జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు ఎవ్వరు ఊహించని విధంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది కమల దళం. అయితే వందకు పైగా స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన ఆఖరికి సగం సీట్లతో సరిపెట్టుకుంది గులాబీ పార్టీ. ఇక దుబ్బాకలో గెలిచినప్పటి నుండి దూకుడు మీద కనిపిస్తుంది బీజేపీ. ఇక దీనితో జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా అదే దూకుడును ప్రదర్శించి సీట్లు సంపాదించింది. అయితే గతంలో 99 స్థానాల్లో విజయం సాధించిన గులాబీ దళం ఈ […]
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో పెద్ద వికెట్ ని కోల్పోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనిపిస్తోంది. ఆయన మరెవరో కాదు. చేవెళ్ల మాజీ ఎంపీ, ఎకనామికల్ గా సౌండ్ పార్టీ అయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డే. గ్రేటర్ ఎన్నికలకు ముందు ఆయన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ కలిశారంటూ వార్తలొచ్చాయి. దీనికితోడు ఈరోజు కొండా చేసిన కామెంట్లు ఆ వార్తలను బలపరుస్తున్నాయి. ఈరోజు పొద్దున్నే బల్దియా ఎన్నికల ఫలితాలు వెలువటం ప్రారంభం కాగా ముందుగా పోస్టల్ […]
జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు నువ్వానేనా అనేలా పోటీ పడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటె ఇప్పటివరకు విజయం సాదించిన వారిలో టీఆర్ఎస్ పది స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ఇక ఎంఐఎం కూడా 15 స్థానాల్లో గెలుపొందింది. ఒకవైపు బీజేపీ ఇప్పుడిప్పుడే ఖాతా తెరుస్తుంది. అయితే బీజేపీ మూడు చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ రెండు చోట్ల గెలుపొందింది. టీఆర్ఎస్ లో గెలుపొందినవారు : యూసుఫ్గూడలో రాజ్ కుమార్ […]
హైదరాబాద్ నగరంలో ఈరోజు రెండు అద్భుతాలు చోటుచేసుకోనున్నాయి. ఆ రెండింటి కోసం ప్రజలు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనాల్ని విపరీతంగా ఆకర్షిస్తున్న ఆ రెండు అంశాల్లో ఒకటోది.. బల్దియా ఎన్నికల ఫలితాలు కాగా రెండోది.. సినిమా థియేటర్ల ప్రారంభం. గ్రేటర్ ఎలక్షన్ పోరు ఫలితాలు ఇప్పటికే వెలువుడుతుండగా మరోవైపు సినిమా థియేటర్లు కూడా నేడే ఓపెన్ కానున్నాయి. కరోనా నేపథ్యంలో భాగ్య నగరంలో సినిమా హాళ్లు మార్చి చివరి వారంలో మూతపడ్డాయి. దీంతో అభిమానులు ఎనిమిది నెలలుగా […]
బల్దియా ఎన్నికల్లో ఇప్పటికే ఐదు చోట్ల అభ్యర్థులు గెలిచారు. అందులోని రెండు స్థానాల్లో అధికార టీఆర్ఎస్, మరో రెండు చోట్ల టీఆరెస్ మిత్ర పక్షమైన ఎంఐఎం, మరో డివిజన్ లో కాంగ్రెస్ క్యాండిడేట్లు విజయ బావుటా ఎగరేశారు. మొదటి గెలుపు మెహిదీపట్నంలో పోటీచేసిన ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ ది కావటం గమనార్హం. ఈ ఫలితం ఒక విశేషం. ఎందుకంటే ఈ మాజిద్ హుస్సేన్ గతంలో మేయర్ గా చేశారు. ఎంఐఎం కైవసం చేసుకున్న మరో […]
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. అయితే అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లో బీజేపీ మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో టీఆర్ఎస్ ఉంది. ఇక తరువాతి స్థానంలో ఎంఐఎం ఉంది. ఇక ఇదిలా ఉంటె తాజాగా టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మొదటి విజయాన్ని కైవసం చేసుకున్నాయి. అయితే మెహదీపట్నంలో ఎంఐఎం గెలుపొందగా, యూసుఫ్ గూడలో టీఆర్ఎస్ మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఒక వైపు టీఆర్ఎస్ 33 స్థానాలో ముందంజలో ఉండగా, 14 […]
బల్దియా ఎన్నికల ఫలితాల్లో మళ్లీ సీన్ రివర్స్ అయింది. ఓడలు బండ్లు అయ్యాయి. బండ్లు ఓడలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ కి అందనంత స్పీడు ప్రదర్శించిన బీజేపీ.. అసలు ఫలితాలు మొదలయ్యే సరికి చతికిలపడింది. మొదటి రౌండ్ రిజల్ట్స్ లో అధికార పార్టీ 31, బీజేపీ 15, ఎంఐఎం 20 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం దాదాపు 75 లక్షల ఓట్లకు కనీసం 50 శాతం ఓట్లు కూడా పోలవలేదు. మొత్తం 34 […]
మూడు రోజులుగా ఎదురుచూస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాలు వెలువడటం మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఆ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 150 డివిజన్లలోని 17 చోట్ల ఎవరికీ మెజారిటీ లభించలేదు. మిగిలిన స్థానాల్లో బీజేపీ అత్యధికంగా 82 డివిజన్లలో ఆధిక్యతతో దూసుకుపోతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం 31 చోట్లే ముందంజలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఎంఐఎం 16, కాంగ్రెస్ 4 డివిజన్లలో పైచేయి సాధించాయి. […]
జిహెచ్ఎంసి ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. అయితే గతంలో కంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోయింది. వాస్తవానికి గతంలో కంటే ఈ సారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశించిన ఆ ఆశాలు అన్ని అడియాశలు అయ్యాయి. ఇక జిహెచ్ఎంసి సర్కిళ్లలో మొత్తం 149 డిజిజన్లకు గాను ఎన్నికలు జరిగాయి. అయితే ఓల్డ్ మల్లక్ పెట్ లో అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో ఆ ఎన్నికను ఎల్లుండి నిర్వహించనున్నారు. ఇక ఒకవైపు నగరవాసులు ఓటు వేయడానికి పెద్దగా […]