Telugu News » Tag » Gandhi Hospital
Choreographer Rakesh Master : రాకేష్ మాస్టర్.. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కొరియోగ్రాఫర్. స్టార్ హీరోలకు డ్యాన్స్ నేర్పించిందే ఆయన. అంతెందుకు ఇప్పుడున్న టాప్ కొరియోగ్రాఫర్లు అందరూ ఆయన దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నవారే. ఒకప్పుడు ఆయన లెజెండరీ కొరియోగ్రాఫర్. స్టార్ హీరోలకు కూడా ఆయన డేట్స్ దొరికేవి కావు. దాదాపు 1500లకు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారంటే ఆయనకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే అంత గొప్ప స్థాయికి ఎదిగిన […]
Choreographer Rakesh Master : టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు మృతి చెందారు. గత 20 రోజలుగా ఆయన కంటిన్యూగా ఔట్ డోర్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురయ్యారు. కంటిన్యూగా వాంతింగ్స్, విరోచనాలతో బాధపడ్డారు. ఈ రోజు విజయవాడ నుంచి వస్తుండగా ఆయనకు సన్ స్ట్రోక్ వచ్చింది. దాంతో రక్త వాంతులు కావడంతో […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘అడవి దొంగ’ సినిమాని చూపిస్తూ, ఓ మహిళకు అరుదైన బ్రెయిన్ సర్జరీ చేశారు వైద్యులు. అది కూడా తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గాంధీ ఆసుపత్రిలో. మెదడులో పెరుగుతున్న ప్రమాదకర కణితిని తొలగించే క్రమంలో రోగికి అవసరమైన మేర మత్తు ఇచ్చి, ఆమె తన కన్నులతో చూడగలిగే స్థితిలో వుంచి, ఆమె కోరిక మేరకు సినిమా చూపిస్తూ సర్జరీ నిర్వహించారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి మీడియా ద్వారా తెలుసుకుని, […]
Gandhi Hospital : బ్రెయిన్ సర్జరీ.! ఇటీవలి కాలంలో తరచూ వింటున్నాం దీని గురించి.! పైగా, సర్జరీ చేసే క్రమంలో రోగి మెలకువగానే వుంటున్నాడు. అలా మెలకువగా రోగిని వుంచ గలిగితే, సర్జరీ తేలికవుతుందనీ.. విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా వుంటాయని వైద్యులు చెబుతుంటారు. విదేశాల్లో ఓ మ్యుజీషియన్.. మ్యూజిక్ వింటూనే సర్జరీ చేయించుకున్నాడని ఆ మధ్య ఓ వార్త చూశాం. తాజాగా, మన తెలుగు నేల మీదనే, అందునా మన హైద్రాబాద్లో ఓ రోగికి సినిమా చూపిస్తూ […]
తెలంగాణ లో కరోనా కేసుల విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2012 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 13 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 70,958 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు; జీహెచ్ఎంసీ – 532,రంగారెడ్డి – 188,మేడ్చల్ మల్కాజ్గిరి – 198,సంగారెడ్డి – 89,ఆదిలాబాద్ – […]
కరోనా మహమ్మారి తో ప్రతిఒక్కరు కూడా విషాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ మహమ్మారి దాటికి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే.. ఈ తిప్పలు ఇంకా ఎన్ని నాళ్ళు అని బాధపడుతున్నారు. అయితే న్యూయార్క్లోని బ్రూక్లేన్లో చోటుచేసుకున్న ఒక ఘటన గురించి తెలిస్తే తప్పకుండా కళ్ల నుండి నీరు వస్తాయి. వివరాల్లోకి వెళితే సెల్వియా (35) అనే మహిళ, బ్రూక్డాలే యూనివర్శిటీ హాస్పిటల్ మెడికల్ సెంటర్లో లేబర్ అండ్ డెలివరీ నర్సుగా పనిచేస్తోంది. అయితే […]
వాషింగ్ టన్: కరోనాపై పోరాటం చేయడంలో ఇండియా, చైనాల కంటే అమెరికా ఉత్తమంగా పోరాటం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా వల్ల ఎక్కువగా భాదింపబడ్డ దేశాల్లో అమెరికా కూడా ఒకటని, అయిన కూడా తిరిగి పుంజుకునే శక్తి తమకుందని ధీమా వ్యక్తం చేశారు. రోజు రోజుకు దేశంలో కొత్తగా నమోదు అవుతున్న కేసుల సంఖ్య తగ్గుతుందని వెల్లడించారు. అలాగే కరోనాకు సంబంధించిన వాక్సిన్ ను అమెరికానే కనిపెడ్తుందని ధీమా వ్యక్తం చేశారు. బయో […]
కరోనా మహమ్మారి ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ మహమ్మారి చిన్న, పెద్ద, పేద, ధనిక, కులం, మతం అని తేడా లేకుండా అందరికి సోకుతుంది. అయితే ఈ కరోనా వైరస్ మిగతా వారితో పోలిస్తే ఊబకాయం ఉన్న వ్యక్తులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మన శరీరంలో ఆకలిని నియంత్రించే హార్మోన్ లెప్టిన్. ఇక ఈ లెప్టిన్ హార్మోన్ శరీరంలో ఎక్కువగా ఉంది అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే లెఫ్టిన్ హార్మోన్ ఉన్న […]
హైదరాబాద్: కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతున్న తరుణంలో ప్రజలు హాస్పిటల్స్ ను డేవాలయలుగా, డాక్టర్స్ ను దేవుళ్లుగా చూస్తున్నారు. అయితే కొంతమంది డాక్టర్స్ ఈ విపత్కర పరిస్థితిని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీని పై తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఈ మాటలు హామీల వరకే పరిమితం అవుతాయని, ఆచరణలో సాధ్యం కావాని చాలామంది అనుకున్నారు. […]
ప్రముఖ ఫోక్ సింగర్ వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈరోజు తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. వంగపండు ప్రసాదరావు వందలాది జానపద పాటలను రచించారు. అలాగే కొన్ని పాటలు కూడా పాడారు. తన పాటలతో పల్లెకారులతో పాటు, గిరిజనులకు కూడా అవగాహన కల్పించిన ప్రసాదరావు ఉత్తరాంధ్ర వెనుకబాటు గురించి గొంతెత్తి పాడారు. మొత్తానికి 300లకు పైగా పాటలు రాశారు. అలాగే ఆయన […]
ఇండియన్ మూవీ ప్రేక్షకులకు కొత్త తరహా కథలను పరిచయం చేసి, ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఆల్టర్ నేటివ్ రియాలిటీ కాన్సెప్ట్ తో కొన్ని సినిమాలు చేస్తున్నారు. అలాగే కొన్ని నిజ సంఘటనల ఆధారంగా కూడా కొన్ని మూవీస్ తీస్తూ, వాటిని తన ఆన్లైన్ థియేటర్ అయిన ఆర్జీవి వరల్డ్ థియేటర్ లో పేపర్ వ్యూ కాన్సెప్ట్ తో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అమృత ప్రణయ్ […]
తెలంగాణ లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతునే ఉన్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1286 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 12 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 68,946 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు; జీహెచ్ఎంసీ – 391రంగారెడ్డి – 121మేడ్చల్ మల్కాజ్గిరి – 72సంగారెడ్డి – 15ఆదిలాబాద్ – […]
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే రోజుకు వెయ్యి కేసుల పైగా నమోదవుతన్నాయి. ఇలా పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. ఒకవైపు రాష్ట్ర రాజధాని అయినా హైదరాబాద్ లో కేసుల తీవ్రత అత్యధికంగా పెరుగుతున్నాయి. ఇక ఇలా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒకే ఒక్క కోవిడ్ హాస్పటల్ గా సేవలు అందిస్తుంది సికింద్రాబాద్ లోని […]
కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రోజురోజుకి రగులుతుంది. అయితే టీపీసీసీ పదవి కోసం ఆ పార్టీలో కీలక నాయకులు అందరు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి ఉన్నారని చాలా వరకు టాక్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. అధికార పార్టీని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ తన గళం వినిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది ఇలా ఉంటె ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు […]
తెలంగాణలో కరోనా రోజురోజుకి చాప కింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నలబై ఐదు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా నుండి కోలుకొని ముప్పై రెండు వేలకు పైగా డిశ్చార్జ్ అయ్యారు. అయితే రాష్టంలో కరోనా రికవరీ రేటు అత్యధికంగా ఉంది. ఇదొక్కటి కొంచం ఊరటగా ఉందని వైద్యులు చేప్తున్నారు. ఇది ఇలా ఉంటె తెలంగాణ సర్కార్ పై హై కోర్ట్ మరోసారి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసులు […]