Telugu News » Tag » Gitam univetsity destruction
గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుందని చెబుతూ విశాఖ మున్సిపల్ అధికారులు యూనివర్సిటీ నిర్మాణాలు కొన్నింటిని కూలగొట్టడం సంచలం రేపింది. గీతం యాజమాన్యం ఎండాడ, రిషికొండ ఏరియాల్లో సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని అనుమతులు లేకుండా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిందని, ఆ భూమి విలువ 800 కోట్లు ఉంటుందని అందుకే కూల్చేసి ప్రభుత్వం తన భూమిని తాను స్వాధీనం చేసుకుందని పాలక పక్షం అంటోంది. గీతం యూనివర్సిటీ చైర్మన్ బాధ్యతలను శ్రీభరత్ చూసుకుంటున్నారు. అయన స్వయానా నందమూరి బాలకృష్ణకు చిన్నల్లుడు. తెలుగుదేశం పార్టీ నేత కూడ. […]