Telugu News » Tag » GHMC Commissioner Lokesh Kumar
హైదరాబాద్ పరిధిలో వరద సాయం కోసం బాధితులు మీసేవ సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. దీనితో మీసేవ సెంటర్లకు వెళ్లోద్దని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. అయితే జిహెచ్ఎంసి బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించి సాయం అందనివారి వివరాలు సేకరిస్తామని పేర్కొన్నాడు. బాధితుల వివరాలు, ఆధార్ ధ్రువీకరణ జరిగిన తరువాత నేరుగా వారి అకౌంట్ లో సాయాన్ని జమ చేస్తామని చెప్పుకొచ్చాడు. అయితే ఒకవైపు ఆర్థిక సాయాన్ని ఎన్నికలు అయిపోగానే 7వ తేదీ నుండి ఎదావిదిగా […]