Telugu News » Tag » Floods In Andhrapradesh
ఆంధ్రప్రదేశ్ రైతులు తమ కష్టాలు చెప్పుకుంటూ కాస్త బాధను వ్యక్తం చేశారు. అయితే నివర్ తుఫాన్ దాటికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. వ్యవసాయం వల్ల రైతులకు లాభం లేదని, ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి దయనీయకంగా ఉందని వెల్లడించారు. రైతులు వెన్నుముక అని చెప్పుకోవటానికి మాత్రమే పరిమితమని, నిజానికి రైతులకు గౌరవం లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల బాగోగులను అడుగుతూ […]
ఏపీ బీహాజీపీకి కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజుగారు నియామకం జరిగినప్పటి నుండి ఆ పార్టీలో కొత్త జవసత్వాలు పుట్టుకొచ్చాయి. ఒక్కోసారి లాజిక్ పట్టుకుని హడావుడి చేసే వీర్రాజుగారు ఒక్కోసారి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడ తెలియని మాటలు మాట్లాడుతూ కన్ఫ్యూజ్ చేస్తుంటారు. అయితే ఆ కన్ఫ్యూజన్ బీజేపీ వాళ్లకు కాదులెండి ప్రత్యర్థి పార్టీల నేతలకు. దేవాలయాల మీద దాడులు జరిగితే దానికి హిందూత్వం అనే రంగును పులిమేసి మాట రాజకీయాలు చేయాలని బీజేపీ తెగ ఉబలాటపడింది. కానీ అది కుదరలేదు. అంతకుముందు రాజధానుల గురించి మాట్లాడుతూ వీర్రాజుగారు ఆంధ్రాకు చంద్రబాబు నాయుడులా ఒక […]