Telugu News » Tag » GHMC Eelctions
గుమ్మడి కాయంత ప్రతిభ ఉన్నా.. ఆవగింజంత అద`ష్టం ఉంటేనే కాలం కూడా కలిసొస్తుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ఈ మాట సరిగ్గా సరిపోతుంది. లేకపోతే.. పదవి వచ్చి పట్టుమని పది నెలలు కూడా కాలేదు. అప్పుడే ఈయన తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ ని ఓ రేంజ్ లోకి ఎలా తీసుకెళ్లగలడు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో కొద్దోగొప్పో వ్యతిరేకత ఉంది. కానీ.. దాన్ని ఒడిసి పట్టుకోవటానికి బీజేపీకి ఇన్నాళ్లకు గానీ సరైన సమయం […]
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి ఆశలు అడియాసలయ్యేట్లే ఉన్నాయి. ఈనెల 9న ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటిస్తారనే వార్తలు వస్తున్నా అవి నిజమయ్యే సూచనలు కనిపించట్లేదు. బల్దియా ఎన్నికల్లో హస్తం పార్టీ ఘోరంగా ఫెయిల్ కావటమే దీనికి కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్రేటర్ పోరులో కాంగ్రెస్ పార్టీకి మరోసారి చావుదెబ్బ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ […]
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. అయితే అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లో బీజేపీ మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో టీఆర్ఎస్ ఉంది. ఇక తరువాతి స్థానంలో ఎంఐఎం ఉంది. ఇక ఇదిలా ఉంటె తాజాగా టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మొదటి విజయాన్ని కైవసం చేసుకున్నాయి. అయితే మెహదీపట్నంలో ఎంఐఎం గెలుపొందగా, యూసుఫ్ గూడలో టీఆర్ఎస్ మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఒక వైపు టీఆర్ఎస్ 33 స్థానాలో ముందంజలో ఉండగా, 14 […]
మూడు రోజులుగా ఎదురుచూస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాలు వెలువడటం మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఆ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 150 డివిజన్లలోని 17 చోట్ల ఎవరికీ మెజారిటీ లభించలేదు. మిగిలిన స్థానాల్లో బీజేపీ అత్యధికంగా 82 డివిజన్లలో ఆధిక్యతతో దూసుకుపోతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం 31 చోట్లే ముందంజలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఎంఐఎం 16, కాంగ్రెస్ 4 డివిజన్లలో పైచేయి సాధించాయి. […]
జిహెచ్ఎంసి ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. అయితే గతంలో కంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోయింది. వాస్తవానికి గతంలో కంటే ఈ సారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశించిన ఆ ఆశాలు అన్ని అడియాశలు అయ్యాయి. ఇక జిహెచ్ఎంసి సర్కిళ్లలో మొత్తం 149 డిజిజన్లకు గాను ఎన్నికలు జరిగాయి. అయితే ఓల్డ్ మల్లక్ పెట్ లో అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో ఆ ఎన్నికను ఎల్లుండి నిర్వహించనున్నారు. ఇక ఒకవైపు నగరవాసులు ఓటు వేయడానికి పెద్దగా […]
జిహెచ్ఎంసి ఎన్నికల్లో పలు చోట్ల గందరగోళం నెలకొంది. అయితే మలక్ పెట్ డివిజన్ లో ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యం వలన ఓట్లు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 26వ డివిజన్ మలక్ పెట్ లో కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తే కొడవలి గుర్తును ఏర్పాటు చేసారు. దీనితో ఈ విషయాన్నీ తెలుసుకున్న సిపిఐ అభ్యర్థి అధికారులకు పిర్యాదు చేసారు. ఇక సిపిఐ చేసిన ఫిర్యాదుతో పోలింగ్ ను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఇక రద్దు […]
తెలంగాణాలో వరద సాయం ఇస్తుంటే బీజేపీ పార్టీ కిరికిరి పెట్టిందని సీఎం కెసిఆర్ విమర్శలు చేసాడు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో సాయం ఇవ్వలేదని, ఒక్క తెలంగాణాలో ఇస్తుంటే అడ్డుకున్నారని ఫైర్ అయ్యాడు. అయినా వరద సాయాన్ని ఆపబోమని చెప్పుకొచ్చాడు. ఎన్నికలు ముగియగానే మిగితా సగం మందికి కూడా వరద సాయం అందజేయడానికి తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అడ్డదారిలో ఈ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నాయని చెప్పుకొచ్చాడు. మొన్న దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై తప్పుడు వార్తలు సృష్టించినట్లు ఈ ఎన్నికల్లో కూడా అలానే చేద్దామని ఆలోచనలో ఉన్నారని మండిపడ్డారు. నా మీద కూడా తప్పుడు ప్రచారాలు చేయడానికి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. నేను బీజేపీలో చేరుతున్నానని తప్పుడు వార్తలు సృష్టించడానికి బీజేపీ రెడీ […]
బీజేపీ లీడర్ యామిని శర్మ న్యూస్ క్యూబ్ తో ఇంటర్ వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. దుబ్బాకలో ఎలా గెలిచామో జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా అదే విధంగా విజయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేసారు. కాంగ్రెస్ దేశాన్ని ప్రాంతాలుగా విడగొట్టిందని చెప్పుకొచ్చారు. దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలను బీజేపీ కలుపుకుంటూ పోతుందని పేర్కొంది.
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవ్యాక్సిన్ ను పరిశీలించడానికి ప్రధాని వచ్చారు. ఇక ఇదే నేపథ్యంలో సీఎం కెసిఆర్ కు సమాచారం ఇవ్వలేదని పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించారు. దీనితో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేసాడు. ఒక ప్రధాని ఢిల్లీ నుండి వస్తుంటే ఒక సీఎం గా ఉండి వెళ్లి రిసీవ్ చేసుకోవాలి గాని […]
తెలంగాణాలో జిహెచ్ఎంసి ఎన్నికల పోరు జోరుగా సాగుతుంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో స్పీడ్ ను పెంచాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య మాటల యుద్ధం తీరా స్థాయిలో జరుగుతుంది. ఒకరిపై మరొకరు విమర్శలు పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. ఇక ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అయితే ఆయన మాట్లాడుతూ.. తెలంగాణాలో జిహెచ్ఎంసి ఎన్నికలు అయిపోగానే మధ్యంతర ఎన్నికలు వస్తాయని వ్యాఖ్యానించాడు. అవినీతి ప్రభుత్వం […]
జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా బీజేపీ మాత్రం ప్రచారంలో దూసుకుపోతుంది. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుకెళ్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను బయట పెడుతూ హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఇప్పటికే నగరంలో ఫ్రీ వైఫై లో జరిగే అవకతవకలు బయటపెట్టారు. ఇక ఇదే నేపథ్యంలో మరొక విషయాన్నీ బయట పెట్టారు. అయితే నగరంలో […]
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంత్రి కేటీఆర్ ప్రచారంలో పాల్గొన్నాడు. ఆయన ప్రచారంలో మాట్లాడుతూ.. బీజేపీ, ఎంఐఎం లు మతలకు మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డాడు. టీఆర్ఎస్ కు అన్ని మతాలు సమానమని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా బీజేపీ ఎప్పుడు మత రాజకీయాలు చేస్తుందని ఫైర్ అయ్యారు. తెలంగాణకు చేసిన అభివృద్ధి చూపించమంటే ఏ ఒక్కడు చుపించాడుగాని మతాల గురించి మాత్రం మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేసాడు.
అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడానికి ఎంఐఎం, బీజేపీ లు మాత కల్లోలాలను సృష్టిస్తున్నాయని మండిపడ్డాడు. ఎంఐఎం, బీజేపీ పార్టీలు అమిత్ షా సూచనల మేరకు కావాలనే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని పేర్కొన్నాడు. అసలు ఎన్టీఆర్, పీవీ నరసింహ రావు ల మీద బండి సంజయ్ కు అంత ప్రేమ ఎందుకో అని ఎద్దేవా చేసాడు. ఓట్ల […]
జిహెచ్ఎంసి ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా కొన్ని పార్టీలు మేనిఫెస్టో ను విడుదల చేసాయి. మొత్తానికి అన్ని పార్టీలు ఈ జిహెచ్ఎంసి ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నాయి. ఇక ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా ఏ మాత్రం తగ్గకుండా అధికార పార్టీ వైఫల్యాలను బయటపెడుతూ విరుచుకుపడుతుంది. అయితే దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపు తరువాత బీజేపీ మరింత జోష్ […]