Telugu News » Tag » Greater Elections
జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి నుండి పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థులతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇక ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతిఒక్క నాయకుడికి అండగా ఉంటానని చెప్పుకొచ్చాడు. అలాగే ఎన్నికల ప్రచారంలో అంతమంది కనిపించిన తీరా పోలింగ్ సెంటర్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడలేదని పేర్కొన్నారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఎవ్వరు ఉపయోగించుకోలేదని అన్నారు. ఓటమి […]
తెలంగాణాలో టీఆర్ఎస్ కు తిరుగులేదని అనుకున్న ఆఖరికి తిరుగుబాటే జరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. అయితే తెలంగాణ ప్రేత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెంటిమెంట్ తో సీఎం పీఠాన్ని ఎక్కాడు కెసిఆర్. ఇక అనంతరం పలు అభివృద్ధి పనులు చేపడుతూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు. ఇక ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఎన్ని విమర్శలు చేసిన పట్టించుకోకుండా ముందుకు సాగారు. ఇక ఇదిలా ఉంటే రెండవ సారి కూడా ఎక్కువ సీట్లతో, భారీ మెజారిటీతో సీఎం […]
గ్రేటర్ ఎన్నికల నోఫికేషన్ విడుదల కావటమే ఒక సంచలనం, ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించారేమో అనే అనుమానాలున్న సమయంలో ఒక్కసారిగా తెరమీదకు వచ్చిన గ్రేటర్ ఎన్నికలు కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే నామినేషన్స్, ప్రచారం,పోలింగ్, కౌంటింగ్ షెడ్యూల్ ప్రకటించి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత నుండి గ్రేటర్ పరిధిలో ప్రతి ఒక్క విషయం కూడా సంచలనమే అవుతుంది. ఇక్కడ జరుగుతున్నాయి మున్సిపల్ ఎన్నికల లేక పార్లమెంట్ స్థాయి ఎన్నికల అన్నట్లు జరిగాయి. ఢిల్లీ స్థాయి నేతలు ఇక్కడ గల్లీలోప్రచారం […]
గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ముగిసిపోయింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించటం కోసం ప్రధాన పార్టీలన్నీ బాగానే కష్టపడ్డాయని చెప్పవచ్చు. ప్రధానంగా తెరాస, బీజేపీ, ఎంఐఎం పార్టీలు పోటీపడ్డాయి. అయితే కాంగ్రెస్ మరియు టీడీపీ కూడా ఈ ఎన్నికల్లో పోటీచేశాయి. కాంగ్రెస్ కు ఒకటి అరా చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది, కానీ టీడీపీకి అలాంటి అవకాశం లేదని తెలిసిన కానీ పోటీ చేసిదంటే దానికి కారణం తెలంగాణలో ఉనికిని చాటుకోవడానికి తప్ప మరొకటి […]
జిహెచ్ఎంసి ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. అయితే గతంలో కంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోయింది. వాస్తవానికి గతంలో కంటే ఈ సారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశించిన ఆ ఆశాలు అన్ని అడియాశలు అయ్యాయి. ఇక జిహెచ్ఎంసి సర్కిళ్లలో మొత్తం 149 డిజిజన్లకు గాను ఎన్నికలు జరిగాయి. అయితే ఓల్డ్ మల్లక్ పెట్ లో అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో ఆ ఎన్నికను ఎల్లుండి నిర్వహించనున్నారు. ఇక ఒకవైపు నగరవాసులు ఓటు వేయడానికి పెద్దగా […]
జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ మందకొడిగా కోనసాగుతుంది. అయితే గతంలో జరిగినట్లే ఈసారి కూడా నగర వాసులు ఓటు వేయడానికి బయటకు రావడం లేదు. ముఖ్యంగా కరోనా దృష్ట్యా ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. ఇక వృద్దులు ఎక్కువగా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు కానీ, యువకులు, చదువుకున్న వారు ఓటు వేయడానికి ఆసక్తి చూపట్లేదు. ఇప్పటివరకు కేవలం 30 శాతానికి దగ్గరలో పోలింగ్ ఉందని తెలుస్తుంది. అయితే ఒకటి గంటల వరకు 18 శాతం […]
అసెంబ్లీ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని విధంగా గ్రేటర్ ఎన్నికలు జరిగాయి. గ్రేటర్ లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు బాగానే కష్టపడ్డాయి. దాదాపు పది రోజులు హోరాహోరీగా జరిగిన ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో ఈ రోజు ఎన్నికల పోలింగ్ పక్రియ మొదలైంది. డిసెంబర్ 4 న ఈ ఫలితాలు వెల్లడించనున్నారు, అయితే ఈ లోపే సాధారణంగా ఎన్నికల ఫలితాల మీద ఎగ్జిట్ పోల్స్ బయటకు వస్తున్నాయి. కొన్ని కొన్ని సంస్థలు స్వతంత్రంగా సర్వే నిర్వహించి ఎగ్జిట్ […]
జిహెచ్ఎంసి ఎన్నికల్లో పలు చోట్ల గందరగోళం నెలకొంది. అయితే మలక్ పెట్ డివిజన్ లో ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యం వలన ఓట్లు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 26వ డివిజన్ మలక్ పెట్ లో కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తే కొడవలి గుర్తును ఏర్పాటు చేసారు. దీనితో ఈ విషయాన్నీ తెలుసుకున్న సిపిఐ అభ్యర్థి అధికారులకు పిర్యాదు చేసారు. ఇక సిపిఐ చేసిన ఫిర్యాదుతో పోలింగ్ ను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఇక రద్దు […]
బీజేపీ లీడర్ యామిని శర్మ న్యూస్ క్యూబ్ తో ఇంటర్ వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. దుబ్బాకలో ఎలా గెలిచామో జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా అదే విధంగా విజయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేసారు. కాంగ్రెస్ దేశాన్ని ప్రాంతాలుగా విడగొట్టిందని చెప్పుకొచ్చారు. దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలను బీజేపీ కలుపుకుంటూ పోతుందని పేర్కొంది.
గ్రేటర్ ఎన్నికల్లో సంపూర్ణ విజయం కోసం టీఆర్ఎస్ సర్వశక్తులను ఒడ్డుతోంది. సెంచరీతో మేయర్ పీఠంపై సగర్వంగా కూర్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అడ్డ దారిలో కాకుండా పూర్తి స్థాయి మద్దతుతోనే బీజేపీ ని ఓడించి టీఆర్ఎస్ మేయర్ పీఠంను దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది. అందుకోసం కేసీఆర్ కూడా రంగంలోకి దిగారు. గల్లీ ఎన్నికలు అంటూ మొన్నటి వరకు కేసీఆర్ పెద్దగా సీరియస్ తీసుకోలేదు. కాని బీజేపీ వ్యవహరిస్తున్న తీరుతో కేసీఆర్ రూటు మార్చాడు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం […]
దుబ్బాక ఓటమితో ఆకాశం నుండి నేల మీదకు దిగిన తెరాస పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి తప్పులు చేయకుండా విక్టరీ సాధించాలని వ్యూహాలు అమలుచేస్తుంది. ఇందులో భాగంగా మజ్లీస్ తో దోస్తీ లేదంటూ ప్రచారం చేసుకుంటూ వెళ్తుంది. గతంలో మజ్లీస్ తో అంటకాగిన తెరాస పార్టీ నేడు ఎందుకు దూరంగా ఉంటుంది అంటే దానికి కారణం బీజేపీ అనే చెప్పాలి. బీజేపీ పార్టీ పూర్తిగా హిందూ అజెండా తీసుకోని ఎన్నికలకు వెళ్ళింది, బీజేపీ అంటే హిందూ పార్టీ […]
గ్రేటర్ ఎన్నికల విషయంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ అలసత్వం ప్రదర్శించకుండా తమ శక్తియుక్తులను కూడకట్టుకొని ముందుకు వెళ్తున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు హైదరాబాద్ లోని ప్రతి డివిజన్స్ లో ఒక్కో కీలక నేతను నియమించి ఆ డివిజన్ బాధ్యతలు వాళ్ళకి అప్పగించి ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అభ్యర్థుల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు. వీరిమధ్యే పోటీ […]
గ్రేటర్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా రసవత్తరంగా జరుగుతున్నాయి. పోటీచేస్తున్న ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఒక యుద్ధమే చేస్తున్నాయి. ఇక ఎన్నికల ప్రచారం ముగింపుకు సమయం దగ్గర పడటంతో అన్ని రాజకీయ పార్టీల హేమాహేమీలు ప్రచారం చేస్తున్నారు, అయితే గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేస్తున్న టీడీపీ మాత్రం ప్రచారం విషయంలో బాగా వెనకబడి ఉంది, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రేటర్ ఎన్నికల విషయంలో పెద్దగా ఆసక్తిగా ఉన్నట్లు కనిపించటం లేదు. […]
జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ మేనిఫెస్టో విడుదల చేసారు. ఇక ఈ మేనిఫెస్టోలో పేదలకు పెద్ద పీఠ వేసాడు. అయితే ఈ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరద సాయంగా ఇరువై ఐదు వేల రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే గ్రేటర్ పరిధిలో LRS ను రద్దు చేస్తామని, దీనిద్వారా ఎంతో మంది పేదలకు విముక్తి లభిస్తుందని చెప్పుకొచ్చాడు. నగరంలో కరోనా వ్యాక్సిన్ అందిస్తామని, టెస్టుల సంఖ్య కూడా పెంచుతామని […]
గ్రేటర్ ఎన్నికల సమరం గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఈసారి జరుగుతుంది. ప్రధానంగా తెరాస మరియు బీజేపీ నువ్వా- నేనా అన్న విధంగా పోటీ పడుతున్నాయి. అయితే ఇదే అదునుగా రాష్ట్రంలో కొన్ని అరాచక శక్తులు పెట్రేగిపోయే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నట్లు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించటం ఇప్పుడు సంచలనం అయ్యింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అరాచక శక్తుల […]