Telugu News » Tag » Elections
Pawan Kalyan : ‘ముందైతే రాజకీయాలు పక్కన పెట్టండి.. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించండి..’ ఇదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో వైసీపీయేతర రాజకీయ పార్టీలకు ఇచ్చిన పిలుపు. నిజానికి, కొంతకాలంగా జనసేన అధినేత ఇదే మాట చెబుతూ వున్నారు. ‘వైసీపీ ఓటు చీలిపోనివ్వను..’ అంటూ కొన్నాళ్ళ క్రితం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జనసేన అధినేత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచే పవన్ కళ్యాణ్ మీద ‘ప్యాకేజీ స్టార్’ అనే విమర్శల తీవ్రత పెంచింది […]
Munugodu : ఉప ఎన్నిక అంటేనే కరెన్సీ నోట్ల పండగ.! దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ఓటుకు ఐదు వేల వరకూ పంచినట్లు పలు న్యూస్ ఛానళ్ళు ఆధారాలతో సమా వెల్లడించిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ ఉప ఎన్నిక అయితే ఇంకా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఒక్కో ఓటుకీ ఆరు నుంచి పది వేల రూపాయల వరకూ పంచారు. ‘పది వేలు ఇస్తేనే ఓటేస్తాం..’ అని ఓటర్లు అభ్యర్థుల్ని నిలదీయడం హుజూరాబాద్లో చూశాం. కొంతమందికి 12 వేలు […]
BJP : ఉప ఎన్నికల వేళ ఇతర పార్టీల్లోంచి అధికార పార్టీలోకి చేరికలు ఎక్కువగా వుంటుంటాయ్. కానీ, మునుగోడు ఉప ఎన్నిక విషయంలో అధికార పార్టీ నుంచి బీజేపీలోకి చేరికలు ఎక్కువవుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుచుకుంటాననే ధీమా మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక తప్పనిసరైంది. కాంగ్రెస్ పార్టీకీ, మునుగోడు ఎమ్మెల్యే పదవికీ ఇటీవల […]
Bandi Sanjay : తెలంగాణలో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేస్తోన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రానున్న రోజుల్లో తెలంగాణలో మరిన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 12 మంది వరకు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లోకి వచ్చారని బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు చెబతోన్న విషయం విదితమే. ఇటీవలే ‘చేరికల కమిటీ’ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, ఢిల్లీకి వెళ్ళి బీజేపీ అధిష్టానానికి, బీజేపీలో […]
BJP : మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఈ రోజు ఉదయం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘హుజూరాబాద్లో గుద్దుడు గుద్దితే కేసీయార్కి దిమ్మ తిరిగింది. మళ్ళీ అలాంటి భాగ్యం నల్లగొండ జిల్లాకి దక్కబోతోంది..’ అంటూ ఈటెల రాజేందర్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఉదయం ఇలా ఈటెల ఈ వ్యాఖ్యలు చేస్తే, సాయంత్రానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని […]
Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త నినదాన్ని జనంలోకి తీసుకెళ్ళబోతున్నారు. 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ ఆవిర్భవించగా, ఆ ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కూటమికి మద్దతిచ్చారు పవన్ కళ్యాణ్. అదే పవన్ కళ్యాణ్ చేసిన అతి పెద్ద తప్పు.. అని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. సరే, అయ్యిందేదో అయిపోయింది. 2019 ఎన్నికల నాటికి కూడా పార్టీని బలోపేతం చేసుకోలేకపోయిన పవన్ కళ్యాణ్, ఇంకో చారిత్రక తప్పిదాన్ని చేసేశారు.. ఫలితంగా పోటీ చేసిన […]
Elections: 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి తామే వస్తామని చెబుతోంది. మిత్రపక్షం బీజేపీతో కలిసి అధికార పీఠమెక్కుతామని జనసేన చెబుతోంటే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారనీ, జనసేన – బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని బీజేపీ కూడా చెబుతోంది. కానీ, అంతలోనే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీకి దగ్గరబోతోందన్న సంకేతాల్ని బీజేపీ కూడా పంపిస్తోంది. అదే జరిగితే, తాము జనసేనకు దూరం జరుగుతామని బీజేపీ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతకీ, 2024 ఎన్నికల్లో ఏం […]
గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎలక్షన్ రిజల్ట్స్ రానే వచ్చాయి. మే 2న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎన్నికల హడావిడి నడిచింది. ఫలితాలు వెలువడటంతో ఎవరు గెలిచారు.. ఎవరు ఓడిపోయారు అనే విషయం తెలుసుకోడానికి ప్రజలు కూడా ఆతృతగా వేచి చూసారు. తమిళనాడు, కేరళ, అసోం, బెంగాల్, పుదుచ్చేరిలో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అందులో చాలా మంది సినిమా వాళ్లు కూడా పోటీలో ఉన్నారు. ముఖ్యంగా తమిళనాట అయితే ఏకంగా […]
Exit Polls: దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఏపీలో తిరుపతి లోక్ సభ, తెలంగాణలో నాగార్జునసాగర్ శాసన సభ బైఎలక్షన్లలో గెలవబోయే పార్టీలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఈ రోజు గురువారం రాత్రి వెల్లడైన ఈ సర్వేల ప్రకారం పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ టీఎంసీ, బీజేపీ మధ్య విజయావకాశాలు ఫిఫ్టీ-ఫిఫ్టీ పర్సంటేజ్ లో ఉన్నాయని దాదాపు నాలుగు సంస్థలు అంచనా వేస్తున్నాయి. అస్సాంలో బీజేపీ […]
BJP vs TRS: మున్సిపల్ ఎన్నికల సమరంలో అధికార పార్టీ టీఆర్ఎస్ కి, బీజేపీకి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఎలక్షన్ నుంచే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు రాజకీయ పతనం ప్రారంభం కావాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు. దీనికి కౌంటర్ గా హరీష్ రావు ‘‘ఓట్ల కోసం వచ్చేవాళ్లు కావాలా? లేక అవసరంలో ఉన్నప్పుడు ఆదుకునేవాళ్లు కావాలా? మీరే డిసైడ్ చేసుకోండి’’ అని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. […]
ys jagan : ఏపీలో అధికార పార్టీ వద్దు వద్దంటున్నా పంచాయతీ ఎన్నికలు వచ్చేశాయి. దీంతో ఇక వైఎస్సార్సీపీ బతకు జీవుడా అంటూ పోరాటం చేయకతప్పని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే.. ఎలక్షన్స్ ఎలాగూ ఇప్పట్లో రావు, మా జగనన్న రానీయడు అని బలంగా నమ్మిన గ్రామ స్థాయి నాయకులు అభ్యర్థులను రెడీగా పెట్టుకోలేదు. ఊహించని విధంగా ఎన్నికలు రావటంతో ఇప్పటికిప్పుడు సరైన క్యాండిడేట్లను వెతుక్కోవటం ఆ పార్టీకి కష్టంగా మారింది. టీడీపీ.. స్పీడు.. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, […]
nimmagadda ramesh ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో తమ తమ వాదనలను నెగ్గించుకునేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. అటు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈషీ).. పావులు కదుపుతున్నాయి. ఈ వివాదం పూటకొక టర్నింగ్ తీసుకుంటోంది. ఇప్పటికే హైకోర్టులో ప్రభుత్వంపై పైచేయి సాధించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ రోజు (సోమవారం) ఉదయమే మరోసారి కోర్టు మెట్లెక్కాలని రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో ఈ పరిణామాన్ని ఊహించని సీఎం జగన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని తెలుస్తోంది. కోర్టులు […]
Nimmagadda : ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు రెడీ చేస్తున్నారు. అలాగే తనకు సహకరించని అధికారులను ఇరకాటం లోకి నెట్టివేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాట్లాడేందుకు నిమ్మగడ్డ ఇటీవల ఓ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కానీ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ డీఈవోలు, పంచాయతీ రాజ్ కు సంబంధించిన డీపీవోలు హాజరు కాలేదు. అయితే వాళ్లు హాజరవుతారేమోనని నిమ్మగడ్డ 5 గంటల వరకు వేచి […]
high court : ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారం అధికార పార్టీ వైస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగానే సాగుతోంది. దీన్ని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన సొంతింటి విషయంలాగా, తాను చెప్పేదే వేదం లాగా ఫీలవుతున్నట్లు కనిపిస్తోంది. తన పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగియనుండటం వల్లే ఆయన ఆరాటపడుతున్నట్లు అనిపిస్తోంది. ఆ తొందరపాటులో నిమ్మగడ్డ అంతా నా ఇష్టం అన్నట్లు చేస్తున్నారని సగటు ఓటరుకి అనుమానం కలుగుతోంది. […]
Ap elections :ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. ఎలక్షన్లు పెట్టేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు కొద్దిసేపటి కిందటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నిల సంఘం (ఎస్ఈసీ) డివిజన్ బెంచ్ లో దాఖలు చేసిన పిటిషన్ పై మొన్న మంగళవారం అన్నివర్గాల వాదనలూ విన్న న్యాయస్థానం.. తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును ఇవాళ (గురువారం) ఉదయం వెల్లడించింది. ఇబ్బంది లేకుండా.. పంచాయతీ ఎన్నికలను ఇబ్బంది లేకుండా పూర్తిచేయాలని […]