Telugu News » Tag » Gitam university
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాంచి దూకుడు మీదున్నారు. గీతం యూనివర్సిటీ అక్రమాల గుట్టును ఒక్కొక్కటిగా విప్పుతూ.. దాని మీద డైరెక్ట్ గా ఫిర్యాదులే చేస్తున్నారట. ఎంపీ దెబ్బకు గీతం యూనివర్సిటీ మాత్రం గిలా గిలా కొట్టుకుంటోందని తెలుస్తోంది. నిజానికి గీతం యూనివర్సిటీ అంటే ఏపీలో చాలా ఫేమస్. చాలామంది విద్యార్థులు అక్కడ చదువుకోవాలని ఆశపడుతుంటారు. ఆ యూనివర్సిటీ ప్రారంభం అయిన కొన్ని ఏళ్లకే దానికి డీమ్డ్ యూనివర్సిటీ హోదా కూడా వచ్చింది. అయితే ప్రభుత్వాలు మారాక కానీ.. […]
జగన్ ముఖ్యమంత్రి అయినా తర్వాత టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరిని జగన్ టార్గెట్ చేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. దీనితో బయపడి చాలా మంది నేతలు టీడీపీకి రాజీనామా చేసి, కుదిరితే వైసీపీ లోకి లేకపోతే బీజేపీలోకి జంప్ అయిపోయారు. అలా వెళ్ళటం కుదరని నేతలు టీడీపీలో వుంటూ లో-ప్రొఫైల్ మెయింటన్స్ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా ఇదే రీతిలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, తన సినిమాలు తాను చేసుకుంటూ […]
నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, టీడీపీ నేత శ్రీభరత్ కు చెందిన గీతం యూనివర్సిటీ విద్యా సంస్థల మీద ప్రభుత్వం డేగ కన్ను వేసింది. అక్రమంగా 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని యూనివర్సిటీ నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ ఆ నిర్మాణాలకు కూలగొట్టింది. నేరుగా బాలకృష్ణ అల్లుడినే టచ్ చేయడంతో టీడీపీలో అలజడి మొదలైంది. మొదటి నుండి పార్టీలో ఎంత పెద్ద వివాదం చెలరేగినా బాలయ్య కలుగజేసుకునేవారు కాదు. కానీ తన అల్లుడికే ఇబ్బంది రావడంతో బాలకృష్ణ వ్యవహారంలోకి ఎంటరైఅంట్టు టీడీపీ వర్గాలు చర్చ నడుస్తోంది. అయితే భవనాలను కూలగొట్టాడంటప్ని వైసీపీ ఆగిపోలేదు. ఇంకాస్త దూకుడుగా […]
తెలుగుదేశం పార్టీలోని ఒక్కో పెద్ద తలకు ఒక్కో విధానం ఉంది వైఎస్ జగన్ దగ్గర. గత ప్రభుత్వంలో ఎవరెవరు ఏయే అవినీతికి పాల్పడ్డారు, ఎవరి మీద ఎన్ని పాత కేసులున్నాయి అనేది బయటికి లాగి మరీ ఇరికించేస్తున్నారు. అలా ఇరుక్కున్న నాయకుడే అచ్చెన్నాయుడు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్ మీద, వైసీపీ మీద తన ప్రతాపం చూపించిన అచ్చెన్నాయుడు ప్రతిపక్షంలోకి మారినా దూకుడు తగ్గించుకోలేదు. ఇంకాస్త వాయిస్ పెంచి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. అలా ఆయన ఎగిరిపడుతుండగానే ఈఎస్ఐ కుంభకోణాన్ని బయటికిలాగి మీద పెద్ద బండ వేశారు జగన్. ఆ దెబ్బతో […]
విశాఖ గీతం యూనివర్సిటీ రగడ పాలక పక్షం, ప్రతిపక్షం మధ్యన వేడిని తారాస్థాయికి చేర్చింది. చంద్రబాబు నాయుడు అండతో గీతం యాజమాన్యం ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేసిందని ఆరోపిస్తూ మున్సిపల్ అధికారులు ప్రహరీ సహా కొన్ని నిర్మాణాలను కూల్చేశారు. దీంతో ప్రతిపక్షం టీడీపీ కావాలనే జగన్ కక్ష తీర్చుకుంటున్నారని, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని టార్గెట్ చేసి శ్రీభరత్ విద్యాసంస్థల మీద దాడికి దిగారని ఆరోపిస్తున్నారు. అయితే పాలకవర్గం మాత్రం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే కూలగొట్టరా అంటూ వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేలా లేదు అధికారపక్షం. ఈ నేపథ్యంలో […]
విశాఖలో గీతం యూనివర్సిటీ అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే, అది బాలయ్య చిన్నల్లుడు కు చెందింది కావటంతో సహజంగానే రాజకీయ రంగు పూసుకోవటం జరిగింది. అయితే ఆ అక్రమ కట్టడాలను కూల్చివేయటానికి ముందు కొన్ని కీలక పరిణామాలు జరిగినట్లు తెలుస్తుంది. దాదాపు రెండు దశాబ్దాల నుండి గీతం సంస్థ ఆ నలభై ఎకరాల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. ముందు కేటాయించిన 70 ఎకరాలే కాకుండా దాని పక్కనే ఉన్న ఈ నలభై ఎకరాలను […]
విశాఖపట్నం గీతం యూనివర్సిటీ అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేయటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఎక్కడ చుసిన గీతం గురించి పెద్ద ఎత్తున మాట్లాడుకుంటారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో గీతం గురించి తెలియని వాళ్ళు లేకపోవటం, అదే సమయంలో అది స్వయానా బాలకృష్ణ చిన్నల్లుడుకి చెందిన సంస్థ కావటంతో దానిపై మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంది. ఈ విషయంలో సీఎం జగన్ ను ఒక విలన్ గా టీడీపీ అనుకూల మీడియా చూపిస్తుంది. వైసీపీ ని టార్గెట్ చేస్తూ […]
గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుందని చెబుతూ విశాఖ మున్సిపల్ అధికారులు యూనివర్సిటీ నిర్మాణాలు కొన్నింటిని కూలగొట్టడం సంచలం రేపింది. గీతం యాజమాన్యం ఎండాడ, రిషికొండ ఏరియాల్లో సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని అనుమతులు లేకుండా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిందని, ఆ భూమి విలువ 800 కోట్లు ఉంటుందని అందుకే కూల్చేసి ప్రభుత్వం తన భూమిని తాను స్వాధీనం చేసుకుందని పాలక పక్షం అంటోంది. గీతం యూనివర్సిటీ చైర్మన్ బాధ్యతలను శ్రీభరత్ చూసుకుంటున్నారు. అయన స్వయానా నందమూరి బాలకృష్ణకు చిన్నల్లుడు. తెలుగుదేశం పార్టీ నేత కూడ. […]